Home » Delhi Capitals
ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఓపెనింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్(David Warner) మరోసారి వార్తల్లో నిలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతా Xలో అతని వీడియోను పంచుకుంది. వీడియోలో ఆధార్ కార్డును తయారు చేసే వార్త విన్న తర్వాత వార్నర్ పరుగెత్తడం ప్రారంభించాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఏం జరిగిందో మీరు కూడా తెలుసుకోండి మరి.
ఐపీఎల్ IPL 2024(IPL 2024)లో నేడు 40వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య ఢిల్లీ(Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో జరగనుంది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు దిగువన కొనసాగుతున్నాయి. ఈ విషయంలో వీరిద్దరూ ఈ మ్యాచ్లో గెలుపొందడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు.
ఐపీఎల్ 2024 35వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిన్న రాత్రి 67 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. దీంతో ఈ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కానీ హైదరాబాద్ విజయంతో కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మాత్రం నష్టపోయాయి. ఎలాగో ఇక్కడ చుద్దాం.
నేడు ఐపీఎల్ 2024లో 35వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సన్రైజర్స్, హైదరాబాద్ జట్టుతో ఆడబోతుంది. వరుసగా రెండు విజయాలు నమోదు చేయడంతో ఢిల్లీ మళ్లీ పాంలోకి వచ్చింది. అదే సమయంలో SRH కూడా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠగా జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లలో ఏ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు విజృంభించారు. ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి.. వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో.. తక్కువ స్కోరుకే గుజరాత్ జట్టు పేకమేడలా కూలింది.
ఐపీఎల్-2024 సీజన్ జోరుగా సాగుతున్న తరుణంలో.. ఈసారి ఏ జట్టు ఛాంపియన్గా నిలుస్తుందనే చర్చలు క్రీడా వర్గాల్లో సాగుతున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఇతర జట్లు కూడా దూకుడుగా రాణిస్తున్నాయి కాబట్టి.. ఏ జట్టు టైటిల్ సొంతం చేసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ ఐపీఎల్ సీజన్లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి తాజాగా ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ ఒకరు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇంతకీ.. ఆ ఆటగాడు ఎవరని అనుకుంటున్నారా?
ఒక్కోసారి ఆటగాళ్లు మైదానంలో సహనం కోల్పోతుంటారు. తమకు అనుకూలంగా తీర్పు రానప్పుడు.. అంపైర్లపై కోపం ప్రదర్శిస్తుంటారు. వాళ్లతో గొడవలకు దిగుతుంటారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా అదే పని చేశాడు.
భారత యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తాజాగా ఓ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో మూడు వేల పరుగుల మైలురాయిని దాటేసి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్గా రికార్డ్ నెలకొల్పాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. పంత్ ఈ ఫీట్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ 2024లో (IPL 2024) వరుస ఓటములతో ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals) డీలాపడింది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్తో జరిగిన గత మ్యాచ్లో ఢిల్లీ 29 పరుగుల తేడాతో ఓడింది.