Home » Dharmapuri Arvind
వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం గ్యారంటీ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. మీరు ఎవరికి ఓటు వేసినా నేనే గెలుస్తా అన్నారు. మీరు నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్తానని.. కారు గుర్తుకు ఓటు వేసినా నేనే గెలుస్తానని.. హస్తం గుర్తుకు ఓటేసినా తానే గెలుస్తానని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. మీరు దేనికి ఓటు వేసినా ఓటు పడేది బీజేపీకే అని స్పష్టం చేశారు.
తనకు సంస్కరం నేర్పడం కాదు..మెదట తన తండ్రి కేసీఆర్(KCR)కు సంస్కారం నేర్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(Nizamabad MP Dharmapuri Arvind) మంత్రి కేటీఆర్(Minister KTR)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ ఎంపీ కుసంస్కారంగా.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. హిందువులు, ముస్లింలు అంటూ మతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నిజామాబాద్ అభివృద్ధి చెందింది. కొంతమంది ఎలక్షన్ రాగానే మీ ముందుకు వస్తారు.
హైదరాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళుతున్న...
జగిత్యాల: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఉచ్చు బిగిస్తున్నామని తెలిపారు.
మొదట సీతక్కను పీసీసీ చేయగలరా? రేవంత్ సమాధానం చెప్పాలి. అవసరమైతే కాదు.. సీతక్కను సీఎం చెస్తామని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? యూసీసీ బిల్లు ఉభయ సభల్లో పాస్ అయ్యాక సీఎం కేసీఆర్ పాకిస్తాన్ పోవాల్సిందే.
తెలంగాణ బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్లకు కేంద్రం భద్రతను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు సీఆర్పీఎఫ్ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది.
కాంగ్రెస్లో చేరికలపై ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్లో చేరే వారంతా త్వరలో బీజేపీలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్లో భారీ చేరికలు అంటూ జరుగుతున్న ప్రచారం మీడియా సృష్టే. ముఖ్యమంత్రి కేసీఆర్ పని కట్టుకుని కాంగ్రెస్కు హైప్ చేయిస్తున్నారు. తొందరపడి
రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డబ్బులు స్పాన్సర్ చేసే అంశం బయట పెట్టారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) తిరిగి కాంగ్రెస్లో చేరిన అంశం వివాదానికి దారితీసింది. ఆయన కుటుంబంలో చిచ్చు రేపిన విషయం తెలిసిందే.