• Home » Doctor

Doctor

Secunderabad: గాంధీలో నీళ్లు లేక శస్త్రచికిత్సలు వాయిదా!

Secunderabad: గాంధీలో నీళ్లు లేక శస్త్రచికిత్సలు వాయిదా!

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో శస్త్ర చికిత్సలు వాయిదా పడ్డాయి. నీటి సరఫరా కొనసాగేవరకూ ఆపరేషన్లు జరగవని వైద్యులు స్పష్టం చేశారని రోగులు వాపోతున్నారు.

Health Standards: ప్రైవేటు ఆస్పత్రుల  ‘ఛీ’టింగ్‌!

Health Standards: ప్రైవేటు ఆస్పత్రుల ‘ఛీ’టింగ్‌!

వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారా? అయితే, జర జాగ్రత్త.. మీరు వెళ్లే ఆస్పత్రిలో అర్హులైన వైద్యులున్నారో లేదో తెలుసుకుని వెళ్లండి! అక్కడ పరీక్షలు చేసే ల్యాబ్‌లో నిజంగా నిపుణులున్నారో లేదో వాకబు చేయండి.

NIMS: పదేళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి

NIMS: పదేళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి

నిమ్స్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దశాబ్దకాలంలో 1,000 మందికి మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన ఘనతను సాధించింది.

Siddipet: సిద్దిపేటలో ఔరా అనిపిస్తోన్న అక్కాచెల్లెళ్లు.. ఒకేసారి..

Siddipet: సిద్దిపేటలో ఔరా అనిపిస్తోన్న అక్కాచెల్లెళ్లు.. ఒకేసారి..

సిద్దిపేట నర్సాపూర్‌కు చెందిన కొంక రామచంద్రం (శేఖర్), శారద దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మమత ఎంబీబీఎస్ పూర్తిగా చేయగా.. రెండో కుమార్తె ఎంబీబీఎస్ తుది సంవత్సరం చదువుతోంది. మరో ఇద్దరు పిల్లలు సైతం తాజాగా ఎంబీబీఎస్ సీటు సాధించి ఔరా అనిపిస్తున్నారు.

కోల్‌కతా జూనియర్‌ డాక్టర్లకు ఐఎంఏ మద్దతు

కోల్‌కతా జూనియర్‌ డాక్టర్లకు ఐఎంఏ మద్దతు

కోల్‌కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్న పశ్చిమబెంగాల్‌ జూనియర్‌ డాక్టర్లకు ఇండియన్‌ మెడికల్‌ ఆసోసియేషన్‌ (ఐఎంఏ) మద్దతు ప్రకటించింది.

Medical Health: వైద్య శాఖలో కొలువుల మేళా

Medical Health: వైద్య శాఖలో కొలువుల మేళా

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల మేళా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7300 పోస్టులను భర్తీ చేసింది. మరో 6500 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

Siddipet: నలుగురూ నలుగురే.. డాక్టర్‌ సిస్టర్స్‌

Siddipet: నలుగురూ నలుగురే.. డాక్టర్‌ సిస్టర్స్‌

ప్రస్తుతమున్న పోటీ పరిస్థితుల్లో ఎవరైనా విద్యార్థి ఎంబీబీఎస్‌ సాధించడమంటే పెద్ద విషయమే.

వైద్య సిబ్బంది పనివేళలు పాటించాల్సిందే

వైద్య సిబ్బంది పనివేళలు పాటించాల్సిందే

ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది నిర్ణీత పని వేళలు పాటించకపోవడంపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

చంపేసి.. సెటిల్మెంట్‌!

చంపేసి.. సెటిల్మెంట్‌!

అనంతపురం నగరంలోని ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో మరణాలు వివాదాస్పదం అవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, శిశువుల సహా పలువురు సరైన వైద్యం అందని కారణంగా ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధిత కుటుంబాలు ఆస్పత్రుల వద్ద ఆందోళనలు నిర్వహిస్తేగానీ ఇలాంటివి బయటకు రావడం లేదు. ఆస్పత్రుల్లో అసౌకర్యాలు, అనుమతి లేని వైద్యం, కన్సల్టెంట్‌ వైద్యులపై ఆధారపడి ఆస్పత్రుల నిర్వహణ.. ధనదాహం, నిర్లక్ష్యం.. ఇలాంటి కారణాలు ఎన్నెన్నో ఈ మరణాల వెనుక ఉన్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ తరచూ ఆస్పత్రులలో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ఎక్కడా ...

వైద్యం కోసం వచ్చి వైద్యుడిని చంపిన టీనేజర్లు

వైద్యం కోసం వచ్చి వైద్యుడిని చంపిన టీనేజర్లు

ఢిల్లీలో దారుణం జరిగింది. ఇద్దరు టీనేజర్లు వైద్యం కోసమంటూ వచ్చి వైద్యుడినే చంపేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి