• Home » Districts

Districts

PD POST : పోటాపోటీ..!

PD POST : పోటాపోటీ..!

డీఆర్‌డీఏ, డ్వామా పీడీ పోస్టుల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని పీడీలుగా నియమించారు. సుమారు ఐదేళ్లు ఆ ఇద్దరే పీడీలుగా కాలం గడిపేశారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిద్దరూ సొంతశాఖలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. డీఆర్‌డీఏ పీడీ ఇప్పటికే 15రోజులు సెలవులో వెళ్లారు. డ్వామా పీడీ తన సొంత శాఖ జైళ్ల శాఖకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలకు ఇద్దరు పీడీలు అంటకాగి అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఇక ఇద్దరు పీడీలు ...

YCP : వైసీపీ నాయకుల మట్టి దందా

YCP : వైసీపీ నాయకుల మట్టి దందా

మండలంలో వైసీపీ నాయకుల మట్టిదందాకు అడ్డు అదుపులేకుండా పోయింది. యాడికిలోని వేములపాడు రోడ్డులో ఆదివారం అక్రమంగా మట్టిని తరలించి విక్రయాలు జరిపారు. స్థానిక మరువ వంకలో ఉపాధిహామీ పథకం కింద ఫారంపాండ్‌ తవ్వారు. ఆ మట్టిని సైతం ఎక్స్‌కవేటర్ల ద్వారా ట్రాక్టర్‌లో నింపి రూ.వెయ్యికి విక్రయించేశారు. ఆదివారం సెలవు రోజు కావడం, అధికారులు ఎవరూ అటువైపు రాకపోవడంతో వైసీపీ నాయకుల మట్టి దందా యథేచ్ఛగా సాగింది. ఒక్కరోజులోనే దాదాపు వంద ట్రాక్టర్ల మట్టిని

 Sanitation Department : పారిశుధ్య విభాగం.. కంపు..!

Sanitation Department : పారిశుధ్య విభాగం.. కంపు..!

అనంతపురం నగరంలో అపరిశుభ్రత ఏ స్థాయిలో ఉందో.. నగరపాలికలోని పారిశుధ్య విభాగంలో అవినీతి కంపు అంతే స్థాయిలో ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి మొదట్లో ఇంటి నుంచి శుభ్రంగా మధ్యాహ్న భోజనం తెచ్చుకునేవారట. ఇప్పుడు రోజూ నగరంలోని రెస్టారెంట్‌లకు వెళుతున్నారని సమాచారం. తాను తినడంతోపాటు.. ఇంటికెళ్లే సమయంలో పార్శిల్‌ తీసుకుపోతుంటారని అంటున్నారు. పారిశుధ్య విభాగంలో చాలామంది కీలక ఉద్యోగులు నగర ...

FOREST DEPARTMENT : అటవీశాఖలో అక్రమాలపై ఆరా

FOREST DEPARTMENT : అటవీశాఖలో అక్రమాలపై ఆరా

జిల్లా అటవీశాఖలో జరిగిన అక్రమాలపై ఏపీసీసీఎఫ్‌( అడిషినల్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌) ఆర్‌కే సుమన సోమవారం ఆరా తీశారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కేంద్రానికి వచ్చారు. సీసీఎఫ్‌ నాగేశ్వరరావుతో కలిసి అనంతపురం ఉమ్మడి జిల్లాతో పాటు, చిత్తూరు జిల్లా డీఎ్‌ఫఓలతో సమావేశమయ్యారు. శాఖ పరమైన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గుమస్తాలకు సంబంధించి ..

RAIN : ఇక రా.. వానా...!

RAIN : ఇక రా.. వానా...!

ఖరీఫ్‌ విత్తన సాగుకు మృగశిర కార్తె తరువాత పునర్వసు అనుకూలమని రైతులు విశ్వసిస్తారు. ఈ కార్తెలో విత్తనం వేస్తే మంచి దిగుబడి వస్తుందని అంటారు. ఈనెల 21తో మృగశిర కార్తె ముగిసింది. ఆలోగా పదును వర్షాలు కొన్ని ప్రాంతాల్లోనే పడ్డాయి. దీంతో 5,800 హెక్టార్లలో పంట సాగైంది. పునర్వసు కార్తె వచ్చే నెల 5న మొదలౌతుంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఈనెల ఆరంభంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో దుక్కి దున్ని.. పొలాలను సిద్ధం చేసుకున్నారు. వేరుశనగ, కంది తదితర విత్తనాలను సైతం తగినన్ని సమకూర్చుకున్నారు. ఒక్క తడి ...

COLLECTOR : మత్తు పదార్థాలను అరికట్టండి

COLLECTOR : మత్తు పదార్థాలను అరికట్టండి

జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు లేకుండా గట్టి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కమిటీతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో డ్రగ్స్‌ రవాణా, గంజాయి సాగు, రవాణా కాకుండా చూడాలని అన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు వినియోగించకుండా విద్యాలయాలలో అవగాహన కార్యక్రమాలు...

YCP: ఇంకా స్వామిభక్తి..!

YCP: ఇంకా స్వామిభక్తి..!

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అధికారులు కూడా మారిపోతున్నారు. కానీ గృహనిర్మాణ శాఖలో మాత్రం కొందరు అధికారులు ఇంకా వైసీపీ సేవలో తరిస్తున్నారు. జగనన్న ఇళ్ల లబ్ధిదారుల విషయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డికి చెందిన రాక్రీట్‌ సంస్థ గుట్టుగా వ్యవహారం నడిపిస్తోంది. లబ్ధిదారులపై ఒత్తిడి చేసి ఉపాధి బిల్లులు వసూలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆదేశాలను ఆ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఏమాత్రం ఆలోచన చేయకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉద్యోగులను గ్రూపులుగా విభజించి మరీ వసూళ్లకు ఉసిగొల్పుతున్నారని సమాచారం. ...

Theft : కోటంక ఆలయంలో చోరీ

Theft : కోటంక ఆలయంలో చోరీ

కోటంక సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. తలుపులు పగులగొట్టి రూ.7.80 లక్షలు విలువైన బంగారు, వెండి అభరణలను ఎత్తుకుపోయారు. గ్రామ సమీపంలోని గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఏటా మాఘమాసంలో నాలుగువారాలు పాటు స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఆదివారం స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతటి ప్రఖ్యాత ఆలయంలో చోరీ జరగడం కలకలం రేపింది. ఆలయ ప్రధాన ద్వారాలను ఇనుప రాడ్లతో ద్వంసం ...

CD Hospital : అంతేనా..!

CD Hospital : అంతేనా..!

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన సీడీ ఆస్పత్రిలో ప్రజలకు సరైన వైద్య సేవలు అందకుండా పోతున్నాయి. అప్పటి పాలకులకు భవనాల నిర్మాణం, ప్రారంభంపై ఉన్న శ్రద్ధ సిబ్బంది నియామకంపై లేకపోవడంతో నగర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందకుండా పోయాయి. మూడు వందల మందికి పైగా ఉండే ఓపీని కేవలం ఇద్దరు వైద్యులే చూడాల్సి వస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. వచ్చిన యంత్రాలు కూడా టెక్నీషియన లేకపోవడంతో మూలకు చేరాయి. ఇలా కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ ఆస్పత్రి పరిస్థితి సిబ్బంది కొరతతో అగమ్యగోచరంగా మారింది. ...

 Come.. see our troubles! : రండి.. మా కష్టాలు చూడండి!

Come.. see our troubles! : రండి.. మా కష్టాలు చూడండి!

కరువు పరిస్థితిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం వచ్చింది. రబీ సీజనలో వర్షాభావం కారణంగా వివిధరకాల పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం జిల్లాలో 37,195 హెక్టార్లల్లో రూ.36.86 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారు. ఇందులో అత్యధికంగా 34,303 హెక్టార్లల్లో పప్పుశనగ పంట దెబ్బతింది. దీని విలువ రూ.34.30 కోట్లు. ఇది కాకుండా మినుము, పెసర, ఉలవ, జొన్న, నువ్వులు, తెల్లకుసుమ, పొద్దుతిరుగుడు, అలసంద, కొర్ర తదితర పంటలు దెబ్బతిన్నాయి. ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి