• Home » Damodara Rajanarasimha

Damodara Rajanarasimha

Damodara Rajanarasimha: జీవో ఇచ్చినంత మాత్రాన మెడికల్‌ కాలేజీ అవదు

Damodara Rajanarasimha: జీవో ఇచ్చినంత మాత్రాన మెడికల్‌ కాలేజీ అవదు

మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయటం అంటే కేవలం జీవో జారీ చేయడం కాదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Damodara Rajanarsimha: పభుత్వ ఆస్పత్రుల్లో కరెంటు కోతలుండొద్దు

Damodara Rajanarsimha: పభుత్వ ఆస్పత్రుల్లో కరెంటు కోతలుండొద్దు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలకు అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు సూచించారు.

 Minister Damodar: ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్‌.. మంత్రి దామోదర్ ఏమన్నారంటే..

Minister Damodar: ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్‌.. మంత్రి దామోదర్ ఏమన్నారంటే..

ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఫుడ్ పాయిజన్‌ ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఒక కమిటీని నియమించాయని తెలిపారు.

Damodara Rajanarsimha: కొవిడ్‌, డెంగీ పేరిట ఆందోళనకు గురిచేయొద్దు

Damodara Rajanarsimha: కొవిడ్‌, డెంగీ పేరిట ఆందోళనకు గురిచేయొద్దు

కొవిడ్‌, డెంగీ వ్యాధుల పేరిట రోగులను ఆందోళనకు గురిచేసి, దోచుకునే ప్రయత్నం చేసే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

Damodara Rajanarasimha: 4 రీజినల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ కేంద్రాలు!

Damodara Rajanarasimha: 4 రీజినల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ కేంద్రాలు!

ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగే విధంగా వైద్యసేవల విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

Bhatti Vikramarka: ఫాంహౌస్‌లో పడుకొని ప్రేలాపనలా?..

Bhatti Vikramarka: ఫాంహౌస్‌లో పడుకొని ప్రేలాపనలా?..

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని, ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలు పరిష్కారానికే అధికారులతో కమిటీ వేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Medical College: ఖమ్మంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన

Medical College: ఖమ్మంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన

ఖమ్మంలో రూ. 130 కోట్లతో అద్భుతమైన మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై విద్య, వైద్య ఆరోగ్యశాఖ శాఖలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం మొండి గోడలతో వదిలి వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిన అన్నిటినీ క్లియర్ చేస్తున్నామన్నారు.

Gadwal Tragedy: వాహనం ఢీకొని ఇద్దరు నర్సింగ్‌ విద్యార్థినుల మృతి

Gadwal Tragedy: వాహనం ఢీకొని ఇద్దరు నర్సింగ్‌ విద్యార్థినుల మృతి

గద్వాలలో బొలెరో వాహనం ఢీకొనడంతో ఇద్దరు నర్సింగ్‌ విద్యార్థినులు అక్కడికక్కడే మృతి చెందారు. మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్ వల్ల మరొక విద్యార్థిని, బాలుడు తీవ్రంగా గాయపడ్డారు

HIV: ఆ 26 జిల్లాల్లో హెచ్‌ఐవీ టెస్టులు పెంచండి

HIV: ఆ 26 జిల్లాల్లో హెచ్‌ఐవీ టెస్టులు పెంచండి

రాష్ట్రంలో ఎయిడ్స్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 26 జిల్లాల్లో హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

ఘోస్ట్‌ ఫ్యాకల్టీ పద్ధతి మంచిది కాదు

ఘోస్ట్‌ ఫ్యాకల్టీ పద్ధతి మంచిది కాదు

ప్రైవేటు వైద్య కళాశాల్లో ఘోస్ట్‌ ఫ్యాకల్టీ (పేరుకే కాగితాల్లో ఉంటూ విధులు నిర్వహించని అధ్యాపకులు) పద్ధతి మంచిది కాదు. దీని వల్ల వైద్య విద్య ప్రమాణాలు దిగజారుతాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి