Home » Diwali
దీపావళి సందర్భంగా ఫోన్ పే నుంచి అదిరిపోయే ప్రకటన వచ్చింది. ఈ క్రమంలోనే నేటి నుంచి క్రాకర్స్ బీమా పాలసీని అతి తక్కువ ధరకు ప్రారంభించారు. ఇది ఎప్పటివరకు ఉంటుంది, ఈ స్కీం వివరాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. దీపావళి దివ్య దీపాల వరస అజ్ఞానపు పొరలను తొలగించి విజ్ఞానపు వెలుగులను నింపుతుంది. ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లో అక్టోబర్ 31న దీపావళి పండగ జరగనుంది.
నిరాశకూ, అజ్ఞానానికీ చీకటి ప్రతీక అయితే దీపం ఆనందానికీ, ఉత్సాహానికీ, జ్ఞానానికీ చిహ్నం. చీకటిని తొలగించగల శక్తి ఒక్క దీపానికి మాత్రమే ఉంది. ఆ శక్తినే ‘పరమాత్మ అంటారు. ఆ పరమాత్మను తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం.
సాధారణంగా దీపావళి అంటే టపాసుల కోసం పిల్లలు మారాం చేస్తుంటారు. కొనే వరకు పట్టబడతారు. అదే దీపావళి టపాసులను తలపించే రూపంలో ఉండే చాక్లెట్లను చూస్తే పిల్లలు వదిలిపెడతారా.. నిజమే పైన ఫోటోలు ఉన్నవి టపాసులు కాదు.. దీపావళి టపాసుల్లా కనిపిస్తున్న చాక్లెట్లు. పిల్లలను ఆకర్షించేందుకు..
దీపావళి(Diwali) పండుగ సందర్భంగా నగరం నుంచి సుమారు 10 లక్షల మంది సొంతూళ్లకు వెళ్లే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వారికి రవాణా సదుపాయాలు కల్పించేందుకు నానా పాట్లు పడుతున్నారు.
దీపావళి వచ్చిందంటే ఇల్లు శుభ్రం చేసుకుని అందంగా అలంకరించుకోవడానికి మగువలు ఆసక్తి చూపిస్తారు. అయితే ఇంట్లో చాలా రోజులుగా పేరుకుపోయిన చెత్తను తొలగించడం సవాలే.
చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా ఆనందోత్సాహాల నడుమ కష్టాల చీకట్లు తొలగించి సుఖాల వెలుగులు ప్రసాదించాలని కోరుతూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి.
దీపావళి, ఛత్ పండుగల(Diwali and Chhat festivals) సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లొచ్చేందు ప్రయాణికుల సౌకర్యార్థం 804 ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
దీపావళి(Diwali) పండుగ సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే వారి కోసం 14,086 బస్సులను నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శివశంకర్(Minister Sivashankar) తెలిపారు. సోమవారం సచివాలయంలో దీపావళికి ప్రత్యేక బస్సులను నడిపే విషయంపై ఆ శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. రవాణా శాఖ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఫణీందర్రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
దీపావళి కోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఈ పండుగ సామాన్య ప్రజలకే కాకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్లో ముహూరత్ ట్రేడింగ్ చేసే సంప్రదాయం ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.