Home » Devineni Umamaheswara Rao
ఇరిగేషన్ ప్రోజెక్టుల పనులపై శ్వేతా పత్రము విడుదల చేయాలని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) డిమాండ్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ మాజీ మంత్రులు ఫైర్ అయ్యారు. నేడు మాజీ మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ... క్యాబినెట్ విస్తరణ అనే బిస్కెట్ తో చిత్త కార్తీ కుక్కలా కొడాలి మోరుగుతున్నాడని విమర్శించారు.
పులివెందుల అరాచకాన్ని, సంస్కృతిని, దౌర్జన్యాలను కృష్ణా జిల్లాకు జగన్మోహన్ రెడ్డి చూపించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు విధ్వంసకాండ సృష్టించాయి. టీడీపీ కార్యాలయంపై వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు, నేతలు దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వసం చేశారు. అంతటితో ఆగని వైసీపీ కార్యకర్తలు గూండాల్లా మారి అక్కడున్న టీడీపీ నేతల వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించారు. కత్తులతో వీరంగం సృష్టించి ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Cm JaganMohan Reddy)పై టీడీపీ (TDP) సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Former Minister of AP Devineni Umamaheswara Rao) విమర్శలు గుప్పించారు.
శాంతిభద్రతలు చేతకాక జీవో 1 తెచ్చారని మాజీ మంత్రి దేవినేని (Devineni Uma) ఉమ అన్నారు.
సీఎం జగన్ (Cm jagan)పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni Uma Maheswara Rao) ఫైరయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం (Ycp Government)పై మండిపడ్డారు. ‘‘జగన్రెడ్డి ప్రభుత్వం అర్ధరాత్రి
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
అమరావతి: గుంటూరులో ఆదివారం ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట ఘటనపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని మాట్లాడుతూ..
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.