Home » Duddilla Sridhar Babu
ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్మా రంగంలోని దిగ్గజ కంపెనీలు ముందుకువచ్చాయి. ఇందులో డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటెరో, ఎంఎ్సఎన్, లారస్ కంపెనీలున్నాయి.
‘‘దేశంలో సామాజిక న్యాయం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం పోరాటం సాగిస్తున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పనిచేసేది
మీ సేవ నిర్వాహకుల కమీషన్ను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ శాఖమంత్రి శ్రీధర్బాబు తెలిపారు. త్వరలోనే తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎంతమేరకు కమీషన్ పెంచాలనే విషయాన్ని చర్చించి జనవరి నుంచి అమలు చేస్తామని తెలిపారు.
ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుమ్మక్కయ్యాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కుట్రపూరితంగా వివిధ రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చి వేసిన చరిత్ర బీజేపీకి ఉందని పేర్కొన్నారు.
సుదీర్ఘకాలంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఎస్ ఆర్టీసీఎ్సడబ్ల్యూయూ(ఐఎన్టీయూసీ) ప్రతినిధి బృందం బుధవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించింది.
తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కొరియా కంపెనీ షూఆల్స్ ప్రకటించింది. ఈ కంపెనీ.. మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది.
అమెరికాకు చెందిన థెర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ‘బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ (బీడీసీ)’ను నెలకొల్పబోతోంది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
అసఫ్ జాహీల నిర్మాణశైలితో ఉన్న అసెంబ్లీ పాత భవనాన్ని.. అదే నిర్మాణ కౌశలంతో అద్భుతంగా పునరుద్ధరిస్తున్నామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పీజీఏ), స్థానిక భాగస్వామి స్టోన్ క్రాఫ్ట్తో కలిసి హైదరాబాద్కు దక్షిణాన 200 ఎకరాల్లో గోల్ఫ్ సిటీని నిర్మించేందుకు ముందుకు వచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.