Home » Dussehra
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ వచ్చేసింది.. దసరా సరదాలకు ఊరూవాడ సిద్ధమయ్యాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
‘దసరా అంటే మహిళా శక్తికి నిదర్శనం. అందుకే ఈ పండుగ మహిళలకు ప్రత్యేకం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలోని బబ్బురి గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన ‘శక్తి విజయోత్సవం’ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
దసర ఉత్సవాల్లో భాగంగా అశ్వయిజ శుద్ద మహర్నవమి శుక్రవారం పట్టణంలో వెలసిన వాసవీ కన్యకా పరమేశ్వరి, చౌడేశ్వరి అమ్మవార్లు మహిషాసురమర్థని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
విజయదశమి పండుగ ప్రధానంగా మంచిపై ఎప్పుడూ చెడును ఓడిస్తుందనే విషయానికి ప్రతీక. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం దసరా పండుగ పూజ సమయం ఎప్పుడు, ఆయుధ పూజకు అనుకూలమైన సమయం, పూజా విధానం వంటి విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మహానందిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం 8వ రోజు మహాగౌరి దుర్గ అలంకారంలో కామేశ్వరీదేవిని అలంకరించి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు.
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరో రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ... శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి.
మహానంది క్షేత్రంలో దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కామేశ్వరీదేవిని అర్చకులు స్కందమాత దుర్గగా అలంకరించి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు.
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు దసరా కానుకగా 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాసుందర్రెడ్డి అన్నారు.
బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకోవడానికి ఊరికి వెళ్లే ప్రయాణికులతో బస్, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. కొంత మంది సొంత వాహనాల్లో బయలుదేరడంతో జాతీయ రహదారులపై రద్దీ నెలకొంది.
నంద్యాల పట్టణంలో దసరా ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.