• Home » DK Shivakumar

DK Shivakumar

Karnataka Politics: కన్నడ రాజకీయాల్లో హైడ్రామా.. ఏకంగా సీఎం ఆఫీస్‌కి తాళం వేసే యత్నం

Karnataka Politics: కన్నడ రాజకీయాల్లో హైడ్రామా.. ఏకంగా సీఎం ఆఫీస్‌కి తాళం వేసే యత్నం

ప్రస్తుతం కన్నడ రాజకీయాలు కాక రేపుతున్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. అటు ఢిల్లీలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నిరసనలు చేపబడుతుంటే.. అందుకు కౌంటర్‌గా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. ఢిల్లీతో పాటు కర్ణాటకలోనూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది.

Karnataka: సిద్దరామయ్య పేరులో రాముడు, నా పేరులో శివుడు..  డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు

Karnataka: సిద్దరామయ్య పేరులో రాముడు, నా పేరులో శివుడు.. డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ రోజున కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) సమర్థించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "మా భక్తి.. మా గౌరవం, మా మతం.. మేం వాటిని ప్రచారం చేయము.

DK Shivkumar: అయోధ్యకు వెళ్లడంపై తేల్చిచెప్పిన డీకే

DK Shivkumar: అయోధ్యకు వెళ్లడంపై తేల్చిచెప్పిన డీకే

అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లే విషయంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టత ఇచ్చారు. ఈనెల 22న జరిగే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు కానీ, ముఖ్యమంత్రికి కానీ ఇంతవరకూ ఆహ్వానం రాలేదని చెప్పారు.

CBI: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు

CBI: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 11న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఈ మేరకు నోటీసులిచ్చారు.

DK Shivakumar: డీకే శివకుమార్‌కు షాక్..ఆ టీవీ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు

DK Shivakumar: డీకే శివకుమార్‌కు షాక్..ఆ టీవీ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు

కాంగ్రెస్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) ఓ ఛానెల్‌లో పెట్టిన పెట్టుబడుల వివరాలు తెలపాలని సీబీఐ ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ మేరకు నోటీసులిచ్చింది.

Chief Minister: ఏప్రిల్‌ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులు

Chief Minister: ఏప్రిల్‌ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులు

బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (బీఎంటీసీ)కి వచ్చే ఏప్రిల్‌ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులను సమకూర్చనున్నట్టు ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ప్రకటించారు.

Deputy CM: ఆర్థికశాఖ నిపుణులతో చర్చించాకే.. మేఘమథనంపై నిర్ణయం

Deputy CM: ఆర్థికశాఖ నిపుణులతో చర్చించాకే.. మేఘమథనంపై నిర్ణయం

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర కరువు ఏర్పడిందని, వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించిందని

DK Shivakumar: రేవంత్ సీఎం అభ్యర్థిత్వంపై డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

DK Shivakumar: రేవంత్ సీఎం అభ్యర్థిత్వంపై డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana: తెలంగాణ సీఎం ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేపట్టింది. మంగళవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయి.. ఎమ్మెల్యేల ఏకవాక్య తీర్మానాన్ని అధిష్టానానికి అందజేశారు.

Congress Meeting: ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ.. కాసేపట్లో తెలంగాణ సీఎం అభ్యర్థిపై ప్రకటన..!

Congress Meeting: ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ.. కాసేపట్లో తెలంగాణ సీఎం అభ్యర్థిపై ప్రకటన..!

Telangana: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులు మంగళవారం సమావేశమయ్యారు. ఖర్గే నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే పాల్గొన్నారు.

DK Shivakumar: నా బాధ్యత అంతవరకే..

DK Shivakumar: నా బాధ్యత అంతవరకే..

Telangana: తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధిష్టానం నిర్ణయమే తమ నిర్ణయమని సీఎల్పీ మీటింగ్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానాన్ని చేసిన విషయం తెలిసిందే. సీఎల్పీ నిర్ణయాన్ని ఏఐసీసీకి నివేదించేందుకు తెలంగాణ పరిశీలకులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి చేరుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి