• Home » East Godavari

East Godavari

East Godavari : ముంచెత్తిన వాన

East Godavari : ముంచెత్తిన వాన

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీలో అనేక గ్రామాల్లోకి వరదనీరు పోటెత్తింది.

Ambati Rambabu: పేరు మారినా ముద్రగడ.. ముద్రగడే

Ambati Rambabu: పేరు మారినా ముద్రగడ.. ముద్రగడే

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారినా.. ముద్రగడ ముద్రగడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు సష్టం చేశారు. బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు.

Kakinada: చదవటం లేదని విద్యార్థినిని చితకబాదిన టీచర్

Kakinada: చదవటం లేదని విద్యార్థినిని చితకబాదిన టీచర్

కాకినాడ జిల్లా: సరిగా చదవడం లేదంటూ ఓ విద్యార్థినిని ప్రిన్సిపాల్, పీఈటీ టీచర్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ, చిత్రాడకు చెందిన అమృత జగ్గయ్య చెరువులోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. సరిగా చదవడం లేదంటూ విద్యార్థినిని కర్రతో విచక్షణా రహితంగా కొట్టారు.

Minister Durgesh: త్వరలోనే కూరగాయల ధరలు తగ్గిస్తాం...

Minister Durgesh: త్వరలోనే కూరగాయల ధరలు తగ్గిస్తాం...

Andhrapradesh: సంక్షేమ కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.... ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ధరలు స్థిరీకరించాల్సిన అవసరం ఉందన్నారు.

MP Purandeswari: ఆ పంటపై పెనాల్టీ తీసేయాలని కేంద్రమంత్రిని కోరా: ఎంపీ పురందేశ్వరి

MP Purandeswari: ఆ పంటపై పెనాల్టీ తీసేయాలని కేంద్రమంత్రిని కోరా: ఎంపీ పురందేశ్వరి

పొగాకు(Tobacco) అధికంగా పండించే బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పంటలు దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో భారతదేశపు పొగాకుకు మంచి డిమాండ్ ఏర్పడినట్లు రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(MP Daggubati Purandeswari) తెలిపారు. ఈ సందర్భంగా పరిమితి మించి పండించిన పొగాకుపై పెనాల్టీ లేకుండా చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda)ను కోరినట్లు ఆమె వెల్లడించారు.

MP Purandershwari: మోరంపూడి వంతెన నిర్మాణంపై మార్గాని భరత్‌ది అబద్దపు ప్రచారం...

MP Purandershwari: మోరంపూడి వంతెన నిర్మాణంపై మార్గాని భరత్‌ది అబద్దపు ప్రచారం...

Andhrapradesh: తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణ పనులను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ... మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణం కోసం...

MP C.M.Ramesh: నెహ్రూ తర్వాత ప్రధాని మోడీదే ఆ రికార్డు: ఎంపీ సీఎం రమేశ్

MP C.M.Ramesh: నెహ్రూ తర్వాత ప్రధాని మోడీదే ఆ రికార్డు: ఎంపీ సీఎం రమేశ్

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమి కార్యకర్తలు ఐకమత్యంతో తమను గెలిపించినందుకు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్(MP C.M.Ramesh) కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తీర్చిదిద్దారని ఆయన చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మోడీ హయాంలో ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులు అభివృద్ధి చేసినట్లు చెప్పారు.

Purandeshwari: వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించింది

Purandeshwari: వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించింది

Andhrapradesh: వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కోసారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడించారని తెలిపారు.

AP Politics: మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో వీడిన చిక్కుముడి..

AP Politics: మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో వీడిన చిక్కుముడి..

సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ (Former MP Margani Bharat) ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో చిక్కుముడి వీడింది. నిందితుడు, వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు.

Pawan Kalyan: ఉప్పాడలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం

Pawan Kalyan: ఉప్పాడలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం

కాకినాడ జిల్లా: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో మూడో రోజు బుధవారం పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం 10.45 కు ఉప్పాడలో పర్యటిస్తున్నారు. తీరంలో సముద్రపు కోతను ఆయన పరిశీలిస్తున్నారు. అనంతరం హార్బర్ సముద్ర మొగ వద్ధ మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి