Home » Digvijaya Singh
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్, ఆయన కుమారుడు, లోక్సభ ఎంపీ నకుల్ నాథ్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరనున్నట్టు వస్తున్న ఊహాగానాలను ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కొట్టివేశారు. శుక్రవారం రాత్రి కూడా కమల్నాథ్తో తాను మాట్లాడానని, ఆయన ఛింద్వారాలో ఉన్నారని తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాజాగా మోదీ ప్రభుత్వంపై తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరసన తెలిపేందుకు రైతులను ఢిల్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డ ఆయన.. దేశంలో అన్నదాతలకు ప్రశ్నించే హక్కు లేకుండా ప్రధాని మోదీ చేశారని ఆరోపించారు.
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా చీలి ఘర్షణకు దిగారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ అధ్యక్షుడు కమల్నాథ్ వర్గాల మధ్య వివాదం చెలరేగింది. నే
అయోధ్య రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi)ని ఆహ్వానించినట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్(Digvijaya Singh) ధృవీకరించారు.
భోపాల్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల విశ్వసనీయతపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ మరోసారి ప్రశ్నించారు. చిప్ ఉన్న ఏ మిషన్నైనా హ్యాక్ చేయవచ్చని అన్నారు.
రాముడు అందరికీ దేవుడే.. కానీ కొంతమంది రాముడితో కూడా రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత దిగ్విజయ్ సింగ్ ( Digvijaya Singh ) అన్నారు.
సనాతన ధర్మాన్ని తాను పాటిస్తున్నానని, తాను ఒక మంచి హిందువునని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఎన్నికల్లో మత ప్రస్తావనపై నిషేధం ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూనే, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తాను రూ.1.11 లక్షలు విరాళంగా ఇచ్చానని చెప్పారు.
అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల సంఘం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరంలలో ఎన్నికల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి(YS Rajasekhar Reddy) ముక్కుసూటి మనిషి... ఆయనతో తన అనుబంధం విడదీయరానిదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijay Singh) తెలిపారు. శనివారం నాడు హోటల్ దస్ పల్లాలో(At Hotel Dus Palla) కేవీపీ, రఘువీరారెడ్డి రూపొందించిన ‘‘రైతే రాజైతే’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని నుహ్ తరహాలో మధ్యప్రదేశ్లో కూడా మతపరమైన అల్లర్లను సృష్టించేందుకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.