• Home » Damodara Rajanarasimha

Damodara Rajanarasimha

Andole: రమణీయం.. కమనీయం..  రంగనాథుడి రథోత్సవం

Andole: రమణీయం.. కమనీయం.. రంగనాథుడి రథోత్సవం

సంగారెడ్డి జిల్లా అందోల్‌ పట్టణంలోని శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami) వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరిగాయి. శుక్రవారం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

Hyderabad: రూపు మారనున్న మాతా శిశు సంరక్షణ పథకం ..

Hyderabad: రూపు మారనున్న మాతా శిశు సంరక్షణ పథకం ..

మాతాశిశు సంరక్షణకు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌ పేరును ఇప్పటికే రేవంత్‌ సర్కారు తొలగించింది. దాని స్థానంలో మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌(ఎంసీహెచ్‌) కిట్‌ పేరుతో అమలు చేస్తోంది. అంతేకాక ఈ పథకం రూపురేఖల్ని పూర్తిగా మార్చేయబోతోంది.

Hyderabad: రాష్ట్రంలో పెరగనున్న డయాలసిస్‌ కేంద్రాలు

Hyderabad: రాష్ట్రంలో పెరగనున్న డయాలసిస్‌ కేంద్రాలు

రాష్ట్రంలో డయాలసిస్‌ కేంద్రాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్‌ కాలేజీలు, డయాలసిస్‌ కేంద్రాల పనితీరు, తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ హబ్‌లపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం కోఠిలోని టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ కార్పొరేషన్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

Andole: అందోల్‌లో దామోదర్ పర్యటన.. రంగనాథుడికి ప్రత్యేక పూజలు

Andole: అందోల్‌లో దామోదర్ పర్యటన.. రంగనాథుడికి ప్రత్యేక పూజలు

అందోల్‌లో అట్టహసంగా జరుగుతున్న శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami Temple) బ్రహ్మోత్సవాలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Rajanarsimha) ఇవాళ(ఆదివారం)హాజరయ్యారు.

Andole: నారసింహుడి నుంచి రంగనాథుడి చెంతకు విగ్రహాలు.. 30 ఏళ్ల తరువాత చారిత్రక ఘట్టం

Andole: నారసింహుడి నుంచి రంగనాథుడి చెంతకు విగ్రహాలు.. 30 ఏళ్ల తరువాత చారిత్రక ఘట్టం

పూజలు నిర్వహించడం, రక్షణ విషయంలో ఇబ్బందిగా మారుతోందని సరిగ్గా 30 ఏళ్ల క్రితం పంచలోహ విగ్రహాలను(Panchaloha Idols) లక్ష్మీ నరసింహ దేవాలయానికి చేరవేశారు. ఇప్పుడు వాటిని తిరిగి తీసుకురావడంతో ఆ పట్టణంలో పండగ వాతావరణం ఏర్పడింది. సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అందోల్(Andole) రంగనాథ స్వామి దేవాలయం(Andole Ranganatha Swami Temple) గురించే మనం మాట్లాడుకునేది.

TG: ప్రభుత్వేతర వైద్య సిబ్బంది వేతనాలకు గ్రీన్‌ చానల్‌

TG: ప్రభుత్వేతర వైద్య సిబ్బంది వేతనాలకు గ్రీన్‌ చానల్‌

వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సిబ్బంది(జూనియర్‌ డాక్టర్లు, పీజీ వైద్య విద్యార్థులు, సీనియర్‌ రెసిడెంట్లు)కి వేతన కష్టాలు తీరనున్నాయి. ప్రతినెలా మొదటి వారంలోనే వారికి జీతాలు, స్టైపెండ్‌ చెల్లించేలా ‘గ్రీన్‌ చానల్‌’ ఏర్పాటుకు ప్రభుత్వం సమాయత్తమైంది.

Lok Sabha Polls 2024: ఓటు హక్కు వినియోగించుకున్న దామోదర రాజనరసింహా.. ఏమన్నారంటే

Lok Sabha Polls 2024: ఓటు హక్కు వినియోగించుకున్న దామోదర రాజనరసింహా.. ఏమన్నారంటే

రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్ - జోగిపేట పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Rajanarsimha) కుమార్తె త్రిషతో కలిసి 196వ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

పార్టీ పంచాంగం చెప్పిన జగ్గారెడ్డి

పార్టీ పంచాంగం చెప్పిన జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ అని ఆ పార్టీ నేత జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఉగాది పర్వదినం నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీకి రాజ పూజ్యం 16 ఉంటే.. అవమానం 2 ఉందని చెప్పారు. తాను పీసీసీ అధ్యక్ష పదవి అడగడం కొత్తేమి కాదన్నారు. అయితే అవకాశం వచ్చిన ప్రతీ సారి తాను పీసీసీ పీఠం అడుగుతానని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.

TG Politics: పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇందిరమ్మ కమిటీలు: మంత్రి దామోదర రాజనర్సింహ

TG Politics: పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇందిరమ్మ కమిటీలు: మంత్రి దామోదర రాజనర్సింహ

పార్లమెంటు ఎన్నికల తర్వాత ఊరురా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) అన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలోనే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు.

Damodara Rajanarasimha: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది

Damodara Rajanarasimha: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది

ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, సబ్ ప్లాన్ వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి