• Home » DK Shivakumar

DK Shivakumar

Bangalore: అబ్బో అధికారిక ఆస్తులే అన్ని ఉంటే.. ఇక అనధికారికంగా ఎన్ని ఉంటాయో.. డీకే ఆస్తులు రూ.593 కోట్లు

Bangalore: అబ్బో అధికారిక ఆస్తులే అన్ని ఉంటే.. ఇక అనధికారికంగా ఎన్ని ఉంటాయో.. డీకే ఆస్తులు రూ.593 కోట్లు

బెంగళూరు గ్రామీణ కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేష్‌(Congress MP DK Suresh) ఆస్తులు రూ.593 కోట్లుగా చూపారు. ఐదేళ్ళ వ్యవధిలో ఆయన ఆస్తి అక్షరాల రూ.259 కోట్లు పెరిగింది.

DK Shivakumar: కలబురగి సహా 20 సీట్లలో కాంగ్రెస్‌దే గెలుపు.. డీకే ధీమా

DK Shivakumar: కలబురగి సహా 20 సీట్లలో కాంగ్రెస్‌దే గెలుపు.. డీకే ధీమా

మల్లికార్జున్ ఖర్గే అంటే భయం కారణంగానే ఆయన సొంత జిల్లా కులబురగి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారని, కలబురగి సహా రాష్ట్రంలో 20 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు.

TG Politics: అందుకే డీకే శివకుమార్‌ను కలిశా.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

TG Politics: అందుకే డీకే శివకుమార్‌ను కలిశా.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

బెంగళూరులోని ఓ హోటల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Sivakumar)ని తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మరో బీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం కలిశారు. అయితే వీరిద్దరూ కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై మల్లారెడ్డి (Mallareddy) స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎవ్వరు ఎంపీగా పోటీ చేయడం లేదని తేల్చిచెప్పారు. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసి రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని స్పష్టం చేశారు.

Congress: కేసీఆర్ బై బై.. కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి! ప్రియాంక అపాయింట్మెంట్ కోరిన బీఆర్ఎస్ నేతలు

Congress: కేసీఆర్ బై బై.. కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి! ప్రియాంక అపాయింట్మెంట్ కోరిన బీఆర్ఎస్ నేతలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు భారీ షాక్ తగలబోతోందా. అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నాయి తాజా పరిణామాలు. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

Congress: కాంగ్రెస్‌ తొలిజాబితాలో ఏడుగురికి చోటు.. బెంగళూరు గ్రామీణ నుంచి మరోసారి డీకే సురేశ్‌

Congress: కాంగ్రెస్‌ తొలిజాబితాలో ఏడుగురికి చోటు.. బెంగళూరు గ్రామీణ నుంచి మరోసారి డీకే సురేశ్‌

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌(Congress) పార్టీ శుక్రవారం దేశవ్యాప్తంగా 39 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా రాష్ట్రం నుంచి ఏడుగురికి చోటు దక్కింది.

Bengaluru: కర్ణాటక కాంగ్రెస్‌లో వింత పరిస్థితి.. ఎంపీ ఎన్నికల్లో పోటీకి నో అంటున్న నేతలు.. ఎందుకంటే

Bengaluru: కర్ణాటక కాంగ్రెస్‌లో వింత పరిస్థితి.. ఎంపీ ఎన్నికల్లో పోటీకి నో అంటున్న నేతలు.. ఎందుకంటే

కర్ణాటక కాంగ్రెస్‌లో(Congress) ప్రస్తుతం వింత పరిస్థితి నెలకొంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించడంతో కర్ణాటకలోనూ అత్యధిక ఎంపీ స్థానాల్లో పాగా వేస్తామని అప్పట్లో నేతలు ధీమా వ్యక్తం చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ నేతలెవరూ పోటీ చేయడానికి ముందడుగు వేయట్లేదని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది.

Karnataka: మా ఇంటి బోరు నుంచి నీరు రావడం లేదు: డీకే శివకుమార్

Karnataka: మా ఇంటి బోరు నుంచి నీరు రావడం లేదు: డీకే శివకుమార్

బెంగళూర్‌ నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. నగరంలో గల అపార్ట్ మెంట్స్, ఇళ్లలో ఉన్న బోర్ల నుంచి నీరు రావడం లేదు. గత కొన్నిరోజుల నుంచి ఈ సమస్య ఉంది. నిత్యవసర అవసరం అయిన నీటిని కొందరు వ్యాపారంగా మారుస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు తరలిస్తూ దోచుకుంటున్నారు. ఇదే అంశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడారు.

Delhi: డీకే శివకుమార్‌కు ఊరట.. మనీ ల్యాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు

Delhi: డీకే శివకుమార్‌కు ఊరట.. మనీ ల్యాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు

మనీ ల్యాండరింగ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2018 మనీ ల్యాండరింగ్ కేసును సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద డీకే శివకుమార్‌పై మోపిన అభియోగాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ అనురుద్ద బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం అభిప్రాయ పడింది.

Bangalore: 10లోగా కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా..

Bangalore: 10లోగా కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా..

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 10లోగానే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలోనే సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌(CM Siddaramaiah, DCM DK Shivakumar)లు ఢిల్లీ వెళ్లనున్నారు.

Congress: సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు. ఎందుకంటే..?

Congress: సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు. ఎందుకంటే..?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కర్ణాటక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీచేసింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సమన్లు ఇచ్చింది. గత కర్ణాటక ప్రభుత్వం 40 శాతం కమీషన్లు తీసుకుంటుందని ముగ్గురు నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి