• Home » Earthquake

Earthquake

Earthquake: భారత్‌లో భారీ భూకంపం..భయాందోళనలో జనం

Earthquake: భారత్‌లో భారీ భూకంపం..భయాందోళనలో జనం

Earthquake: నేపాల్-టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. లుబుచేకు 93కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

Earthquakes: ప్రకాశం జిల్లాలో ఆగని భూప్రకంనలు.. పరుగులు తీసిన జనం

Earthquakes: ప్రకాశం జిల్లాలో ఆగని భూప్రకంనలు.. పరుగులు తీసిన జనం

ప్రకాశం జిల్లాలో గత రెండు రోజులుగా వరుస భూప్రకంపనలు వస్తున్నాయి. భూ ప్రకంపనలు వరుసగా చోటు చేసుకుంటుండంతో ఏం జరుగుతోందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవతున్నారు.

Prakasam: ముండ్లమూరును వణికిస్తున్న భూప్రకంపనలు.. అసలేం జరుగుతోంది..

Prakasam: ముండ్లమూరును వణికిస్తున్న భూప్రకంపనలు.. అసలేం జరుగుతోంది..

ముండ్లమూరు(Mundlamuru)లో మరోసారి భూప్రకంపనలు (Earthquake) కలకలం సృష్టించాయి. మూడ్రోజులుగా ముండ్లమూరులో వరస భూప్రకంపనలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Prakasam: ఆ జిల్లాలో వరస భూప్రకంపనలు.. గుట్టు విప్పాలంటూ మంత్రులు ఆదేశం..

Prakasam: ఆ జిల్లాలో వరస భూప్రకంపనలు.. గుట్టు విప్పాలంటూ మంత్రులు ఆదేశం..

భూప్రకంపనలపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravikumar), డోలా బాలవీరాంజనేయస్వామి(Dola Bala Veeranjaneya Swamy) ఆరా తీరారు. దర్శి నియోజకవర్గంలో భూప్రకంపనలు రావడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌తో ఇరువురు మంత్రులూ మాట్లాడారు.

Earthquakes :ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు.. భయంతో రోడ్లపైకి జనం పరుగులు

Earthquakes :ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు.. భయంతో రోడ్లపైకి జనం పరుగులు

ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు మరోసారి భయాందోళలనకు గురిచేశాయి. ముండ్లమూరులో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం10.40గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది.

Earthquake: ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు.. ఎక్కడంటే?

Earthquake: ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు.. ఎక్కడంటే?

ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. ఇవాళ(శనివారం) దర్శి నియోజకవర్గంలో భూ ప్రకంపనలు వచ్చాయి. దర్శి, ముండ్లమూరు, తాళ్ళూరు, కురిచేడు మండలాల్లో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది.

Earthquake: మూడు సార్లు భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం..

Earthquake: మూడు సార్లు భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం..

ఈరోజు తెల్లవారుజామున హిమాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. మండి నగరంలో ఒకదాని తర్వాత ఒకటిగా మూడు సార్లు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ వరుసగా మూడు సార్లు ప్రకంపనలు రావడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.

Medaram: భూకంపం.. ఇంతకీ మేడారంలో ఏం జరుగుతుంది?

Medaram: భూకంపం.. ఇంతకీ మేడారంలో ఏం జరుగుతుంది?

ఆరేళ్ల క్రితం ఈదురు గాలులు.. ఈ ఏడాది ఆగస్టులో పెను గాలులు. లక్షలాది భారీ వృక్షాలు నెలకొరిగాయి. డిసెంబర్ 4వ తేదీ భూప్రకంపనలు వచ్చాయి. ఇవన్నీ మేడారం అటవీ కేంద్రంగా జరుగుతున్నాయి. అసలు ఇంతకీ మేడారంలో ఏం జరుగుతుంది?

Earthquake: మేడారం మిస్టరీ.. రంగంలోకి దిగిన అధికారులు

Earthquake: మేడారం మిస్టరీ.. రంగంలోకి దిగిన అధికారులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం అటవీ ప్రాంతంలో బుధవారం భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. గతంలో ఇదే ప్రాంతంలో భారీ గాలులకు లక్షలాది చెట్లు నెలకొరిగాయి. మళ్లీ అదే ప్రాంతంలో భూమి కంపించింది.

Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..

Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టించింది. విజయవాడలో పలు సెకన్లపాటు భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి