Home » East Godavari
Godavari River: స్నేహితులంతా కలిసి సరదా కోసం ఈతకు వెళ్లారు. ఈత కొడుతూ బాగా ఎంజాయ్ చేశారు కూడా. కానీ అంతులోనే అనుకోని ఉపద్రవం వారిని ముంచెత్తింది.
తూ.గో.జిల్లా నల్లజర్ల మండలం ముసుళ్లగుంటలో స్థావరం ఏర్పాటు చేసుకున్న జూదగాళ్లు నిత్యం కోడి పందేలు ఆడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున అక్కడికి చేరుకుని లక్షల రూపాయలు పందేలు వేస్తున్నారు.
Tuni Municipal Election: కోరం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా పడింది. ఈ ఎన్నికకు పది మంది టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు ఉండాల్సి ఉండగా.. కేవలం పది మంది మాత్రమే హాజరుకావడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
తూ.గో.జిల్లా గోకవరం మండలం వెదురుపాకలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు కిందపడి విద్యార్థి జితేంద్ర(5) మృతిచెందాడు. తలపై నుంచి వాహనం వెళ్లడంతో చిన్నారి ప్రాణాలు విడిచాడు. గ్రామానికి చెందిన రాంబాబు, మహేశ్వరి దంపతులకు పదేళ్ల క్రితం పెళ్లైంది.
Eluru District: స్కూళ్లలో మత ప్రచారం తీవ్ర కలకలం రేపుతోంది. హిందూదేవుళ్లను కించపరుస్తూ ఏకంగా ప్రధానోపాధ్యాయుడే ప్రచారం చేయడం చర్చకు దారి తీసింది.
AP Govt: ఈ మధ్య కాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆకస్మికంగా భారీగా కోళ్లు చనిపోయాయి. ఒక్క గోదావరి జిల్లాలోనే 62 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ జిల్లాల్లోని కానూరు అగ్రహారం, వేల్పూరు ఫారాల నుంచి నమూనాలు సేకరించి పరిశీలించారు. అధికారుల సేకరించిన నమూనాల్లో బర్డ్ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
గోదావరి జిల్లాలను బర్డ్ఫ్లూ వణికిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం వేల్పూరులోని కోళ్లఫారాల్లో...
Bird Flu : ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే ఏకంగా 62 వేల కోళ్లు మరణించడంతో రెడ్ అలర్డ్ ప్రకటించారు.
అపార్టుమెంట్ లిఫ్ట్లో చిక్కుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. అనపర్తికి చెందిన కసిమేడ సూర్యనారాయణ(54) అనపర్తి పాతవూరిలోని తన కుమారుడు నివాసం..
నిడదవోలు నియోజకవర్గ పరిధి పెరవలి మండలం కానూరు అగ్రహారం కోళ్లఫారంలో... బర్డ్ఫ్లూ సోకడంతో సుమారు 62 వేల కోళ్లు మృతిచెందాయి.