Home » Dussehra Celebrations
ఈరోజు దసరా పండుగ నేపథ్యంలో అనేక మంది ఆయా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే లంకాధిపతి అయిన రావణుడి స్వగ్రామంలో దసరా వేడుకలు ఎలా జరుపుకుంటారు, ఏం చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ వచ్చేసింది.. దసరా సరదాలకు ఊరూవాడ సిద్ధమయ్యాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
‘దసరా అంటే మహిళా శక్తికి నిదర్శనం. అందుకే ఈ పండుగ మహిళలకు ప్రత్యేకం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలోని బబ్బురి గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన ‘శక్తి విజయోత్సవం’ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మహానందిలోని కామేశ్వరీదేవి ఆలయంలో వేదపండితులు నౌడూరి నాగేశ్వశర్మ, అర్చకులు ప్రకాశంశర్మ, పుల్లూరి జనార్దన్శర్మ వేదమంత్రాలతో కుంకుమార్చన పూజలను జరిపారు.
విజయదశమి పండుగ ప్రధానంగా మంచిపై ఎప్పుడూ చెడును ఓడిస్తుందనే విషయానికి ప్రతీక. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం దసరా పండుగ పూజ సమయం ఎప్పుడు, ఆయుధ పూజకు అనుకూలమైన సమయం, పూజా విధానం వంటి విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
Andhrapradesh: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను మంత్రి నిమ్మల రామానాయుడు దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా అమ్మవారి సేవలో మంత్రి పాల్గొన్నారు.
Dussehra Holidays: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది. దీంతో పిల్లలతో సహా.. పలు కుటుంబాలు దసరా సెలవులకు తమ తమ సొంతూళ్లకు, బంధుమిత్రుల ఊళ్లకు పయనమవుతున్నారు. ప్రజలంతా దసరా సెలవులను ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. మరోవైపు కేటుగాళ్లు తమకు అనువైన సమయం రానే వచ్చిందంటూ..
Andhrapradesh: రోజుకొక రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలను భక్తులకు దర్శనమిస్తుంటారు అమ్మవారు. నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవగా.. చివరి రోజు దుర్గాష్టమితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.
దసరా పండగకు ఊరు వెళ్లే వారు విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. లేదంటే ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోవాలని చెప్పారు. పంగడ వేళ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.