• Home » Devotees

Devotees

Mahakumbh 2025: రేపే మాఘ పూర్ణిమ రాజ స్నానం.. ట్రాఫిక్ నియంత్రణపై యూపీ సీఎం యోగి సమావేశం

Mahakumbh 2025: రేపే మాఘ పూర్ణిమ రాజ స్నానం.. ట్రాఫిక్ నియంత్రణపై యూపీ సీఎం యోగి సమావేశం

Mahakumbh 2025 : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రేపే (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ రాజస్నానం. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకు చేయాల్సిన సన్నాహాలు, ట్రాఫిక్ నియంత్రణ మార్గదర్శకాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం ఏర్పాటు చేశారు.

AP Govt : ఆలయాల ఎఫ్‌డీల జోలికెళ్తే కఠిన చర్యలు

AP Govt : ఆలయాల ఎఫ్‌డీల జోలికెళ్తే కఠిన చర్యలు

ఆలయాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈవోలు, ఇతర ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వాడుకోవడానికి వీల్లేకుండా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.

 Vijayawada : గుణదల లూర్ధుమాత 101వ మహోత్సవాలు ప్రారంభం

Vijayawada : గుణదల లూర్ధుమాత 101వ మహోత్సవాలు ప్రారంభం

గుణదల కొండపై కొలువైన గుణదల(లూర్దు)మాత 101వ మహోత్సవాలు ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.

Mahakumbh 2025 : కుంభమేళాకు వెళ్తున్నారా? ఈ పని చేస్తే క్యూలో నిలబడే అవసరమే రాదు..!

Mahakumbh 2025 : కుంభమేళాకు వెళ్తున్నారా? ఈ పని చేస్తే క్యూలో నిలబడే అవసరమే రాదు..!

మీరు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్తున్నారా.. పనిలో పనిగా వారణాసిని కూడా దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే మీరు తప్పనిసరిగా ఇలా చేయండి. క్యూలైన్‌లో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కాశీ విశ్వనాథుని ప్రశాంతంగా కనులారా వీక్షించే అవకాశం పొందవచ్చు.. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..

భజన చేస్తున్న భక్తులపై దాడి..రోడ్డుపై ట్రాఫిక్ జామ్

భజన చేస్తున్న భక్తులపై దాడి..రోడ్డుపై ట్రాఫిక్ జామ్

పశ్చిమగోదావరి జిల్లా దువ్వలో సూర్యాలయం వద్ద భజన చేస్తున్న భక్తులపై ఆగంతకులు దాడి చేశారు. అయితే ఈ దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రథ సప్తమి సందర్భంగా భక్తులు భజన చేస్తుంటే మైక్ లాక్కొని కొంతమంది దాడి చేశారు.

Tirumala: తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్ .. ఆ సేవలు మళ్లీ ప్రారంభం..

Tirumala: తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్ .. ఆ సేవలు మళ్లీ ప్రారంభం..

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల జారినీ బుధవారం రాత్రి నుంచి పునరుద్దరించనున్నారు. రధసప్తమి వేడుకల నేపథ్యంలో ఈ నెల3వ తేదీ నుంచి ఎస్డి టోకెన్స్ జారినీ టీటీడీ అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే.

Minister Anam Ramnarayan Reddy : రాష్ట్ర పండుగగా రథసప్తమి

Minister Anam Ramnarayan Reddy : రాష్ట్ర పండుగగా రథసప్తమి

రథసప్తమి పర్వదినాన్ని రాష్ట్ర పండువగా నిర్వహిస్తున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

RathaSaptami : రథసప్తమి నాడు స్నానంలో జిల్లేడు ఆకులే ఎందుకు..

RathaSaptami : రథసప్తమి నాడు స్నానంలో జిల్లేడు ఆకులే ఎందుకు..

రథసప్తమి..మాఘ మాసంలో శుక్లపక్షం ప్రారంభమైన ఏడో రోజు వస్తుంది. కనిపించే దైవం సూర్యుడి పుట్టినరోజు. ఈ రోజున జిల్లేడు ఆకులతో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. అది ఎందుకో తెలుసుకుందాం..

Devotees: బాసరకు పోటెత్తిన భక్తులు

Devotees: బాసరకు పోటెత్తిన భక్తులు

వసంత పంచమి వేళ నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు కూడా జరిపించుకున్నారు.

Fire Accident : మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం..

Fire Accident : మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం..

బ్రేకింగ్..ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే భారీ అగ్నిప్రమాదం సంభవించింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి