Home » Duddilla Sridhar Babu
తెలంగాణను ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రొటోకాల్ విషయమై బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
‘‘తెలంగాణ తల్లి విగ్రహంపై కొంత మంది మాట్లాడుతూ తలపై కిరీటం లేదు, మెడలో నెక్లెస్ లేదు, ఒంటిపై పట్టు చీర లేదంటున్నారు. కానీ.. కిరీటం లేదన్న కారణంతో అమ్మను కాదంటామా’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు.
సభ ప్రారంభంకాగానే కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సీటులో కూర్చున్నారు. విషయాన్ని గుర్తించిన మరోమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని, మీకు ఏదైనా సమస్య ఉంటే సభ దృష్టికి తీసుకురావాలని..
ఆధునిక సాంకేతికత ద్వారా రైతులకు మెరుగైన సేవలు దక్కేలా, మహిళా సాధికారత, యువత నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఏడాది కాలంలో రాష్ట్రానికి రూ.2.22 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఒకే ఏడాది ఈ స్థాయి పెట్టుబడులు ఎప్పుడూ రాలేదని పేర్కొన్నారు.
సచివాలయం వైపు వెళ్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ట్రాఫిక్ను చక్కదిద్దిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
ఆవిష్కరణలను ప్రోత్సహించేలా వివిధ దేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని, అందులో టీ కన్సల్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఇజ్రాయెల్ సంసిద్ధత వ్యక్తం చేసిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.