• Home » Districts

Districts

TUNGA BHADRA : ‘వంద’నాలమ్మా.. తల్లీ..!

TUNGA BHADRA : ‘వంద’నాలమ్మా.. తల్లీ..!

వర్షాలు బాగా కురిశాయి. తుంగభద్ర జలాశయం శరవేగంగా నిండింది. ఆయకట్టు రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే అనుకోని విపత్తు..! గత నెల పదో తేదీ రాత్రి డ్యాం 19 క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయింది. అప్పటికి డ్యాం నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. నీరు మొత్తం నదిలోకి వెళుతోంది. డ్యాం ఖాళీ అయితే పరిస్థితి ఏమిటని అందరిలో ఆందోళన..! క్షణం వృథా చేయకుండా ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు స్పందించాయి. క్రస్ట్‌ గేట్‌ల నిపుణుడు కన్నయ్య నాయుడును సీఎం...

Ycp : వైసీపీ నీడలో విద్యాశాఖ

Ycp : వైసీపీ నీడలో విద్యాశాఖ

ట్వంటీ ఇయర్స్‌ బ్యాక్‌.. సేమ్‌ కార్డ్స్‌ ప్రింటెడ్‌.. నేమ్స్‌ డిఫరెంట్‌. టూ వీక్స్‌ హ్యాపీస్‌..! దెన స్టార్టెడ్‌ స్ట్రగుల్‌..! నేమ్‌ డిలీటెడ్‌..’ ఈ డైలాగ్‌ గుర్తుందా..? మనీ సినిమాలో పెళ్లి గురించి కోటా శ్రీనివాసరావు చెబుతారు. అచ్చం ఇలాంటిదే. కానీ పెళ్లి కాదు. గురు పూజోత్సవం. విద్యాశాఖ ఆధ్వర్యంలో కార్డ్స్‌ ప్రింటెడ్‌..! దెన వెన్యూ చేంజ్‌డ్‌..! అగెయిన కార్డ్స్‌ ...

Collecor : మంత్రి లోకేశ వస్తారు.. జాగ్రత్త

Collecor : మంత్రి లోకేశ వస్తారు.. జాగ్రత్త

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ పాఠశాలలు తనిఖీకి వస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉంటూ బాధ్యతగా పనిచేయాలని విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులను కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌ రెవెన్యూ భవనలో మధ్యాహ్న భోజన పథకంపై మంగళవారం సమీక్షించారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని అన్నారు. మంత్రి నారా లోకేశ అన్ని...

Poisonous fevers : పాడు జ్వరం

Poisonous fevers : పాడు జ్వరం

జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. వారంలోనే నలుగురు జ్వరంతో మరణించారు. డెంగీ జ్వరంతో చనిపోయారని కుటుంబసభ్యులు అంటున్నా, జిల్లా వైద్యాధికారులు మాత్రం అవి డెంగీ మరణాలు కావని కొట్టి పారేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రత అధ్వానంగా మారింది. దీంతో దోమలు బెడద ఎక్కువైపోయింది. ఇంట్లో, బయట ఎక్కడ కూర్చున్నా, పడుకున్నా దోమలు దాడి...

ICDS : కేసు సరే.. చర్యలేవీ?

ICDS : కేసు సరే.. చర్యలేవీ?

పోస్టు ఇప్పిస్తానంటూ అక్రమ వసూళ్లకు దిగిన అంగనవాడీ టీచర్‌పై సాక్షాత్తు ఐసీడీఎస్‌ జిల్లా అధికారులే వెనకడుగువేస్తున్నారు. పాతూరులోని ఓ అంగనవాడీ టీచర్‌ ఏకంగా రూ.2.80 లక్షలు వసూలు చేయడంపై బాధితురాలు ఇటీవల ఉన్నతాధికారులను ఆశ్రయించింది. కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా, ఐసీడీఎస్‌ అధికారులు ...

Counseling : టీచర్లకు సర్దుబాటు కౌన్సెలింగ్‌

Counseling : టీచర్లకు సర్దుబాటు కౌన్సెలింగ్‌

డివిజన స్థాయిలో సర్దుబాటు కోసం ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సైన్స సెంటర్‌లో డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గుంతకల్లు డివిజనలో 91 మంది మిగులు టీచర్లు ఉండగా, 16 మంది అవసరం ఉంది. అనంతపురం డివిజనలో 31 మంది మిగులు ఉండగా, 30 మంది అవసరమయ్యారు. గుంతకల్లు డివిజనలో 16 స్థానాలకు 16 మంది విల్లింగ్‌ ఇచ్చారు. అనంతపురం డివిజనలో ఇంగ్లిష్‌ టీచర్‌ స్థానానికి ...

HIV : చికిత్స లేదు..

HIV : చికిత్స లేదు..

అప్పట్లో ఆ పేరు వింటే వణికిపోయేవారు. ప్రచారం కూడా హోరెత్తిపోయేది. వాల్‌ పోస్టర్లు, కరపత్రాలు, ర్యాలీలు, అవగాహన సదస్సులు, టీవీలు, రేడియోలు, సినిమా హాళ్లలో ప్రకటనలు..! ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ. ఫలితంగా హెచఐవీ, ఎయిడ్స్‌ పట్ల జనంలో అవగాహన పెరిగింది. వ్యాధి సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేవారు. సురక్షిత లైంగిక పద్ధతులను ప్రారంభించారు. రక్త మార్పిడి, ఒకసారి వాడిన సిరంజిలు పడేయడం, సెలూనలలో పరికరాల శుభ్రత, బ్లేడ్‌ మార్చారో లేదో పరిశీలించడం.. ఇలా అన్ని జాగ్రత్తలు ...

Farmer :మురిపించి.. ముంచిన మిరప

Farmer :మురిపించి.. ముంచిన మిరప

ధర బానే ఉంది. దిగుబడి కూడా బాగా వచ్చింది. పెట్టుబడులు పోగా వచ్చిన సొమ్ముతో అప్పులు, ఇంటి అవసరాలు తీర్చుకోవచ్చని ఆశించిన పచ్చిమిరప రైతులకు నిరాశే ఎదురవుతోంది. వారం కిందటి వరకు ఉన్న ధర ప్రస్తుతం భారీగా పడిపోవడంతో మరిన్ని అప్పులు మూటగట్టుకోవాల్సిందేనని పంట సాగు చేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా మిరప సాగుకు రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంటకోత సమయంలో ధరలు పూర్తిగా పతనమయ్యాయి. దీంతో కోతకు వచ్చిన ...

Farmers: పంటను దున్నేసిన రైతులు

Farmers: పంటను దున్నేసిన రైతులు

సాగునీటి వనరుల కింద సాగుచేసిన పంటలు భారీ వర్షాలకు కుళ్లిపోయాయి. దీంతో రైతులు పంటను తొలగించి.. మరోసారి విత్తనం వేస్తున్నారు. గుంతకల్లు బ్రాంచ కాలువ, హెచఎల్‌సీ, బోరు బావుల కింద ఉరవకొండ నియోజక వర్గ పరిధిలో జూలైలో వేల ఎకరాల్లో మిరప, కంది, మొక్కజొన్న పంటలను సాగు చేశారు. ఇటీవల వారం రోజులు ఎడతెరిపి ...

Krishastami : వసుదేవ తనయ.. వందనం!

Krishastami : వసుదేవ తనయ.. వందనం!

శీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కృష్ణ మందిరాలతో పాటు జిల్లాకేంద్రంలోని ఇస్కాన్‌ మందిరాలకు ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. అనంతపురం సివారులోని ఇస్కాన్‌ మందిరంలో ఉదయం విశ్వశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, సాయంత్రం ఉట్టికొట్టే ఉత్సవం, అనంతరం రాధా పార్థ సారఽథులకు విశేష పూజలు నిర్వహించారు. రాత్రికి ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి