• Home » East Godavari

East Godavari

 East Godavari: భోజనం చేస్తుండగానే గొంతు కోశారు

East Godavari: భోజనం చేస్తుండగానే గొంతు కోశారు

తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ప్రేమ వివాహం చేసుకున్న శివను, కుటుంబ కలహాల నేపథ్యంలో అతని బావమరిది, మామ, మరికొందరు కలిసి అత్యంత పాశవికంగా హత్య చేశారు. భోజనం చేస్తుండగా వెనక నుంచి దాడి చేసి కత్తులతో అతని గొంతుకోసి హత్య చేశారు

రాత్రి 11:42 గంటలకు.. కొంతమూరులో ఏం జరిగింది?

రాత్రి 11:42 గంటలకు.. కొంతమూరులో ఏం జరిగింది?

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 29(ఆంధ్ర జ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల అనుమా నాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కొంతమూరు వద్ద ఈ నెల 24వ తేదీ రాత్రి 11:42 గంటలకు ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. 24న ఉదయం హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై బయలుదేరిన ప్రవీణ్‌ పగడాల కొంతమూరు రహదారిలో మర ణించే వరకు ప్రతి మూమెంట్‌ను ట్రాక్‌ చేసే పనిలో పడ్డారు. తూర్పు

Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే

Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే

Harassment Of Women: తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు పెను సంచలనంగా మారింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

రాజమండ్రిలో ఉద్రిక్తత

రాజమండ్రిలో ఉద్రిక్తత

Harassment Allegations: కిమ్స్ ఏజీఎం వేధింపులు తాళలేక ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఏజీఎంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ట్రైనీ డాక్టర్ బంధువులు ఆందోళనకు దిగారు.

Andhra Pradesh: ఈ బుల్లోడు మామూలోడు కాదు..నాగు పాము కరిచినా పరీక్ష మానుకోలేదు..

Andhra Pradesh: ఈ బుల్లోడు మామూలోడు కాదు..నాగు పాము కరిచినా పరీక్ష మానుకోలేదు..

పాము కాటు వేసినా ఓ పిల్లాడు పరీక్షలు రాశాడు. నేరుగా ఆసుపత్రి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. శ్రద్ధగా పరీక్షలు రాశాడు. పరీక్ష రాసిన తర్వాత మళ్లీ ఆస్పత్రికి వెళ్లిపోయాడు. పిల్లాడికి చదువుపై ఉన్న ఆసక్తి చూసి అందరూ నోరెళ్ల బెడుతున్నారు.

Minister Nadendla: వై నాట్ 175 అన్నారు.. ఇప్పుడు ఏమైంది: మంత్రి నాదెండ్ల..

Minister Nadendla: వై నాట్ 175 అన్నారు.. ఇప్పుడు ఏమైంది: మంత్రి నాదెండ్ల..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశానికే ఉపయోగపడేలా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఎదగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. అమరావతి రైతులు ఆందోళన చెందినప్పుడు పవన్ అండగా నిలబడ్డారని మంత్రి గుర్తు చేశారు.

Road Accidents: ఒకే సమయంలో రెండు ప్రమాదాలు..

Road Accidents: ఒకే సమయంలో రెండు ప్రమాదాలు..

ఏలూరు వద్ద జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు జరిగాయి. ఒకే సమయంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. బుధవారం తెల్లవారు జామున ఏలూరు శివారు జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. కాకినాడ నుండి గుంటూరు వెళుతున్న అల్ట్రా డీలక్స్ ఆర్టిసీ బస్సు.. లారీని ఢీ కొట్టింది. మరో ఘటనలో..

AP News: ఎమ్మెల్సీ పదవిపై మాజీ ఎమ్మెల్యే ఏమన్నారంటే..

AP News: ఎమ్మెల్సీ పదవిపై మాజీ ఎమ్మెల్యే ఏమన్నారంటే..

ఎమ్మెల్సీ పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కామెంట్స్ చేశారు.పదవి రానంత మాత్రాన బాధ పడనని.. తనకు న్యాయం చేయడానికి చంద్రబాబుకు ఎప్పుడు ప్రయత్నిస్తారని, చంద్రబాబుతో తన ప్రయాణం 23 ఏళ్లుగా కొనసాగుతోందని వర్మ పేర్కొన్నారు.

కోరుకొండ నరసన్న కల్యాణోత్సవాలు ప్రారంభం

కోరుకొండ నరసన్న కల్యాణోత్సవాలు ప్రారంభం

కోరుకొండ, మార్చి 9(ఆంధ్రజ్యోతి): నవ నర సింహ క్షేత్రాల్లో ఒకటైన స్వయంభూ కోరుకొండ లక్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు ఆదివా రం రాత్రి ఆలయ ముఖ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అంతకుముందు మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో శ్రీచక్ర పెరు మా ళ్లను తీసుకుని దేవుడి కోనేటి వద్దకు వెళ్లి పుట్టకు శాస్త్రోక్తంగా పూజలు చేసి పుట్టమన్ను సేకరి ంచారు. అనంతరం ఆలయం వద్ద అంకురా ర్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు పాణింగపల్లి ప

చెత్త నుంచి విద్యుత్‌ తయారీ ప్లాంట్‌ల ఏర్పాటు

చెత్త నుంచి విద్యుత్‌ తయారీ ప్లాంట్‌ల ఏర్పాటు

బిక్కవోలు, మార్చి 8(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ సాధనలో భాగంగా మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్త నుంచి విద్యుత్‌ తయా రు చేసే ప్లాంట్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దీనిలో భాగంగా ప్లాంట్‌ నిర్మాణం కోసం

తాజా వార్తలు

మరిన్ని చదవండి