• Home » Devotees

Devotees

Spiritual: కాశీ విశ్వనాథ దర్శనానికి ముందు సందర్శించాల్సిన ఆలయాలు

Spiritual: కాశీ విశ్వనాథ దర్శనానికి ముందు సందర్శించాల్సిన ఆలయాలు

కాశీ విశ్వనాధ ప్రధాన ఆలయం. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు ‘విశ్వేశ్వరుడు’, ‘విశ్వనాధుడు’ పేర్లతో పూజలందుకుంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం మిగితా లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం.అయితే, ఈ ప్రధాన ఆలయానికి వెళ్లే ముందు కొన్ని ఆలయాలను తప్పక సందర్శించాలని సాంప్రదాయం చెబుతోంది.

Yadagirigutta: భక్తజనసంద్రం యాదగిరి క్షేత్రం

Yadagirigutta: భక్తజనసంద్రం యాదగిరి క్షేత్రం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో ఆదివారం యాదగిరికొండ సందడిగా మారింది.

Bhadradri Ramayya: భక్తులకు గుడ్న్యూస్.. నేరుగా ఇంటికే భద్రాద్రి రామయ్య తలంబ్రాల పంపిణీ..

Bhadradri Ramayya: భక్తులకు గుడ్న్యూస్.. నేరుగా ఇంటికే భద్రాద్రి రామయ్య తలంబ్రాల పంపిణీ..

Bhadradri Ramayya: టీజీఎస్‌ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. భద్రాచల రామయ్య పెళ్లి తలంబ్రాలు ఇక నుంచి నేరుగా భక్తులకు డోర్ డెలివరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందుకోసం మీరు ఏం చేయాలంటే..

Special Temple : ఇడ్లీ ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా..

Special Temple : ఇడ్లీ ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా..

Special Temple : భారతదేశంలో భగవంతుడు స్వయంభువుగా వెలసిన ఆలయాలు లెక్కలేనన్ని. ఒక్కో గుడికి ఒక్కో ప్రత్యేక చరిత్ర, విశిష్టతా ఉంటాయి. ప్రసాదాలతోనూ చాలా టెంపుల్స్ ఫేమస్. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఇదీ ఒకటి. ఎందుకంటే.. ఇక్కడ భక్తులకు ప్రసాదంగా ఇడ్లీ పెడతారు మరి..

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీశైలంకు వచ్చే భక్తులు వసతి కోసం శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్ సైట్‌ను సందర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక మోసం వెలుగులోకి వచ్చింది. వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించే భక్తులను మోసం చేస్తున్న ఘటన తెరపైకి వచ్చింది.

Shirdi: షిర్డీలో శ్రీ సాయినాథ్‌ ఆస్పత్రి

Shirdi: షిర్డీలో శ్రీ సాయినాథ్‌ ఆస్పత్రి

షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ సహకారంతో షిర్డీ పరిసర ప్రాంతాల్లో కంటి సమస్యలు ఉన్న వారికి పరిష్కారం అందించేందుకు సాయిబాబా కృపతో శ్రీ సాయినాథ్‌ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నామని అపోలో ఆస్పత్రి జాయింట్‌ డైరెక్టర్‌ సంగీతా రెడ్డి తెలిపారు.

Arasavelli:అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు రెండవ రోజూ నిరాశే

Arasavelli:అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు రెండవ రోజూ నిరాశే

అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. స్వామివారి మూలవిరాట్‌ను రెండో రోజు సోమవారం కూడా సూర్య కిరణాలు తాకలేదు. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు.

Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ

Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ

అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కానీ నేడు సూర్యకిరణాలు మూల విరాట్‌ను తాకలేదు.

MahaKumbh Mela 2025: పడవ నడిపి 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించాడు.. సీఎం యోగి..

MahaKumbh Mela 2025: పడవ నడిపి 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించాడు.. సీఎం యోగి..

MahaKumbh Mela 2025 Boatman : మహాకుంభమేళా నిర్వహణపై విపక్షాలు చేస్తున్న విమర్శలను అసెంబ్లీ సాక్షిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిప్పికొట్టారు. 45 రోజుల పాటు మహాకుంభమేళాను కనివినీ ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించామని చెప్తూ.. ఈ ఆధ్యాత్మిక వేడుకలో పడవ నడపి రూ.30 కోట్లు సంపాదించిన స్ఫూర్తిదాయకమైన కథను పంచుకున్నారు.

Srikalahasti: ఆది దంపతుల కల్యాణం

Srikalahasti: ఆది దంపతుల కల్యాణం

అనంత విశ్వమే పందిరిగా... ఆచంద్రతారలే అలంకారాలుగా... భూమండలమే వివాహ వేదికగా... పంచభూతాల సాక్షిగా... అష్టదిక్కులు, ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతాగణాలు వీక్షిస్తుండగా... అశేష భకజన వాహిని మధ్య శనివారం ఆది దంపతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి