Home » Devineni Umamaheswara Rao
జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉంటే కాలువల ద్వారా పొలాలకు తీసుకెళ్లలేని అసమర్థుడు జగన్ అని అన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి (YS Jaganmohan Reddy government) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) సెల్ఫీ చాలెంజ్ చేశారు.
మైలవరంలో జగన్ సర్కార్కు మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
కృష్ణా జిల్లా: ఎమ్మెల్యే వంశీపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ...
నాయుడు గారి కొడుకు నాయకుడై ప్రజా సేవకుడై ముందుకు సాగుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు.
వైసీపీ నాయకులు తన మీద ఎన్నో కుట్రలు చేస్తున్నారని, తనను చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని అందులో భాగంగానే కొండపల్లి(Kondapally)లో తన మీద, తన కారు మీద వైసీపీ(YCP)శ్రేణులు దాడి చేశాయని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma) సంచలన వ్యాఖ్యలు చేశారు.
చింతలపూడి ప్రాజెక్ట్కు 5 వేల కోట్లు మంజూరు చేస్తే రూ. 4100 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు అధికారంలోకి వస్తే చింతలపూడి ద్వారా గోదావరి నీరు ఎన్ఎస్పీ కాలువలో పారేవి. డ్యామ్లలో నీళ్లు ఉన్నా చెరువులకు నీరు వదలడం లేదు. చెరువులలో మట్టి అమ్ముకోవడం కోసం నీరు రాకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారు.
అమరావతి: సీఎం జగన్ రెడ్డి మూర్ఖత్వం, అహంభావం పోలవరం నిర్మాణానికి శాపాలుగా మారాయని, పోలవరం నిలిచిపోవడానికి ప్రధానకారకుడు ముఖ్యమంత్రేనని టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
భవిష్యత్కు గ్యారంటీ బస్సు యాత్రలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరులో జరిగే బహిరంగ సభ ప్రదేశాన్ని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు.
జిల్లాలోని మైలవరం పట్టణంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటన మూడో రోజు కొనసాగుతోంది.