Home » diabetes
మనుషులు ఎదుర్కొంటున్న ప్రధానమైన ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ మెుదటిస్థానంలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రతి రోజూ లక్షల మంది ప్రజలు మధుమేహం బారిన పడుతున్నారు.
భారతదేశంలో డయాబెటిస్ పెద్ద ముప్పుగా మారింది. ఎంతలా అంటే "డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్" అని పిలిచేంతగా. ఈ అలవాట్లు మానుకోకపోతే డయాబెటిస్ నుంచి తప్పించుకోవడం కష్టం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
కూల్డ్రింక్స్ తాగడం వల్ల సైడ్ ఎఫెక్స్ రావడమే కాకుండా టైప్ 2 డయాబెటిస్, హృదయరోగాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
మధుమేహ రోగుల సంఖ్య విషయంలో తెలంగాణ.. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో మూడోస్థానంలో నిలిచింది. మన రాష్ట్రంలో మూడుపదుల పైబడిన వారిలో 14 శాతం మంది షుగర్ పేషంట్స్ ఉన్నారని.. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పార్లమెంట్కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది.
మధుమేహం ఉన్నవారు బెల్లం తింటే ఏమవుద్దిలే అనుకుంటారు. మధుమేహం ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లం కలిపిన స్వీట్లు, టీ, కాఫీలు వంటివి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
ప్రపంచానికి అతిపెద్ద సవాల్ విసురుతున్న సమస్యల్లో మధుమేహం ఒకటి. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 82.8 కోట్ల మంది డయాబెటి్సతో బాధపడుతున్నారని...
ఆధునిక జీవన విధానం, కదలికలేని ఉద్యోగాలు, ఫాస్ట్ఫుడ్(Jobs, Fast Food), మానసిక ఒత్తిడిలు మధుమేహాన్ని పెంచడానికి కారణమవుతున్నాయని అంటున్నారు వైద్యులు. కార్పొరేట్ ఉద్యోగంలో శరీరానికి ఎక్కువగా పనులు చెప్పకపోవడం, సరైన వ్యాయమం లేకపోవడం, వర్క్ఫ్రమ్ హోమ్లో ఉంటే సోఫా నుంచి కిందకు దిగడం లేదు.
భారతదేశానికి ‘మధుమేహ రాజధాని’ అనే పేరుంది! ప్రపంచవ్యాప్తంగా ఉన్న చక్కెర వ్యాధి బాధితుల్లో 17 శాతం మంది మనోళ్లే! తాజా గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన షుగర్ పేషెంట్ల సంఖ్య 8 కోట్లు.
ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే అది మనం జీవించి ఉన్నంతకాలం మనతోనే ఉంటుంది. రోజూ మాత్రలు వేసుకోవల్సి ఉంటుంది. డయాబెటిస్ను పూర్తిగా తగ్గించే చికిత్స ఇప్పటివరకు లేదు. ఒకసారి వచ్చిందంటే అది ఎప్పటికీ ఉంటుంది. షుగర్ వ్యాధి బారినపడిన తర్వాత కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా ..
పండుగ సమయాల్లో షుగర్ పెరగకూడదు అంటే మధుమేహం ఉన్నవారు ఇలా చేయాలి.