Home » Duddilla Sridhar Babu
సభ ప్రారంభంకాగానే కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సీటులో కూర్చున్నారు. విషయాన్ని గుర్తించిన మరోమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని, మీకు ఏదైనా సమస్య ఉంటే సభ దృష్టికి తీసుకురావాలని..
ఆధునిక సాంకేతికత ద్వారా రైతులకు మెరుగైన సేవలు దక్కేలా, మహిళా సాధికారత, యువత నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఏడాది కాలంలో రాష్ట్రానికి రూ.2.22 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఒకే ఏడాది ఈ స్థాయి పెట్టుబడులు ఎప్పుడూ రాలేదని పేర్కొన్నారు.
సచివాలయం వైపు వెళ్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ట్రాఫిక్ను చక్కదిద్దిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
ఆవిష్కరణలను ప్రోత్సహించేలా వివిధ దేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని, అందులో టీ కన్సల్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఇజ్రాయెల్ సంసిద్ధత వ్యక్తం చేసిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ అంకుర సంస్థ ‘బన్యన్ నేషన్’ రూ.200 కోట్ల పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
పలు దిగ్గజ కంపెనీలకు ఎలకా్ట్రనిక్ పరికరాలు, విడిభాగాలను సరఫరా చేసే ‘అంబర్-రెసోజెట్’ సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
రఘువంశీ ఏరోస్పేస్ కంపెనీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తులను తయారు చేసే ఈ సంస్థ.. రూ.300 కోట్లతో శంషాబాద్ ఏరోస్పేస్ పార్కులో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది.