• Home » Earthquake

Earthquake

Earthquake: మూడు సార్లు భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం..

Earthquake: మూడు సార్లు భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం..

ఈరోజు తెల్లవారుజామున హిమాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. మండి నగరంలో ఒకదాని తర్వాత ఒకటిగా మూడు సార్లు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ వరుసగా మూడు సార్లు ప్రకంపనలు రావడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.

Medaram: భూకంపం.. ఇంతకీ మేడారంలో ఏం జరుగుతుంది?

Medaram: భూకంపం.. ఇంతకీ మేడారంలో ఏం జరుగుతుంది?

ఆరేళ్ల క్రితం ఈదురు గాలులు.. ఈ ఏడాది ఆగస్టులో పెను గాలులు. లక్షలాది భారీ వృక్షాలు నెలకొరిగాయి. డిసెంబర్ 4వ తేదీ భూప్రకంపనలు వచ్చాయి. ఇవన్నీ మేడారం అటవీ కేంద్రంగా జరుగుతున్నాయి. అసలు ఇంతకీ మేడారంలో ఏం జరుగుతుంది?

Earthquake: మేడారం మిస్టరీ.. రంగంలోకి దిగిన అధికారులు

Earthquake: మేడారం మిస్టరీ.. రంగంలోకి దిగిన అధికారులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం అటవీ ప్రాంతంలో బుధవారం భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. గతంలో ఇదే ప్రాంతంలో భారీ గాలులకు లక్షలాది చెట్లు నెలకొరిగాయి. మళ్లీ అదే ప్రాంతంలో భూమి కంపించింది.

Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..

Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టించింది. విజయవాడలో పలు సెకన్లపాటు భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది.

Hyderabad: మీరు ఉన్న చోట భూకంపం వస్తే.. ఏం చేయాలో తెలుసా..

Hyderabad: మీరు ఉన్న చోట భూకంపం వస్తే.. ఏం చేయాలో తెలుసా..

సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు ప్రజలు షాక్‌కు గురవుతుంటారు. అప్పటివరకూ అంతా మామాలుగా సాగిన వారి జీవితం.. కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించడంతో దిక్కుతోచని స్థితికి చేరుకుంటారు.

Hyderabad: భూప్రకంపనలపై ప్రముఖ శాస్త్రవేత్త ఏం చెప్పారంటే..

Hyderabad: భూప్రకంపనలపై ప్రముఖ శాస్త్రవేత్త ఏం చెప్పారంటే..

ములుగు జిల్లా భూకంపంపై ప్రముఖ ఎన్‌జీఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త నగేశ్ స్పందించారు. జన సంచారం లేని ప్రాంతంలో భూకంపం రావడం వల్ల పెనుప్రమాదం తప్పిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విశ్రాంత శాస్త్రవేత్త సంచలన విషయాలు వెల్లడించారు.

Earthquake: అటు పాకిస్థాన్, ఇటు ఢిల్లీ.. భూకంపంతో వణికిన ప్రజలు

Earthquake: అటు పాకిస్థాన్, ఇటు ఢిల్లీ.. భూకంపంతో వణికిన ప్రజలు

పాకిస్థాన్‌(Pakistan)తోపాటు, ఉత్తర భారతదేశాన్ని భూకంపం(Earthquake) వణికించింది. ఇవాళ మధ్యాహ్నం 12:58 గంటలకు 5.8 తీవ్రతతో పాక్‌లో భూకంపం సంభవించింది.

Earthquake: శ్రీకాకుళంలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం..

Earthquake: శ్రీకాకుళంలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం..

ఇచ్ఛాపురం(Ichchapuram) పరిసర ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున స్వల్ప భూకంపం(Earthquake) వచ్చింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉదయం 3:45గంటలకు భూకంపం వచ్చింది.

Russia earthquake: 7.0 తీవ్రతతో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు

Russia earthquake: 7.0 తీవ్రతతో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు

రష్యాలో భారీ భూకంపం సంభవించి ఆ దేశ తూర్పు తీర ప్రాంతాన్ని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదు. తూర్పు తీర ప్రాంత నగరమైన పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్‌చట్‌స్కీకి 102 కిలోమీటర్ల దూరంలో భూకంప నమోదు కేంద్రాన్ని గుర్తించిన్టటు యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

Central Government :  విపత్తు దృశ్యాలపై తేదీ, సమయం ఉండాలి!

Central Government : విపత్తు దృశ్యాలపై తేదీ, సమయం ఉండాలి!

ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాల దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు వాటిపై తేదీ, సమయానికి సంబంధించిన స్టాంపు ప్రసారమయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు టీవీ న్యూస్‌ చానళ్లను ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి