Home » Duddilla Sridarbabu
తెలంగాణ రాష్ట్రం మిస్ వరల్డ్ -2025 పోటీదారులకు చౌమహల్లా ప్యాలెస్లో విందు ఏర్పాటు చేసింది. మిస్ వరల్డ్ పోటీదారులు, ప్రతినిధులు హైదరాబాద్ ఆతిథ్యంతో మైమరిపోగా, ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని చెప్పారు.
ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబు సమీక్షించారు. సీఎం రేవంత్రెడ్డికి మంత్రి సురేఖ స్వయంగా ఆహ్వాన పత్రిక అందించారు.
మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడారన్నారు. ప్రభుత్వాన్ని బెదిరించే వ్యాఖ్యల నేపథ్యంలో ఆవేదనతో సీఎం స్పందించారని తెలిపారు.
Saraswati Pushkaralu 2025: తెలంగాణలో సరస్వతీ పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకీ సరస్వతీ పుష్కరాల ఎప్పుటి నుంచి మొదలవుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ను గ్లోబల్ బిజినెస్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో 2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి వస్తుందని మంత్రి దుద్దిళ్ల తెలిపారు. జీసీసీల అభివృద్ధితో యువతకు లక్షల ఉద్యోగాలు లభిస్తున్నాయని అన్నారు.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు జరగబోయే సరస్వతీ పుష్కరాలకు సంబంధించి భక్తులకు సమగ్ర సమాచారం అందించేందుకు వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ పుష్కరాల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రులు ప్రకటించారు
రాష్ట్ర అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ నేతలు విషం కక్కుతున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని మా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు.
Sridhar on KTR Allegations: మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు హెచ్సీయూ భూముల విషయంలో కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు.
తెలంగాణలో 33 జిల్లాల్లోని ప్రతి ఇల్లు, కార్యాలయానికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు తెలంగాణ ఫైబర్ నెట్ (టీ-ఫైబర్) ద్వారా సేవలు అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. ఈ సేవలు ‘‘టీ-నెక్స్ట్’’ పేరిట అందుబాటులో ఉంటాయని తెలిపారు
HCU Land Issue: కంచె గచ్చిబౌలిలో అంతర్జాతీయ సంస్థలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొంత మంది రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో ఇంచు భూమిని కూడా తాము ముట్టుకోమని స్పష్టం చేశారు.