Home » Delhi High Court
తాను 12 సార్లు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలు రాశానని, అందులో ఏడింటిని వదిలేసి మిగిలిన ఐదు పరీక్షలనే పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేడ్కర్ ఢిల్లీ హైకోర్టును కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) గురువారం (ఆగస్టు 29) తిరస్కరించింది. దీనిపై బీజేపీ నేత ఆయనపై పరువునష్టం కేసు పెట్టారు. దీనిని శశి థరూర్ కోర్టులో సవాలు చేశారు.
దేశ రాజధానిలోని కోచింగ్ సెంటర్లకు నిబంధనావళిని తిరిగి రూపొందించి, నేర బాధ్యులను గుర్తించేలా అధికారులకు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. ఇటీవల ఓల్డ్ రాజేంద్ర నగర్లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ సెల్లార్ను వరదనీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది.
మోసం, ఫోర్జరీ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్ కు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. తక్షణ కస్టడీ అవసరం లేదంటూ ఆమెకు ఆగస్టు 21వ తేదీ వరకూ కోర్టు రక్షణ కల్పించింది.
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ...
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కి(CM Arvind Kejriwal) షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్పై(Bail Petition) విచారించిన ధర్మాసనం పిటిషన్ని కొట్టేసింది.
ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో ముగ్గురు అభ్యర్థులు మరణించిన ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
‘కరోనిల్’ వాడకానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన తప్పుడు పోస్టులను తొలగించాలని పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురువు రామ్దేవ్ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
బాలుడి పెదాలపై ముద్దు పెట్టుకుని వివాదంలో చిక్కుకున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద దలైలామాపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది.
వాట్సాప్ సంభాషణలను ఎవిడెన్స్ యాక్ట్-1872 ప్రకారం సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.