Home » diabetes
ఆధునిక జీవన విధానం, కదలికలేని ఉద్యోగాలు, ఫాస్ట్ఫుడ్(Jobs, Fast Food), మానసిక ఒత్తిడిలు మధుమేహాన్ని పెంచడానికి కారణమవుతున్నాయని అంటున్నారు వైద్యులు. కార్పొరేట్ ఉద్యోగంలో శరీరానికి ఎక్కువగా పనులు చెప్పకపోవడం, సరైన వ్యాయమం లేకపోవడం, వర్క్ఫ్రమ్ హోమ్లో ఉంటే సోఫా నుంచి కిందకు దిగడం లేదు.
భారతదేశానికి ‘మధుమేహ రాజధాని’ అనే పేరుంది! ప్రపంచవ్యాప్తంగా ఉన్న చక్కెర వ్యాధి బాధితుల్లో 17 శాతం మంది మనోళ్లే! తాజా గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన షుగర్ పేషెంట్ల సంఖ్య 8 కోట్లు.
ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే అది మనం జీవించి ఉన్నంతకాలం మనతోనే ఉంటుంది. రోజూ మాత్రలు వేసుకోవల్సి ఉంటుంది. డయాబెటిస్ను పూర్తిగా తగ్గించే చికిత్స ఇప్పటివరకు లేదు. ఒకసారి వచ్చిందంటే అది ఎప్పటికీ ఉంటుంది. షుగర్ వ్యాధి బారినపడిన తర్వాత కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా ..
పండుగ సమయాల్లో షుగర్ పెరగకూడదు అంటే మధుమేహం ఉన్నవారు ఇలా చేయాలి.
సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం(Obesity). ఒక్కసారి దీని బారిన పడ్డామా ఇక అంతే సంగతులు. ఊబకాయంతో షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది శుభవార్తే. ఇకపై వారు నిత్యం ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వారానికి ఒక్కసారి ఇన్సులిన్ చేసుకొంటే సరిపోతుందని గుంటూరుకు చెందిన షుగర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎ.రామ్కుమార్ స్పష్టం చేశారు.
మీరు మాంసాహార ప్రియులా? అవకాశం దొరికితే రెడ్ మీట్(మేక, గొర్రె, పంది తదితర జంతువుల మాంసం)ను ఇష్టంగా లాగించేస్తుంటారా? అయితే, కొంచెం జాగ్రత్త పడాల్సిందే.
కాళ్లల్లో ఆనెలు(Foot corn) ఉంటే సూదులతో ఎవరో గుచ్చినట్టు అనిపిస్తుంది. చెప్పులు లేకుండా నడిచేవారికి, మధుమేహం ఉన్నవారికి ఆనెలు వస్తాయి. ఆనెలున్న వారు బరువులెత్తుతుంటే ఆ బాధ వర్ణనాతీతం.
డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పండ్లు తినడం ఆరోగ్యమే అయినా..
కేవలం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ద్వారా వ్యక్తి ఆహార శైలిని మొత్తం ఇది తారుమారు చేస్తుంది. మధుమేహం లేనివారు ఏ ఆహారాలు తినాలన్నా పెద్దగా ఆలోచించక్కర్లేదు. కానీ..