• Home » Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Sridhar Babu: తెలంగాణలో పెట్టుబడులు, సహకారం కోసం 117 ఒప్పందాలు

Sridhar Babu: తెలంగాణలో పెట్టుబడులు, సహకారం కోసం 117 ఒప్పందాలు

ఆవిష్కరణలను ప్రోత్సహించేలా వివిధ దేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని, అందులో టీ కన్సల్ట్‌ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు.

మూసీ ప్రక్షాళనలో ఇజ్రాయెల్‌ సాంకేతిక పరిజ్ఞానం

మూసీ ప్రక్షాళనలో ఇజ్రాయెల్‌ సాంకేతిక పరిజ్ఞానం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఇజ్రాయెల్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు.

Sridhar Babu: రూ.200 కోట్లతో ‘బన్యన్‌ నేషన్‌’ విస్తరణ

Sridhar Babu: రూ.200 కోట్లతో ‘బన్యన్‌ నేషన్‌’ విస్తరణ

ప్లాస్టిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌ అంకుర సంస్థ ‘బన్యన్‌ నేషన్‌’ రూ.200 కోట్ల పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడించారు.

Sridhar Babu: రాష్ట్రంలో అంబర్‌ రెసోజెట్‌ పరిశ్రమలు

Sridhar Babu: రాష్ట్రంలో అంబర్‌ రెసోజెట్‌ పరిశ్రమలు

పలు దిగ్గజ కంపెనీలకు ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, విడిభాగాలను సరఫరా చేసే ‘అంబర్‌-రెసోజెట్‌’ సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు.

Aerospace Industry: రూ.300 కోట్లతో రఘువంశీ ఏరోస్పేస్‌

Aerospace Industry: రూ.300 కోట్లతో రఘువంశీ ఏరోస్పేస్‌

రఘువంశీ ఏరోస్పేస్‌ కంపెనీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తులను తయారు చేసే ఈ సంస్థ.. రూ.300 కోట్లతో శంషాబాద్‌ ఏరోస్పేస్‌ పార్కులో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది.

Sridhar Babu: క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో.. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా తెలంగాణ

Sridhar Babu: క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో.. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా తెలంగాణ

తెలంగాణాను త్వరలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌కు ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’గా మారుస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ పరిశోధన, అభివృద్ధిలో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రానికి.. సిలికాన్‌ వ్యాలీ సంస్థలను తీసుకొస్తామన్నారు.

మంత్రి దుద్దిళ్లపై ఆరోపణలు..బీజేపీ నేతపై కేసు

మంత్రి దుద్దిళ్లపై ఆరోపణలు..బీజేపీ నేతపై కేసు

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై సోషల్‌ మీడియాలో ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నేత చల్లా నారాయణరెడ్డిపై ఆదివారం కేసు నమోదైందని భూపాలపల్లి జిల్లా కాటారం ఎస్సై అభినవ్‌ తెలిపారు.

Tummala: రెండో స్థానం కోసం బీఆర్‌ఎస్‌, బీజేపీ పోటీ

Tummala: రెండో స్థానం కోసం బీఆర్‌ఎస్‌, బీజేపీ పోటీ

రాష్ట్రంలో రెండో స్థానం కోసం బీఆర్‌ఎస్‌, బీజేపీ పోటీపడుతూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి తుమ్మల పుట్టినరోజు సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సచివాలయంలో శుక్రవారం ఆయన్ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Sridhar Babuహైదరాబాద్‌లో అలెగ్రో మైక్రోసిస్టమ్స్‌

Sridhar Babuహైదరాబాద్‌లో అలెగ్రో మైక్రోసిస్టమ్స్‌

ఆటోమోటివ్‌, విద్యుత్తు వాహనాల తయారీలో ఉపయోగించే మ్యాగ్నెటిక్‌, సెన్సర్లు, చిప్‌ల తయారీలో దిగ్గజ సంస్థ అయిన అలెగ్రో మైక్రోసిస్టమ్స్‌... హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడించారు.

Sridhar Babu: లగచర్ల ఘటన ఆ పార్టీ కుట్రే..  మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు

Sridhar Babu: లగచర్ల ఘటన ఆ పార్టీ కుట్రే.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు

రైతులను బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు గురి చేస్తున్నారని మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. రైతు సమస్యలను తమ ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందని రైతులు ఆందోళన పడవద్దని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి