• Home » East Godavari

East Godavari

ఉచిత ఇసుక సరఫరాకు పకడ్బందీ ప్లాన్‌

ఉచిత ఇసుక సరఫరాకు పకడ్బందీ ప్లాన్‌

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇసుక పథకాన్ని పకడ్బందీగా అమలుచేయడానికి ప్రణాళి కను సిద్ధంచేసింది. కేవలం ఇసుకతీత, ఎగుమతి, పరిపా లనాపరమైన చార్జీలు, రవాణా చార్జీలతోనే ఇసుకను లబ్ధి దారులకు చేరేలా చేయడం ప్రభుత్వ లక్ష్యం. ఇసుక తవ్వ కం, లోడింగ్‌ రూ.30, రీలోడింగ్‌కు రూ.30, సీనరేజి రూ. 66, జీఎస్‌టీ 18శాతం, డిస్ర్టిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌) రూ.19.68, మెరిట్‌ (ఖనిజాన్వేషన్‌ నిధి) 2 శాతం వసూ లుచేస్తారు.

గణపతికి ఘన వీడ్కోలు

గణపతికి ఘన వీడ్కోలు

రాజమహేంద్రవరం సిటీ/కల్చరల్‌, సెప్టెంబరు 16: గణపతి నవరాత్రులు ముగిసిన సందర్భంగా జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం డివిజన్‌లోని పలు మండపాల్లో పూజలందుకున్న గణపతులకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాజమహేంద్రవరంలో ఉత్సవ కమిటీలు వారి గణపతుల విగ్రహాలను అ

రాత్రివేళల్లో చిరుత సంచారం

రాత్రివేళల్లో చిరుత సంచారం

దివాన్‌చెరువు, సెప్టెంబరు 14 : చిరుతపులిని త్వరలోనే ఖచ్చితంగా పట్టుకుంటామని జిల్లా అటవీ అధికారి ఎస్‌.భరణి తెలిపారు. శనివారం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడారు. ఇంతవరకూ నివాస ప్రాంతాలలో చిరుతపులి సంచరించినట్లు నిర్ధారణ లేదన్నారు. చిరుతను సురక్షితంగా పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని అందులో భాగంగా 50 మంది సభ్యులు తొమ్మిది బృందాలుగా ఏర్పడి చిరుతపులి జాడ కోసం గాలిస్తున్నా

విఘ్నాలు తొలగించేసిద్ధి వినాయకుడు

విఘ్నాలు తొలగించేసిద్ధి వినాయకుడు

కోరిన కోర్కెలు తీర్చే దైవం. విఘ్నాలు తొలగించే అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు పోటెత్తారు. వినాయక చవితి సందర్భంగా ఉదయం 3.45 నుంచి స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

Leopard: లాలాచెరువులో చిరుతపులి సంచారం.. అప్రమత్తమైన అధికారులు..

Leopard: లాలాచెరువులో చిరుతపులి సంచారం.. అప్రమత్తమైన అధికారులు..

లాలాచెరువు(Lala Cheruvu)లో చిరుతపులి(Leopard) కనిపించిన దృశ్యాలు నగరవాసులను హడలెత్తిస్తున్నాయి. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కేంద్రం వద్ద సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాలు స్థానికులను కంటి మీద కునుగు లేకుండా చేస్తున్నాయి.

Rain Effect: తూ.గో.జిల్లాకు అలర్ట్.. భారీ వర్షాలకు విద్యాసంస్థలు బంద్..

Rain Effect: తూ.గో.జిల్లాకు అలర్ట్.. భారీ వర్షాలకు విద్యాసంస్థలు బంద్..

బంగాళాఖాతంలో అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. నిన్న(మంగళవారం) కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షం.. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీగా పడుతోంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

AP Rains: ఏపీలో దంచికొట్టుడే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే

AP Rains: ఏపీలో దంచికొట్టుడే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. మరోవైపు రహదారులన్నీ జలమయం అయ్యాయి.

Sand Robbery: ఇసుక మాయంపై మంత్రి వాసంశెట్టి ఆగ్రహం..

Sand Robbery: ఇసుక మాయంపై మంత్రి వాసంశెట్టి ఆగ్రహం..

ద్రాక్షారామంలో పేదల ఇళ్లస్థలాల లేఅవుట్‌లో ఉంచిన ఇసుకను కేటుగాళ్లు మాయం చేశారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన 70లారీల ఇసుకను రాత్రికి రాత్రే దోచేశారు.

Reactor Explosion: రియాక్టర్ పేలుడుపై సీఎం చంద్రబాబు ఆరా..

Reactor Explosion: రియాక్టర్ పేలుడుపై సీఎం చంద్రబాబు ఆరా..

రాంబిల్లి మండలం అచ్చుతాపురం సెజ్‌లోని ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి వాసంశెట్టి సుభాశ్(Vasamsetti subhash) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 25మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Pastor Arrest: ముగ్గురు చిన్నారులపై మృతి కేసులో పాస్టర్ అరెస్టు..

Pastor Arrest: ముగ్గురు చిన్నారులపై మృతి కేసులో పాస్టర్ అరెస్టు..

కైలాసలో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు మృతిచెందిన కేసులో పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ పాస్టర్ కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పరిశుద్ధాత్మ ఆరాధన మందిరంలో శనివారం రోజున పాచిపోయిన బిర్యానీ పెట్టడంతో సుమారు 38మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి