• Home » Doctor

Doctor

Bangalore: రాష్ట్రంలో 623 మంది నకిలీ వైద్యులు..

Bangalore: రాష్ట్రంలో 623 మంది నకిలీ వైద్యులు..

రాష్ట్రంలో నకిలీ వైద్యుల(Fake doctors) బెడద తీవ్రంగా మారింది. దేశంలోనే అత్యధికంగా మెడికల్‌ కళాశాలలు కల్గిన రాష్ట్రాల్లో ఒకటిగా రాష్ట్రానికి పేరుంది. ప్రతి జిల్లాలోనూ ప్రైవేట్‌ లేదా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు సేవలందిస్తున్నాయి. బెంగళూరు, మైసూరు, దావణగెరె, బెళగావి, బాగల్కోటె, దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలన్నాయి.

 Gooty Government hospital : క్యూలో రోగులు.. ఫోనలో సిబ్బంది..!

Gooty Government hospital : క్యూలో రోగులు.. ఫోనలో సిబ్బంది..!

వైద్యం కోసం వచ్చిన రోగులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. పదుల సంఖ్యలో బాధితులు క్యూలో నిలబడ్డారు. ఓపీ చీటీలు రాసేచోట, వైద్య పరీక్షలు నిర్వహించేచోట, చివరకు వైద్యుల వద్ద కూడా రద్దీ ఉంది. వారికి సకాలంలో సేవలు అందించాల్సిన ఆస్పత్రి సిబ్బంది.. సెల్‌ఫోనలో మాట్లాడుతూ బిజీగా కనిపించారు. గుత్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆంధ్రజ్యోతి సోమవారం విజిట్‌ చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి రోజూ...

Hyderabad: ప్రతి 4 జంటల్లో ఒకరికి సంతానోత్పత్తి సమస్య

Hyderabad: ప్రతి 4 జంటల్లో ఒకరికి సంతానోత్పత్తి సమస్య

భారతదేశంలో పలు కారణాలతో ప్రతి నాలుగు జంటల్లో ఒకరు సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్నారని ఒయాసిస్‌ ఫెర్టిలిటీ వ్యవస్థాపకులు, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దుర్గాజిరావు(Medical Director Dr. Durgaji Rao) వెల్లడించారు.

Viral News: బ్రెయిన్ డెడ్ వ్యక్తి గుండెను తొలగించేందుకు సిద్ధమైన వైద్యులు.. అంతలో షాక్..?

Viral News: బ్రెయిన్ డెడ్ వ్యక్తి గుండెను తొలగించేందుకు సిద్ధమైన వైద్యులు.. అంతలో షాక్..?

కెంటకీకి చెందిన 36 ఏళ్ల థామస్ టీజే హూవర్.. 2021, అక్టోబర్ 11వ తేదీన డ్రగ్స్ ఓవర్ డోన్‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని స్థానిక బాప్టిస్ట్ హెల్త్ రిచ్‌మండ్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. నాటి నుంచి అతడికి అక్కడ చికిత్స కొనసాగుతుంది. అయితే అతడి బ్రెయిన్ డెడ్ అయిందని ఇటీవల వైద్యులు ప్రకటించారు. అతడి శరీరాన్ని అవయదానం చేయడానికి కుటుంబసభ్యులు అంగీకరించారు.

Secunderabad: గాంధీలో నీళ్లు లేక శస్త్రచికిత్సలు వాయిదా!

Secunderabad: గాంధీలో నీళ్లు లేక శస్త్రచికిత్సలు వాయిదా!

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో శస్త్ర చికిత్సలు వాయిదా పడ్డాయి. నీటి సరఫరా కొనసాగేవరకూ ఆపరేషన్లు జరగవని వైద్యులు స్పష్టం చేశారని రోగులు వాపోతున్నారు.

Health Standards: ప్రైవేటు ఆస్పత్రుల  ‘ఛీ’టింగ్‌!

Health Standards: ప్రైవేటు ఆస్పత్రుల ‘ఛీ’టింగ్‌!

వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారా? అయితే, జర జాగ్రత్త.. మీరు వెళ్లే ఆస్పత్రిలో అర్హులైన వైద్యులున్నారో లేదో తెలుసుకుని వెళ్లండి! అక్కడ పరీక్షలు చేసే ల్యాబ్‌లో నిజంగా నిపుణులున్నారో లేదో వాకబు చేయండి.

NIMS: పదేళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి

NIMS: పదేళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి

నిమ్స్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దశాబ్దకాలంలో 1,000 మందికి మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన ఘనతను సాధించింది.

Siddipet: సిద్దిపేటలో ఔరా అనిపిస్తోన్న అక్కాచెల్లెళ్లు.. ఒకేసారి..

Siddipet: సిద్దిపేటలో ఔరా అనిపిస్తోన్న అక్కాచెల్లెళ్లు.. ఒకేసారి..

సిద్దిపేట నర్సాపూర్‌కు చెందిన కొంక రామచంద్రం (శేఖర్), శారద దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మమత ఎంబీబీఎస్ పూర్తిగా చేయగా.. రెండో కుమార్తె ఎంబీబీఎస్ తుది సంవత్సరం చదువుతోంది. మరో ఇద్దరు పిల్లలు సైతం తాజాగా ఎంబీబీఎస్ సీటు సాధించి ఔరా అనిపిస్తున్నారు.

కోల్‌కతా జూనియర్‌ డాక్టర్లకు ఐఎంఏ మద్దతు

కోల్‌కతా జూనియర్‌ డాక్టర్లకు ఐఎంఏ మద్దతు

కోల్‌కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్న పశ్చిమబెంగాల్‌ జూనియర్‌ డాక్టర్లకు ఇండియన్‌ మెడికల్‌ ఆసోసియేషన్‌ (ఐఎంఏ) మద్దతు ప్రకటించింది.

Medical Health: వైద్య శాఖలో కొలువుల మేళా

Medical Health: వైద్య శాఖలో కొలువుల మేళా

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల మేళా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7300 పోస్టులను భర్తీ చేసింది. మరో 6500 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి