• Home » DK Shivakumar

DK Shivakumar

Karnataka: మా ఇంటి బోరు నుంచి నీరు రావడం లేదు: డీకే శివకుమార్

Karnataka: మా ఇంటి బోరు నుంచి నీరు రావడం లేదు: డీకే శివకుమార్

బెంగళూర్‌ నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. నగరంలో గల అపార్ట్ మెంట్స్, ఇళ్లలో ఉన్న బోర్ల నుంచి నీరు రావడం లేదు. గత కొన్నిరోజుల నుంచి ఈ సమస్య ఉంది. నిత్యవసర అవసరం అయిన నీటిని కొందరు వ్యాపారంగా మారుస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు తరలిస్తూ దోచుకుంటున్నారు. ఇదే అంశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడారు.

Delhi: డీకే శివకుమార్‌కు ఊరట.. మనీ ల్యాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు

Delhi: డీకే శివకుమార్‌కు ఊరట.. మనీ ల్యాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు

మనీ ల్యాండరింగ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2018 మనీ ల్యాండరింగ్ కేసును సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద డీకే శివకుమార్‌పై మోపిన అభియోగాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ అనురుద్ద బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం అభిప్రాయ పడింది.

Bangalore: 10లోగా కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా..

Bangalore: 10లోగా కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా..

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 10లోగానే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలోనే సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌(CM Siddaramaiah, DCM DK Shivakumar)లు ఢిల్లీ వెళ్లనున్నారు.

Congress: సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు. ఎందుకంటే..?

Congress: సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు. ఎందుకంటే..?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కర్ణాటక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీచేసింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సమన్లు ఇచ్చింది. గత కర్ణాటక ప్రభుత్వం 40 శాతం కమీషన్లు తీసుకుంటుందని ముగ్గురు నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.

Karnataka Politics: కన్నడ రాజకీయాల్లో హైడ్రామా.. ఏకంగా సీఎం ఆఫీస్‌కి తాళం వేసే యత్నం

Karnataka Politics: కన్నడ రాజకీయాల్లో హైడ్రామా.. ఏకంగా సీఎం ఆఫీస్‌కి తాళం వేసే యత్నం

ప్రస్తుతం కన్నడ రాజకీయాలు కాక రేపుతున్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. అటు ఢిల్లీలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నిరసనలు చేపబడుతుంటే.. అందుకు కౌంటర్‌గా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. ఢిల్లీతో పాటు కర్ణాటకలోనూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది.

Karnataka: సిద్దరామయ్య పేరులో రాముడు, నా పేరులో శివుడు..  డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు

Karnataka: సిద్దరామయ్య పేరులో రాముడు, నా పేరులో శివుడు.. డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ రోజున కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) సమర్థించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "మా భక్తి.. మా గౌరవం, మా మతం.. మేం వాటిని ప్రచారం చేయము.

DK Shivkumar: అయోధ్యకు వెళ్లడంపై తేల్చిచెప్పిన డీకే

DK Shivkumar: అయోధ్యకు వెళ్లడంపై తేల్చిచెప్పిన డీకే

అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లే విషయంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టత ఇచ్చారు. ఈనెల 22న జరిగే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు కానీ, ముఖ్యమంత్రికి కానీ ఇంతవరకూ ఆహ్వానం రాలేదని చెప్పారు.

CBI: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు

CBI: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 11న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఈ మేరకు నోటీసులిచ్చారు.

DK Shivakumar: డీకే శివకుమార్‌కు షాక్..ఆ టీవీ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు

DK Shivakumar: డీకే శివకుమార్‌కు షాక్..ఆ టీవీ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు

కాంగ్రెస్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) ఓ ఛానెల్‌లో పెట్టిన పెట్టుబడుల వివరాలు తెలపాలని సీబీఐ ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ మేరకు నోటీసులిచ్చింది.

Chief Minister: ఏప్రిల్‌ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులు

Chief Minister: ఏప్రిల్‌ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులు

బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (బీఎంటీసీ)కి వచ్చే ఏప్రిల్‌ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులను సమకూర్చనున్నట్టు ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి