Home » Doctor
మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయని తేలింది. పల్లె ప్రజలకు వైద్యులు పెద్దగా అందుబాటులో లేరని వెల్లడైంది.
బిహార్లో ఓ నకిలీ వైద్యుడు యూట్యూబ్లో చూస్తూ ఆపరేషన్ చేసి 15 ఏళ్ల బాలుడి ప్రాణాలను బలిగొన్నాడు. బిహార్లోని సరన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. వారం రోజులపాటు కురిసిన వర్షాలు ప్రజలకు నీడ లేకుండా చేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బుడమేరు పొంగి విజయవాడ వాసులను ముంచెత్తింది. ఇళ్లలోకి పెద్దఎత్తున నీరు చేరి దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. అయితే వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
వరంగల్ హెల్త్ సిటీ అంచనాలు అమాంతం ఎలా పెరిగాయని విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. దీనిపై వివరాలు ేసకరించేందుకు విజిలెన్స్ బృందం గురువారం డీఎంఈ కార్యాలయానికి వెళ్లింది.
గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారీ దవాఖానాల్లో పనిచేసే వైద్యులకు వేతనాలు భారీగా పెరగనున్నాయి.
ప్రత్తిపాడు, సెప్టెంబరు 2: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని హోమియో ఆసుపత్రికి సుస్తీ చేసింది. గడిచిన రెండు నెలలుగా ఈ హోమియో ఆసుపత్రి సక్రమంగా పనిచేయడం లేదు. ఆసుపత్రి భవన ప్రధాన ద్వారం తలుపులు ఎప్పుడు చూసినా తాళం వేసి మూసే ఉంటున్నాయి. తెరుచుకోని ఈ ఆసుపత్రి వల్ల హోమియో మందుల కోసం వచ్చే వ్యాధిగ్రస్తులు ఆసుపత్రి మూతబడి ఉండడంతో వెనుదిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. నెలలు తరబడి ఆసుపత్రి సేవలు అందక హోమియో రోగు లు అవస్థలు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మెట్ట ప్రాంతంలోని హోమియో వై
దేశవ్యాప్తంగా మూడింట ఒక వంతు మంది వైద్యులు అభద్రతలో ఉన్నారని భారత వైద్య మండలి(ఐఎంఏ) అధ్యయనంలో వెల్లడైంది.
వరంగల్ పాత సెంట్రల్ జైలు స్థలంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం సందర్శించింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి శుక్రవారం మరో లేఖ రాశారు. హత్యాచార ఘటనలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని, నిర్దిష్ట కాలపరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా అది ఉండాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.