Home » Devineni Umamaheswara Rao
గన్నవరం బహిరంగ సభ వేదిక ముఖ్యమంత్రి, మంత్రి ఆర్.కె.రోజాల పరువు తీసారంటూ టీడీపీ నేతలు లోకేశ్, కొనకళ్ల నారాయణకు నోటీసులు ఇవ్వడంపై తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తిరుమల తిరుపతి పవిత్రతపై వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు.
నందిగామలో అర్ధరాత్రి మహాత్మాగాంధీజీ, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రనహాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు (Devineni Uma).. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ (RGV) మధ్య ట్విట్ వార్ (Twitter War) నడుస్తోంది.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అంగళ్లులో జరిగిన సంఘటనలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలకు సోమవారం వరకు హైకోర్టులో ఊరట లభించింది.
తంబళ్లపల్లి నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. నాలుగో తేదీ అంగళ్లులో జరిగిన సంఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడుపై ఏ వన్గానూ.. దేవినేని ఉమాపై ఏటుగా కేసులు నమోదు చేశారు.
మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ సర్కారుపై (Jagan govt) విమర్శలు గుప్పించారు.
జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉంటే కాలువల ద్వారా పొలాలకు తీసుకెళ్లలేని అసమర్థుడు జగన్ అని అన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి (YS Jaganmohan Reddy government) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) సెల్ఫీ చాలెంజ్ చేశారు.
మైలవరంలో జగన్ సర్కార్కు మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.