Home » Doctor
ఎటువంటి అర్హత లేకున్నా వైద్య చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల(Fake doctors) గుట్టు రట్టు చేశారు. వైద్యమండలికి అందిన ఫిర్యాదుల మేరకు సోమవారం తెలంగాణ వైద్య మండలి సభ్యులు డాక్టర్ నరేష్కుమార్, డాక్టర్ ప్రతిభలక్ష్మీ, డాక్టర్ వంశీ కృష్ణ రామంతాపూర్లోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
అది కాకినాడ జిల్లాలోని జీజీహెచ్ ఆస్పత్రి.. నిష్ణాతులైన వైద్యులున్నారు.. కావాల్సినన్ని మౌలిక సదుపాయాలున్నాయి..
గిరి శిఖరాన ఉండే గిరిజనులు ఏ అనారోగ్యం వచ్చినా కొండ దిగాల్సిందే! ఇక గర్భిణులకు ఆకస్మికంగా పురిటి నొప్పులు వస్తే.. డోలిపై వేసుకొని, కొండ దిగి మైదాన ప్రాంతంలో ఉన్న ఆస్పత్రులకు వెళ్లాల్సిందే! గ
శింగనమల మండలకేంద్రంలోని కమ్యూనిటీ ఆస్పత్రిలో వైద్యులు సక్రమంగా ఉండకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 30 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో ఉదయం పూట మాత్రమే డాక్టర్లు ఉంటున్నారు. మధ్యాహ్నం దాటిందంటే నర్సులే దిక్కు. ఇక రాత్రి సమయంలో ఏ రోగమని వచ్చినా అనంతపురం వెళ్లండి అని అక్కడు న్న...
వాంతులు, విరేచనాలతో నిలోఫర్ ఆస్పత్రికి తరలించిన ఇద్దరు విద్యార్థులకు చికిత్స చేసేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. కారణం.. ఆస్పత్రిలో పన్నెండేళ్ల లోపు పిల్లలకే వైద్యం చేస్తామని, బాధిత విద్యార్థుల వయసు 13 ఏళ్లు అని.. నిబంధనల ప్రకారం వారికి నిలోఫర్లో చికిత్స చేయడం కుదరదని తేల్చేశారు.
బేగంపేటలోని కిమ్స్- సన్షైన్ ఆస్పత్రి వైద్యులు ఓ రోగికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. ‘పుష్ప’ సినిమా చూపిస్తూ సర్జరీ చేసి రోగి మెదడులో కణతిని తొలగించారు. నిజామాబాద్కు చెందిన సి.బి ప్రతిప్(30) కొనేళ్లుగా బహరేన్కు(అరబ్ దేశం)లో ఉద్యోగం చేస్తున్నారు.
పాణ్యం సామాజిక ఆరోగ్య కేంద్రంలో త్వరలో ఎక్స్రే సేవలందిస్తామని హాస్పిటల్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ డాక్టర్ జఫ్రుల్లా తెలిపారు.
పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాని(సీహెచసీ)కి వైద్యులు రాం.. రాం.. అంటున్నారు. వచ్చి విధుల్లో చేరిన రోజుల వ్యవధిలోనే కనిపించకుండా పోతారు. సెలవు పెట్టరు.. రాజీనామా చేయరు. మొత్తం 8 మంది వైద్యులకుగాను ముగ్గురే పనిచేస్తున్నారు. పని ఒత్తిడితో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సీహెచసీలో వైద్యసేవలు మృగ్యమవుతున్నాయి. చేసేదిలేక జబ్బుల బారిన పడినవారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. పట్టణాలకు వెళ్తున్నారు. వెరసి ప్రయాణ, వైద్యం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. సీహెచసీ 24 గంటలు ...
ఆధునిక జీవన విధానం, కదలికలేని ఉద్యోగాలు, ఫాస్ట్ఫుడ్(Jobs, Fast Food), మానసిక ఒత్తిడిలు మధుమేహాన్ని పెంచడానికి కారణమవుతున్నాయని అంటున్నారు వైద్యులు. కార్పొరేట్ ఉద్యోగంలో శరీరానికి ఎక్కువగా పనులు చెప్పకపోవడం, సరైన వ్యాయమం లేకపోవడం, వర్క్ఫ్రమ్ హోమ్లో ఉంటే సోఫా నుంచి కిందకు దిగడం లేదు.
తన తల్లికి చికిత్స అందిస్తున్న వైద్యుడిని కత్తితో పొడిచిన నిందితుడిని ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని చితకబాదారు.