• Home » East Godavari

East Godavari

లోడు లారీల బీభత్సం

లోడు లారీల బీభత్సం

రాజానగరం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై రాజానగరం-కలవచర్ల జం క్షన్‌లో శుక్రవారం రాత్రి గ్రానైట్‌ బండరాళ్ల లోడు తో వెళ్తున్న లారీని ఐరన్‌ లోడుతో వస్తున్న మరో లారీ ఢీకొంది. స్థానికుల వివరాలు ప్రకారం.. రాజమహేంద్రవరం వైపు నుంచి కాకినాడ పోర్టు కు మూడు బండరా

Kakinada: జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Kakinada: జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

కాకినాడ: జీజీహెచ్‌లో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. డయాలసిస్ కోసం వచ్చిన రోగికి ఓ పాజిటివ్ బదులు హౌస్ సర్జన్ ఏబీ పాజిటివ్ రక్తం ఎక్కించారు. దీంతో పేషెంట్ భావన శిరీష(34) అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలోనే మరణించింది.

నిరంతర కృషితో పోటీ పరీక్షల్లో గెలుపు

నిరంతర కృషితో పోటీ పరీక్షల్లో గెలుపు

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నిరంతర సాధన, కృషితోనే పోటీ పరీక్షల్లో గెలుపు సాధ్యమని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకున్న ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు స్ర్కీనింగ్‌ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్ష ప్రశ్నాపత్రం, ఓఎంఆర్‌ షీట్లను బీసీ వెల్ఫేర్‌

Selfie video: ‘నన్ను చంపేసేలా ఉన్నారు.. కాపాడండి’

Selfie video: ‘నన్ను చంపేసేలా ఉన్నారు.. కాపాడండి’

కాకినాడ: పొట్టకూటి కోసం కువైట్‌కు వెళ్లిన ఓ ఏపీ మహిళ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కువైట్‌లో పనిలో పెట్టుకున్న యజమాని పని చేయించుకుని సరిగా భోజనం పెట్టక చిత్రహింసలకు గురి చేస్తుండటంతో.. ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rajamahendravam: సినీ నటి శ్రీరెడ్డికి మరో షాక్.. ఆమెపై కేసు నమోదు.. ఎందుకంటే..

Rajamahendravam: సినీ నటి శ్రీరెడ్డికి మరో షాక్.. ఆమెపై కేసు నమోదు.. ఎందుకంటే..

ప్రముఖ సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదు అయ్యింది. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

వాడపల్లి వెంకన్న ఒక్కరోజు ఆదాయం రూ.2.67లక్షలు

వాడపల్లి వెంకన్న ఒక్కరోజు ఆదాయం రూ.2.67లక్షలు

ఆత్రేయపురం, నవంబరు8(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శిం

AP News: సోషల్ మీడియా పోస్టింగ్స్.. వైసీపీ నేతను విచారిస్తున్న పోలీసులు

AP News: సోషల్ మీడియా పోస్టింగ్స్.. వైసీపీ నేతను విచారిస్తున్న పోలీసులు

Andhrapradesh: అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టడంతో పాటు ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో నిందితుడు ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు వీరబత్తుల చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Aghori: పిఠాపురంలో మహిళా అఘోరి కలకలం..

Aghori: పిఠాపురంలో మహిళా అఘోరి కలకలం..

పిఠాపురంలో మహిళా అఘోరి ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. పాదగయ క్షేత్రానికి అఘోరి నగ్నంగా వచ్చింది. పాదగయలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరి దేవి పురోహుతికా అమ్మవార్లకు అఘోరి పూజలు చేసింది. ఈ క్రమంలో అఘోరిని తిలకించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.

Deputy CM: సోమవారం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యాటన..

Deputy CM: సోమవారం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యాటన..

పిఠాపురం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో సోమవారం డిప్యూటీ సీఎం పర్యటించి ఈ రోజు సాయం త్రం తిరిగి పయనం కానున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం సాయంత్రం అధికారికంగా సమాచారం వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పర్యటన తొలుత ఈనెల 4,5వ తేదీల్లో ఉంటుందని ప్రకటించారు. అయితే..

కలపరు... వదలరు!

కలపరు... వదలరు!

13 ఏళ్లుగా ‘ప్రత్యేక’ పాలన.. నేటికీ పంచాయతీల సంగతి అతీగతీ లేదు.. ప్రత్యేకాధి కారులు పట్టించుకోవడం లేదు..పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని గ్రామా ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న ట్టుగా ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి