• Home » Doctor

Doctor

చంపేసి.. సెటిల్మెంట్‌!

చంపేసి.. సెటిల్మెంట్‌!

అనంతపురం నగరంలోని ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో మరణాలు వివాదాస్పదం అవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, శిశువుల సహా పలువురు సరైన వైద్యం అందని కారణంగా ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధిత కుటుంబాలు ఆస్పత్రుల వద్ద ఆందోళనలు నిర్వహిస్తేగానీ ఇలాంటివి బయటకు రావడం లేదు. ఆస్పత్రుల్లో అసౌకర్యాలు, అనుమతి లేని వైద్యం, కన్సల్టెంట్‌ వైద్యులపై ఆధారపడి ఆస్పత్రుల నిర్వహణ.. ధనదాహం, నిర్లక్ష్యం.. ఇలాంటి కారణాలు ఎన్నెన్నో ఈ మరణాల వెనుక ఉన్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ తరచూ ఆస్పత్రులలో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ఎక్కడా ...

వైద్యం కోసం వచ్చి వైద్యుడిని చంపిన టీనేజర్లు

వైద్యం కోసం వచ్చి వైద్యుడిని చంపిన టీనేజర్లు

ఢిల్లీలో దారుణం జరిగింది. ఇద్దరు టీనేజర్లు వైద్యం కోసమంటూ వచ్చి వైద్యుడినే చంపేశారు.

Doctor Recruitment: 2400 సర్కారీ డాక్టర్‌ కొలువులు

Doctor Recruitment: 2400 సర్కారీ డాక్టర్‌ కొలువులు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైద్యులు, వైద్య సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి సారించింది.

వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

ఎట్టకేలకు వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా కౌన్సిలింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టును హెల్త్‌ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌ రెడ్డి

పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి

పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి

జీజీహెచ్‌ (కాకినాడ), సెప్టెంబరు 24: పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ, మంచి ఆహార అలవాట్లు అలవరచుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యవంతంగా ఉండవచ్చని కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.లావణ్యకుమారి పేర్కొన్నారు. జీజీహెచ్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పొగాకు నివారణ కేంద్రా

ఇకపై వారానికి ఒక్కసారే ఇన్సులిన్‌

ఇకపై వారానికి ఒక్కసారే ఇన్సులిన్‌

షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఇది శుభవార్తే. ఇకపై వారు నిత్యం ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. వారానికి ఒక్కసారి ఇన్సులిన్‌ చేసుకొంటే సరిపోతుందని గుంటూరుకు చెందిన షుగర్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ ఎ.రామ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

MBBS: ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌కు మార్గం సుగమం

MBBS: ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌కు మార్గం సుగమం

రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు మార్గం సుగమమైంది. స్థానికతపై హైకోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Job Notification: 2050 స్టాఫ్‌నర్సు పోస్టులకు నోటిఫికేషన్‌

Job Notification: 2050 స్టాఫ్‌నర్సు పోస్టులకు నోటిఫికేషన్‌

వైద్య, ఆరోగ్య శాఖలో కొలువుల జాతర మొదలైంది. సరిగ్గా వారం రోజుల్లోనే మరో నోటిఫికేషన్‌ విడుదలైంది.

NIMS: నిమ్స్‌ వైద్యులకు ఐసీఎంఆర్‌ గుర్తింపు..

NIMS: నిమ్స్‌ వైద్యులకు ఐసీఎంఆర్‌ గుర్తింపు..

ప్రపంచాన్ని వణికించిన కరోనా కష్టకాలంలో మూడేళ్లపాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించిన నిమ్స్‌ వైద్యులకు ఐసీఎంఆర్‌ గుర్తింపు దక్కింది.

వైసీపీ వీరాభిమాని..  రిమ్స్‌ సూపరింటెండెంట్‌పై విచారణ

వైసీపీ వీరాభిమాని.. రిమ్స్‌ సూపరింటెండెంట్‌పై విచారణ

వైసీపీ వీరాభిమాని, కడప సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) ఇనచార్జి సూపరింటెండెంట్‌, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సురేశ్వర్‌రెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈయన ఎన్నో ఏళ్లుగా రిమ్స్‌లో పాతుకుపోయి తానే రాజు తానే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే

తాజా వార్తలు

మరిన్ని చదవండి