Home » Delhi Airport
టీ20 ప్రపంచ కప్ ట్రోఫీతో టీమ్ ఇండియా(Team India) తిరిగి భారతదేశానికి చేరుకుంది. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం AIC24WC (ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ 24 వరల్డ్ కప్) భారత కాలమానం ప్రకారం ఉదయం 6.10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి(Delhi Airport) చేరింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీమిండియా(Team India) రానే వచ్చింది. దాదాపు ఐదు రోజుల ఆలస్యం తర్వాత భారత జట్టు గురువారం కరేబియన్ దేశాల నుంచి న్యూఢిల్లీకి చేరుకుంది. ఆ క్రమంలో మౌర్య హోటల్ చేరుకోగానే ప్రపంచ ఛాంపియన్స్ కోసం పెద్ద ఎత్తున డప్పు చప్పుళ్లతో ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ఆటగాళ్లు డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానశ్రయం టెర్మినల్-1 పైకప్పు కూలిపోవడంతో ఓ టాక్సీ డ్రైవర్ రమేష్ కుమార్ మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారులు. రమేష్పైనే తన కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. విమానశ్రయంలో జరిగిన ప్రమాదంలో రమేష్ మృతి చెందడంతో..
దేశ రాజధాని ఢిల్లీని గత 5 రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) వణికిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో నగరాన్ని వరదలు ముంచెత్తుతుండగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. దీంతో ప్రభుత్వం ఢిల్లీవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
భారీ వర్షం కారణంగా గుజరాత్లోని రాజ్కోట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్కు బయటనున్న షెల్టర్ శనివారం కూలింది. ప్రయాణికులను పికప్, డ్రాప్ చేసే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
భారీ వర్షాల(Heavy Rains) కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport) కూలిన ఘటనపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) విమర్శించారు.
భారత్లోకి చైనా ఉత్పత్తుల దిగుమతుల్లో అనేక అవకతవకలను జాతీయ భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. వీసాల కోసం చైనా కంపెనీలు సరైన డాక్యుమెంటేషన్ చేయకపోవడం, స్థానిక పన్నుల ఎగవేత...
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం సుమారు 20 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు ఎయిర్లైన్స్కు సంబంధించిన బోర్డింగ్, చెక్ఇన్ సౌకర్యంపై ప్రబావం పడింది. టెర్నినల్ 2పై ఉన్న పలు విమానాల సర్వీసుల్లో జాప్యం తలెత్తింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 144 సెక్షన్ విధించినట్లు నగర పోలీస్ ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు. విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.
బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీఏ ఒకరు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత శశిథరూర్(Shashi Tharoor) వ్యక్తిగత సహాయకుడు(పీఏ) శివప్రసాద్ దుబాయి నుంచి భారత్కు బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా.. ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.