Home » Delhi Excise Policy
అవును.. సారు నిజంగానే మారిపోయారు.. ప్రసంగం పూర్తిగా మార్చేశారు.. నిన్న నిర్మల్లో, ఇవాళ నాగర్కర్నూల్లో అదే సీన్ రిపీటయ్యింది..
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది...
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆరు వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. అయితే, అస్వస్థతతో చికిత్స పొందుతున్న భార్యను కలుసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
నిజామాబాద్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ఉప్పునిప్పులా ఉండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత ఆసక్తికరంగా ఒక కార్యక్రమంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు.
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఎప్పుడేం జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా..
నేత మనీశ్ సిసోడియా )కు బెయిలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది.
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) సేఫ్గా బయటపడినట్లేనా..? అతి త్వరలోనే కవితకు క్లీన్చిట్ కూడా వచ్చేస్తుందా..?
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిలు కోసం ప్రయత్నిస్తున్న ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతి జరిగినట్లు నమోదైన కేసులో కీలక పురోగతి కనిపిస్తోంది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా పాత్రపై