• Home » Donation

Donation

పెద్దాసుపత్రికి విరాళంగా ఎక్స్‌రే క్యాసెట్లు

పెద్దాసుపత్రికి విరాళంగా ఎక్స్‌రే క్యాసెట్లు

కర్నూలు మెడికల్‌ కాలేజీ రేడియాలజీ పూర్వ విద్యార్థులు, కర్నూలు రేడియాలజీ వైద్యుల సం ఘం నాయకులు రూ.2.50 లక్షల విలువ చేసే ఐదు ఫ్యూజీ కంపెనీకి చెందిన ఐదు ఎక్స్‌రే డిజిటల్‌ క్యాసెట్లు (సీఆర్‌) విరాళంగా అందిం చారు.

Donations: మంత్రి లోకేష్‌ను కలిసి పలువురు విరాళాలు అందజేత..

Donations: మంత్రి లోకేష్‌ను కలిసి పలువురు విరాళాలు అందజేత..

అమరావతి, (ఉండవల్లి): ఏపీలో వరద బాధితులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ.. ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. గుంటూరుకు చెందిన దామచర్ల శ్రీనివాసరావు ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.6,01,116 అందజేశారు.

విజయవాడ వరద బాధితులకు విరాళాలు

విజయవాడ వరద బాధితులకు విరాళాలు

విజయవాడ వరద బాధితులకు మంగళ వారం మాఽధవీనగర్‌లోని గౌరు స్వగృహంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కు టీడీపీ నాయకులు చెక్కులు అందజేశారు.

వరద బాధితులకు విరాళాలు

వరద బాధితులకు విరాళాలు

విజయవాడ వరద బాధితుల సహా యార్థం మండలంలోని శింగవరం టీడీపీ నాయకులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి రూ.60వేల నగదు అందజేశారు.

Dr. Reddy’s: సీఎంఆర్‌ఎ్‌ఫకు డాక్టర్‌ రెడ్డీస్‌ 5కోట్ల విరాళం

Dr. Reddy’s: సీఎంఆర్‌ఎ్‌ఫకు డాక్టర్‌ రెడ్డీస్‌ 5కోట్ల విరాళం

వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎ్‌ఫ)కి విరాళాల వెల్లువ కొనసాగుతోంది.

వరద బాధితులకు విరాళాలు

వరద బాధితులకు విరాళాలు

విజయవాడ వరద బాధితుల సహాయార్థం, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆలిండియా సెంట్రల్‌ పారా మిలిటరీ ఫోర్సెస్‌ ఎక్స్‌ సర్వీస్‌ మెన వెల్ఫేర్‌ అసోసియేషన నాయకులు విరాళం అందిం చారు.

విరాళాలు సేకరించండి

విరాళాలు సేకరించండి

విజయవాడలోని వరద బాధితల కోసం విరాళాలు సేకరించాలని వెలుగు ఏపీఎం దాసన్న పిలుపునిచ్చారు.

సీఎం సహాయ నిధికి విరాళం

సీఎం సహాయ నిధికి విరాళం

వరద బాధితులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉమ్మడి కర్నూలు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పీడీ నాగశివలీల, మెప్మా కార్యాలయ సిబ్బంది తరపున విరాళంగా రూ.13,80,100 చెక్కును కలెక్టర్‌ రంజితబాషాకు అం దజేశారు.

వరద బాధితులకు విరాళాలు

వరద బాధితులకు విరాళాలు

విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

వెల్లువెత్తిన మానవత్వం

వెల్లువెత్తిన మానవత్వం

వరద బాధితులకు మదనపల్లె నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచారని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. బుధవారం స్థానిక టౌనహాల్లో 3 వేల నిత్యావసర కిట్లు, 500 గ్యాస్‌ స్టౌవ్‌లు, ఇతర సామగిని ప్యాక్‌ చేసి లారీలకు లోడ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి