Home » Devineni Umamaheswara Rao
చింతలపూడి ప్రాజెక్ట్కు 5 వేల కోట్లు మంజూరు చేస్తే రూ. 4100 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు అధికారంలోకి వస్తే చింతలపూడి ద్వారా గోదావరి నీరు ఎన్ఎస్పీ కాలువలో పారేవి. డ్యామ్లలో నీళ్లు ఉన్నా చెరువులకు నీరు వదలడం లేదు. చెరువులలో మట్టి అమ్ముకోవడం కోసం నీరు రాకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారు.
అమరావతి: సీఎం జగన్ రెడ్డి మూర్ఖత్వం, అహంభావం పోలవరం నిర్మాణానికి శాపాలుగా మారాయని, పోలవరం నిలిచిపోవడానికి ప్రధానకారకుడు ముఖ్యమంత్రేనని టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
భవిష్యత్కు గ్యారంటీ బస్సు యాత్రలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరులో జరిగే బహిరంగ సభ ప్రదేశాన్ని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు.
జిల్లాలోని మైలవరం పట్టణంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటన మూడో రోజు కొనసాగుతోంది.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పోలవరం డ్యామ్ను బ్యారేజ్ చేసి గోదావరిలో ముంచారన్నారు. గోదావరి ప్రవాహాన్ని కట్టడి చేసే నిర్మాణం కుంగి పోయిందని తెలిపారు.
రాష్ట్రంలోని గ్రామాల్లో తాగునీటి సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై టీడీపీ (TDP) సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్ అవినీతి, అసమర్ధతని నెల్లూరు యాసలో ఆనం చక్కగా మాట్లాడుతున్నారని.. తామంతా ఆనంను చూసి గర్వపడుతున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు.
మహానాడులో టీడీపీ (TDP) అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) మహిళలకు వరాలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ..
రాజమండ్రిలో టీడీపీ మహానాడు నిర్వాహణ కమిటీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, టీడీపీ ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 27 న టీడీపీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.