• Home » Deputy CM Pawan Kalyan

Deputy CM Pawan Kalyan

Pawan Kalyan on Cyclone: మొంథా తుపానుపై అధికారులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

Pawan Kalyan on Cyclone: మొంథా తుపానుపై అధికారులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

మొంథా తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకి దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లాలో 12 మండలాలపై మొంథా తుపాను ప్రభావం ఉంటుందని తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని సూచించారు పవన్ కల్యాణ్.

CM Chandrababu On Cyclone: ‘మొంథా’ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu On Cyclone: ‘మొంథా’ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

‘మొంథా’ తుపాను వస్తోందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదని ఆదేశించారు.

Deputy Speaker Raghurama: పవన్‌ కల్యాణ్‌పై కామెంట్స్.. డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదు..

Deputy Speaker Raghurama: పవన్‌ కల్యాణ్‌పై కామెంట్స్.. డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదు..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఎన్నడూ చేయని కామెంట్లను చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ పోస్టులకు సంభందించి స్క్రీన్ షాట్‌లు, లింకులను కూడా తన ఫిర్యాదులో జత చేసినట్లు తెలిపారు.

Pawan On Forest Conservation: అడవుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు.. పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan On Forest Conservation: అడవుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు.. పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అడవుల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

Deputy CM Pawan Kalyan: కర్నూల్ బస్సు ప్రమాదం కలచివేసింది..

Deputy CM Pawan Kalyan: కర్నూల్ బస్సు ప్రమాదం కలచివేసింది..

ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు.

AP High Court On Volunteers Case: వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యల కేసులో  హైకోర్టులో కీలక మలుపు

AP High Court On Volunteers Case: వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యల కేసులో హైకోర్టులో కీలక మలుపు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఓ సందర్భంలో వాలంటీర్లు సేకరించిన సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తుందని... మహిళలు అపహరణకు గురి అవుతున్నారని వ్యాఖ్యానించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. గురువారం ఈ కేసు పిటీషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.

Pawan Serious On Bheemavaram DSP: భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్..

Pawan Serious On Bheemavaram DSP: భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్..

డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదుల విషయాన్ని ప్రస్తావించి అతడి వ్యవహారశైలిపై నివేదిక పంపించాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు.

Pawan Kalyan on Fishermen Problems: మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపర్చడమే లక్ష్యం:పవన్ కల్యాణ్

Pawan Kalyan on Fishermen Problems: మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపర్చడమే లక్ష్యం:పవన్ కల్యాణ్

ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మత్స్య సంపద పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Pawan Kalyan On Youth Welfare: రాజకీయ వ్యవస్థలో యువతను భాగస్వామ్యం చేస్తాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan On Youth Welfare: రాజకీయ వ్యవస్థలో యువతను భాగస్వామ్యం చేస్తాం: పవన్ కల్యాణ్

రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పు కాంక్షించే ప్రతి ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

PM Modi On Super GST Meeting: 2047 నాటికి మన దేశం వికసిత్‌ భారత్‌గా మారుతుంది: మోదీ

PM Modi On Super GST Meeting: 2047 నాటికి మన దేశం వికసిత్‌ భారత్‌గా మారుతుంది: మోదీ

ఏపీ ఆత్మగౌరవం.. సంస్కృతికి నిలయంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.

తాజా వార్తలు

మరిన్ని చదవండి