• Home » Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Budget Presentation: శాసనమండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్‌ బాబు

Budget Presentation: శాసనమండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్‌ బాబు

శాసన మండలిలో బడ్జెట్‌ను ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. గురువారం చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన సభ ప్రారంభమవ్వగా మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తరఫున శ్రీధర్‌బాబు బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు.

Hyderabad: బీజేపీతో కలిసింది బీఆర్‌ఎస్సే..

Hyderabad: బీజేపీతో కలిసింది బీఆర్‌ఎస్సే..

‘‘తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టామని చెప్పుకొనే బీఆర్‌ఎస్‌ కేంద్రం వివక్షపై గట్టిగా మాట్లాడుతుందని ఆశించాం. కానీ, వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని తేలింది.

RTC Workers: ‘ఆర్టీసీ విలీనం’పై మంటలు..

RTC Workers: ‘ఆర్టీసీ విలీనం’పై మంటలు..

ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Hyderabad : రాష్ట్రంలో ‘బాల్‌ ఇండియా’ యూనిట్‌

Hyderabad : రాష్ట్రంలో ‘బాల్‌ ఇండియా’ యూనిట్‌

రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. బీర్లు, శీతల పానీయాలు, పర్‌ఫ్యూమ్‌ల కంపెనీలకు అల్యూమినియం టిన్నులను సరపరా చేసే బాల్‌ బేవరేజ్‌ ప్యాకేజింగ్‌ యూనిట్‌ను తెలంగాణలో నెలకొల్పేందుకు ‘బాల్‌ ఇండియా’ కంపెనీ ముందుకొచ్చిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

Hyderabadఫ నేటి నుంచి కేజీఎఫ్‌ సదస్సు ..

Hyderabadఫ నేటి నుంచి కేజీఎఫ్‌ సదస్సు ..

కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌ (కేజీఎఫ్‌) తొలి సదస్సు ఇక్కడి హెచ్‌ఐసీసీలో శనివారం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభించనున్నారు.

Malabar Gold Group: రాష్ట్రంలో రూ.750 కోట్లతో మలబార్‌ గోల్డ్‌ పెట్టుబడులు

Malabar Gold Group: రాష్ట్రంలో రూ.750 కోట్లతో మలబార్‌ గోల్డ్‌ పెట్టుబడులు

దిగ్గజ ఆభరణాల తయారీ సంస్థ మలబార్‌ గోల్డ్‌ రాష్ట్రంలో రూ.750 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే రూ.183 కోట్లతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బంగారు, వజ్రాభరణాల తయారీ యూనిట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఆ సంస్థ.

Nerella Sharada: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారద

Nerella Sharada: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారద

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైౖర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బుధవారం హైదరాబాద్‌ బుద్ధ భవన్‌లోని కమిషన్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Duddilla Sridhar Babu: రూ.500 కోట్లతో మైక్రోలింక్‌ పరిశ్రమ

Duddilla Sridhar Babu: రూ.500 కోట్లతో మైక్రోలింక్‌ పరిశ్రమ

అమెరికాకు చెందిన టెలి కమ్యూనికేషన్‌ దిగ్గజం మైక్రోలింక్‌ నెట్‌వర్క్‌ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ ఎలకా్ట్రనిక్‌ , ఇతర ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు.

Hyderabad: జోరుగా చైర్మన్ల బాధ్యతల స్వీకరణ..

Hyderabad: జోరుగా చైర్మన్ల బాధ్యతల స్వీకరణ..

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్లుగా నియమితులైన వారి బాధ్యతల స్వీకరణ జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన రోజునే కొందరు బాధ్యతలు చేపట్టారు.

Skill University: ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో.. స్కిల్‌ యూనివర్సిటీ

Skill University: ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో.. స్కిల్‌ యూనివర్సిటీ

రాష్ట్రంలో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి