• Home » East Godavari

East Godavari

CM Chandrababu: కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..

CM Chandrababu: కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..

కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదంపై సమీక్ష జరిపిన సీఎం.. సర్వం కోల్పోయిన తండావాసులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 30 ఇళ్లు దగ్ధం..

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 30 ఇళ్లు దగ్ధం..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి పదుల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి.

Cockfights: పందేలకు పోలీసులు నో.. అయినా పందెంరాయుళ్లు సై..

Cockfights: పందేలకు పోలీసులు నో.. అయినా పందెంరాయుళ్లు సై..

సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు జూద క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. కోడిపందేలు నిర్వహించేందుకు పందెంరాయుళ్లు 'సై’ అంటుంటే పోలీసు అధికారులు మాత్రం 'నై' అంటున్నారు. అయినా షరా మామూలుగానే కోడి పందేలు, గుండాటలు, పేకాట పోటీల వంటివి నిర్వహించడానికి బహిరంగంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి..

Rajahmundry: పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు..

Rajahmundry: పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు..

పూరి నుంచి తిరుపతి వెళ్తున్న రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపేశారు.

Travels Bus Catches Fire: ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో..

Travels Bus Catches Fire: ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో..

కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్ఆర్ఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఖమ్మం నుంచి విశాఖ వెళ్తోంది. ఈ నేపథ్యంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ONGCs Blowout Intensity: ఇరుసుమండలో తగ్గిన బ్లో అవుట్ తీవ్రత

ONGCs Blowout Intensity: ఇరుసుమండలో తగ్గిన బ్లో అవుట్ తీవ్రత

కోనసీమ జిల్లా ఇరుసుమండలో బుధవారం నాటికి బ్లో అవుట్ తీవ్రత తగ్గింది. అగ్నికీలలపై 3 వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్‌ అంబ్రెల్లా ప్రక్రియతో నీటిని వెదజల్లుతుండడంతో మంటలు కొద్దికొద్దిగా అదుపులోకి వస్తున్నాయి.

Draksharamam Incident: శివలింగం ధ్వంసం ఘటన.. నిందితుడి అరెస్ట్.. ఏం జరిగిందో చెప్పిన ఎస్పీ

Draksharamam Incident: శివలింగం ధ్వంసం ఘటన.. నిందితుడి అరెస్ట్.. ఏం జరిగిందో చెప్పిన ఎస్పీ

ఏపీలో సంచలనం సృష్టించిన శివలింగం ధ్వంసం కేసును 24 గంటల్లోనే పోలీసులు చేధించారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాహుల్ మీనా తెలియజేశారు.

Draksharamam Incident: శివలింగం ధ్వంసం ఘటన.. పోలీసుల అదుపులో కీలక నిందితుడు

Draksharamam Incident: శివలింగం ధ్వంసం ఘటన.. పోలీసుల అదుపులో కీలక నిందితుడు

భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం కేసులో కీలక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శివలింగాన్ని ధ్వంసం చేయడానికి గల కారణాలను సదరు యువకుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

Nara Lokesh: రాజమండ్రికి లోకేష్.. ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగిన మంత్రి

Nara Lokesh: రాజమండ్రికి లోకేష్.. ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగిన మంత్రి

మంత్రి నారా లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయంలో మంత్రికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Sri Pada Sri Vallabha: శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి భారీ విరాళం

Sri Pada Sri Vallabha: శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి భారీ విరాళం

దత్త జయంతి పర్వదినాన పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. రూ. 2 కోట్ల విలువైన ఇంటి స్థలాన్ని కాకినాడకు చెందిన సి. కుక్కుటేశ్వరరావు ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి