Home » Duddilla Sridhar Babu
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) గడిచిన 9 ఏళ్లలో రైతులను మోసం చేసి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR) ఈరోజు కరీంనగర్ ‘పొలంబాట’ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కేసీఆర్కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నామినేటెడ్ పదవుల పంపిణీ.. మంత్రుల మధ్య చిచ్చు రాజేసింది. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం ఆధిపత్య పోరుకు తెరలేపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టే
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) చేతల ప్రభుత్వమని.. మాటల ప్రభుత్వం కాదని మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు సచివాలయంలో ప్రజా పాలనపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ...ఈ నెల 28వ తేదీ నుంచి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలపై ప్రభుత్వ అధికారుల దగ్గర విజ్ఞప్తులు తెలియజేయవచ్చని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
పార్లమెంట్లోకి (parliament) దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) 146 మందికి పైగా ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ‘ఇండియా’ కూటమి(INDIA BlOC) దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ( Congress Party Manifesto ) ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో తాము ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచామని మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) స్పష్టం చేశారు.
Telangana: తెలంగాణ శాసనసభ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వెళ్లి మాజీ మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ( KCR ) ని మంత్రులు దామోదర రాజనర్సింహ ( Damodara Rajanarsimha ) , దుద్దిళ్ల శ్రీధర్ బాబు ( Duddilla Sridhar Babu ) సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... కేసీఆర్ని పరామర్శించేందుకు వచ్చాం. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు... బహుశా రెండురోజుల్లో కేసీఆర్ డిశ్చార్జ్ అవుతారని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
ప్రజాదర్బార్లో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఐటీ పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) తెలిపారు. సోమవారం నాడు నిర్వహించిన ప్రజాదర్బార్కు విజ్ఞాపన పత్రాలతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజాదర్బార్లో మంత్రి వినతులు స్వీకరించారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్బాబు(Sridhar Babu)తో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి(MLC Jeevan Reddy) శుక్రవారం నాడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.