• Home » DMK

DMK

Lok Sabha Elections: కేంద్ర ఏజెన్సీల ద్వారా ఫోన్ల ట్యాపింగ్.. ఈసీకి డీఎంకే ఫిర్యాదు

Lok Sabha Elections: కేంద్ర ఏజెన్సీల ద్వారా ఫోన్ల ట్యాపింగ్.. ఈసీకి డీఎంకే ఫిర్యాదు

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ఏజెన్సీలు తమ అభ్యర్థులు, కీలక నేతలు, మిత్రులు, సన్నిహత బంధువుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్టు డీఎంకే సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి తమిళనాడు డీఎంకే నేత ఆర్ఎస్ భారతి ఒక లేఖలో ఫిర్యాదు చేశారు.

Kanimozhi: కనిమొళి సంచలన కామెంట్స్.. మోదీ - షా ద్వయాన్ని చూస్తే ఆ మాజీసీఎం గజగజ వణికిపోతారు...

Kanimozhi: కనిమొళి సంచలన కామెంట్స్.. మోదీ - షా ద్వయాన్ని చూస్తే ఆ మాజీసీఎం గజగజ వణికిపోతారు...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల ద్వయాన్ని చూస్తేనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి(Former Chief Minister Edappadi K. Palaniswami) గజగజ వణికిపోతారని డీఎంకే మహిళా నేత, తూత్తుక్కుడి డీఎంకే లోక్‌సభ అభ్యర్థి కనిమొళి(Kanimozhi) అన్నారు.

Kanimozhi: ప్రస్తుతం జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలు కావు.. మరో స్వాతంత్య్ర సంగ్రామం.. ఆలోచించండి!

Kanimozhi: ప్రస్తుతం జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలు కావు.. మరో స్వాతంత్య్ర సంగ్రామం.. ఆలోచించండి!

కేంద్రంలోని బీజేపీ పాలకులు తెల్లదొరల్లాగా విభజించు పాలించు అనే విధానాన్ని అమలు చేసి దేశాన్ని ముక్కలు చెక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుతం జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలు కావని మరో స్వాతంత్య్ర సంగ్రామమని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) అన్నారు.

Raja: ఎంపీగారు అంతమాట అనేశారేంటో... దేవుడిపై నాకెలాంటి కోపం లేదు!

Raja: ఎంపీగారు అంతమాట అనేశారేంటో... దేవుడిపై నాకెలాంటి కోపం లేదు!

హిందూ మతంపై తరచూ విమర్శలు చేసి వివాదాల్లో చిక్కుకునే డీఎంకే సిట్టింగ్‌ ఎంపీ ఎ.రాజా(MP A. Raja) ఇటీవల శ్రీరాముడిని మేమెప్పుడూ అంగీకరించం అంటూ వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు.

PM Narendra Modi: ప్రధాని మోదీకి డీఎంకే స్ట్రాంగ్ కౌంటర్.. 50 ఏళ్ల నాటి సమస్యపై..

PM Narendra Modi: ప్రధాని మోదీకి డీఎంకే స్ట్రాంగ్ కౌంటర్.. 50 ఏళ్ల నాటి సమస్యపై..

తన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 1974లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని, ఇది కీలక తప్పిదమని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలకు డీఎంకే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Lok Sabha 2024: తమిళనాట పొత్తుల్లో కమలం దూకుడు

Lok Sabha 2024: తమిళనాట పొత్తుల్లో కమలం దూకుడు

తమిళనాట జరగనున్న తొలివిడత లోక్‌సభ ఎన్నికల్లో పాలక పక్షం డీఎంకేతో పోటీపడేలా బీజేపీ వ్యూహ రచనలు చేసింది. డీఎంకే కూటమిలో పాతమిత్రపక్షాలే కొనసాగాయి. సినీనటుడు కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌ నీదిమయ్యం పార్టీ ఆ కూటమిలో చేరినా దానికి సీట్లివ్వలేదు. ఆ పార్టీకి వచ్చే ఏడాది

Raja: అబ్బో.. రాజాగారి ఆస్తులు బాగానే పెరిగాయిగా.. మొత్తం ఎంతో తెలిస్తే..

Raja: అబ్బో.. రాజాగారి ఆస్తులు బాగానే పెరిగాయిగా.. మొత్తం ఎంతో తెలిస్తే..

నీలగిరి రిజర్వుడు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఎ.రాజా(A. Raja) రూ.21.61 కోట్ల మేరకు చర, స్థిరాస్తులు కలిగి ఉన్నారు. ఈ మేరకు తన నామినేషన్‌లో అఫిడవిట్‌ను సమర్పించారు.

Tamil Nadu: గుండెపోటుతో ఎంపీ మృతి.. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం..

Tamil Nadu: గుండెపోటుతో ఎంపీ మృతి.. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం..

తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఐదురోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆయన ఆసుపత్రిలో చేరారు.

Lok Sabha Elections 2024: దక్షిణ భారతంలో 42 స్థానాలు.. తమిళనాడులో మోదీ మ్యాజిక్ పని చేస్తుందా..?

Lok Sabha Elections 2024: దక్షిణ భారతంలో 42 స్థానాలు.. తమిళనాడులో మోదీ మ్యాజిక్ పని చేస్తుందా..?

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడుతో పాటు మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో కలిపి మొదటి దశలో 42 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.

Tamil Nadu: నీట్ ను నిషేధిస్తాం.. డీఎంకే మేనిఫెస్టోలో సంచలన ప్రకటనలు..

Tamil Nadu: నీట్ ను నిషేధిస్తాం.. డీఎంకే మేనిఫెస్టోలో సంచలన ప్రకటనలు..

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనితో పాటు ఎన్నికలకు అభ్యర్థుల జాబితానూ ప్రకటించింది. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కనిమొళితో పాటు ఇతర పార్టీ నేతలు ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి