• Home » ED

ED

నాగారం భూములపై ఈడీ నజర్‌!

నాగారం భూములపై ఈడీ నజర్‌!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది.

విశాఖలో ఈడీ దాడులు

విశాఖలో ఈడీ దాడులు

విశాఖపట్నం మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శనివారం సోదాలు నిర్వహించింది.

ED Custody: ‘సాహితీ’ లక్ష్మీనారాయణకు ముగిసిన ఈడీ కస్టడీ

ED Custody: ‘సాహితీ’ లక్ష్మీనారాయణకు ముగిసిన ఈడీ కస్టడీ

సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బి. లక్ష్మీనారాయణకు ఈడీ కస్టడీ ముగిసింది. ప్రపంచస్థాయి విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీ నివాస సముదాయాల పేరుతో వందల కోట్లు దారిమళ్లించిన కేసులో లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు.

వ్యాయామ విద్య పేరుతో పీఎఫ్‌ఐ ఆయుధ శిక్షణ

వ్యాయామ విద్య పేరుతో పీఎఫ్‌ఐ ఆయుధ శిక్షణ

దేశంలో అంతర్యుద్ధం సృష్టించేందుకు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ) పనిచేస్తున్నట్టు ఈడీ ఆరోపించింది.

ED inquiry: ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్‌

ED inquiry: ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్‌

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ మంగళవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

RG Kar Case: నిందితుడు పేరు చార్జీషీట్‌లో స్పష్టం చేసిన సీబీఐ

RG Kar Case: నిందితుడు పేరు చార్జీషీట్‌లో స్పష్టం చేసిన సీబీఐ

ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచారానికి సంజయ్ రాయ్ పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. అందుకు సంబంధించిన అభియోగ పత్రాన్ని సోమవారం సల్దాలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ దాఖలు చేసింది.

తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. శుక్రవారం ఏకంగా 9 రాష్ట్రాల్లోని 44 ప్రాంతాల్లో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది.

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల బాండ్ల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పీఎస్‌ ‌పోలీసులను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.

Enforcement Directorate : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పేరుతో రూ.400 కోట్ల మోసం

Enforcement Directorate : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పేరుతో రూ.400 కోట్ల మోసం

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ యాప్‌ పేరుతో రూ.400 కోట్ల మేర మోసం చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఈడీ తెలిపింది.

Supreme Court : కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేం

Supreme Court : కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి