Home » Doctor
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైద్యులు, వైద్య సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఎట్టకేలకు వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి
జీజీహెచ్ (కాకినాడ), సెప్టెంబరు 24: పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ, మంచి ఆహార అలవాట్లు అలవరచుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యవంతంగా ఉండవచ్చని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.లావణ్యకుమారి పేర్కొన్నారు. జీజీహెచ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పొగాకు నివారణ కేంద్రా
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది శుభవార్తే. ఇకపై వారు నిత్యం ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వారానికి ఒక్కసారి ఇన్సులిన్ చేసుకొంటే సరిపోతుందని గుంటూరుకు చెందిన షుగర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎ.రామ్కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు మార్గం సుగమమైంది. స్థానికతపై హైకోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్లో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వైద్య, ఆరోగ్య శాఖలో కొలువుల జాతర మొదలైంది. సరిగ్గా వారం రోజుల్లోనే మరో నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రపంచాన్ని వణికించిన కరోనా కష్టకాలంలో మూడేళ్లపాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించిన నిమ్స్ వైద్యులకు ఐసీఎంఆర్ గుర్తింపు దక్కింది.
వైసీపీ వీరాభిమాని, కడప సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ఇనచార్జి సూపరింటెండెంట్, సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్వర్రెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈయన ఎన్నో ఏళ్లుగా రిమ్స్లో పాతుకుపోయి తానే రాజు తానే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే
అమ్మ కడుపు నుంచి బయటికొచ్చి ఏడాది..! ఇంటిల్లిపాదీ అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. రోజులు గడుస్తున్నా బిడ్డ పరిస్థితి మెరుగుపడలేదు. ‘బెంగళూరుకో, కర్నూలుకో పోతాం.. రాసివ్వండి సార్..’ అని డాక్టర్ను అడిగితే.. ‘అంతా మీ ఇష్టమేనా..? ఇక్కడే బాగవుతుందిలే..’ అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఏమీ అనలేకపోయారు. ఇంకో రెండు రోజులు గడిచాక.. పరిస్థితి విషమించింది. ‘అంబులెన్స మాట్లాడుతా..! అందులో ఆక్సిజన ఉంటుంది. పెట్టుకోని వెంటనే ...
కంటి వ్యాధులను సకాలంలో కనిపెట్టే పరీక్షలు చవకలో అందుబాటులోకొచ్చినప్పుడే వాటిని అరికట్టడం సాధ్యపడుతుంది. ఆ దిశగా సరికొత్త పరిశోధనలకు