Home » Duddilla Sridhar Babu
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. బీర్లు, శీతల పానీయాలు, పర్ఫ్యూమ్ల కంపెనీలకు అల్యూమినియం టిన్నులను సరపరా చేసే బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ యూనిట్ను తెలంగాణలో నెలకొల్పేందుకు ‘బాల్ ఇండియా’ కంపెనీ ముందుకొచ్చిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు.
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) తొలి సదస్సు ఇక్కడి హెచ్ఐసీసీలో శనివారం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును సీఎం రేవంత్రెడ్డి ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభించనున్నారు.
దిగ్గజ ఆభరణాల తయారీ సంస్థ మలబార్ గోల్డ్ రాష్ట్రంలో రూ.750 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే రూ.183 కోట్లతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బంగారు, వజ్రాభరణాల తయారీ యూనిట్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఆ సంస్థ.
రాష్ట్ర మహిళా కమిషన్ చైౖర్పర్సన్గా నేరెళ్ల శారద బుధవారం హైదరాబాద్ బుద్ధ భవన్లోని కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
అమెరికాకు చెందిన టెలి కమ్యూనికేషన్ దిగ్గజం మైక్రోలింక్ నెట్వర్క్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ ఎలకా్ట్రనిక్ , ఇతర ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్లుగా నియమితులైన వారి బాధ్యతల స్వీకరణ జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన రోజునే కొందరు బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్లో ఇక బోనాల సందడి! ఆషాఢమాసం తొలి ఆదివారమైన నేటి నుంచి ఆగస్టు 4వ తేదీ దాకా నెలరోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగతాయి.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్రెడ్డి ఇంటికి వెళ్లారు. అధికారిక కార్యక్రమంపై నగరానికి వచ్చిన కేంద్ర మంత్రిని.. తన నివాసానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు.