Home » Doctor
భారతదేశంలో పలు కారణాలతో ప్రతి నాలుగు జంటల్లో ఒకరు సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్నారని ఒయాసిస్ ఫెర్టిలిటీ వ్యవస్థాపకులు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గాజిరావు(Medical Director Dr. Durgaji Rao) వెల్లడించారు.
కెంటకీకి చెందిన 36 ఏళ్ల థామస్ టీజే హూవర్.. 2021, అక్టోబర్ 11వ తేదీన డ్రగ్స్ ఓవర్ డోన్తో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని స్థానిక బాప్టిస్ట్ హెల్త్ రిచ్మండ్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. నాటి నుంచి అతడికి అక్కడ చికిత్స కొనసాగుతుంది. అయితే అతడి బ్రెయిన్ డెడ్ అయిందని ఇటీవల వైద్యులు ప్రకటించారు. అతడి శరీరాన్ని అవయదానం చేయడానికి కుటుంబసభ్యులు అంగీకరించారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో శస్త్ర చికిత్సలు వాయిదా పడ్డాయి. నీటి సరఫరా కొనసాగేవరకూ ఆపరేషన్లు జరగవని వైద్యులు స్పష్టం చేశారని రోగులు వాపోతున్నారు.
వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారా? అయితే, జర జాగ్రత్త.. మీరు వెళ్లే ఆస్పత్రిలో అర్హులైన వైద్యులున్నారో లేదో తెలుసుకుని వెళ్లండి! అక్కడ పరీక్షలు చేసే ల్యాబ్లో నిజంగా నిపుణులున్నారో లేదో వాకబు చేయండి.
నిమ్స్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దశాబ్దకాలంలో 1,000 మందికి మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన ఘనతను సాధించింది.
సిద్దిపేట నర్సాపూర్కు చెందిన కొంక రామచంద్రం (శేఖర్), శారద దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మమత ఎంబీబీఎస్ పూర్తిగా చేయగా.. రెండో కుమార్తె ఎంబీబీఎస్ తుది సంవత్సరం చదువుతోంది. మరో ఇద్దరు పిల్లలు సైతం తాజాగా ఎంబీబీఎస్ సీటు సాధించి ఔరా అనిపిస్తున్నారు.
కోల్కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్న పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్లకు ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ (ఐఎంఏ) మద్దతు ప్రకటించింది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల మేళా కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7300 పోస్టులను భర్తీ చేసింది. మరో 6500 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రస్తుతమున్న పోటీ పరిస్థితుల్లో ఎవరైనా విద్యార్థి ఎంబీబీఎస్ సాధించడమంటే పెద్ద విషయమే.
ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది నిర్ణీత పని వేళలు పాటించకపోవడంపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.