• Home » Damodara Rajanarasimha

Damodara Rajanarasimha

రాష్ట్రంలో కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్‌: దామోదర రాజనర్సింహా

రాష్ట్రంలో కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్‌: దామోదర రాజనర్సింహా

రాష్ట్రంలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులపై ఆరోగ్య శాఖ నజర్ పెట్టింది. నకిలీ, నాసిరకం మందులను ఎక్కువ ధరకు అమ్మే వారిపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది.

Damodar: ఆహార నాణ్యతపై ఫిర్యాదులకు.. కలెక్టరేట్లలో ప్రత్యేక విభాగం

Damodar: ఆహార నాణ్యతపై ఫిర్యాదులకు.. కలెక్టరేట్లలో ప్రత్యేక విభాగం

ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం కలెక్టరేట్లలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.

అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు

అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు

ఏటా పెరుగుతున్న అసంక్రమిత వ్యాధుల(నాన్‌-కమ్యూనికెబుల్‌ డిసీజె్‌స-ఎన్‌సీడీ) నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

Nursing Colleges: అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతం చేయండి: దామోదర

Nursing Colleges: అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతం చేయండి: దామోదర

రాష్ట్రంలో వైద్యకళాశాలలకు అనుబంధంగా ఏర్పాటైన 15 నర్సింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాఽధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కార్యాలయంలో నర్సింగ్‌ కాలేజీలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

Food Safety: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ ఫుడ్ బ్యాన్

Food Safety: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ ఫుడ్ బ్యాన్

ప్రాణాలు హరించివేస్తున్న మయోనైజ్‏పై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

Damodara Rajanarasimha: 8 కి.మీ.కు ఒక ఆరోగ్య కేంద్రం

Damodara Rajanarasimha: 8 కి.మీ.కు ఒక ఆరోగ్య కేంద్రం

అందరికీ వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రతి 8 కి.మీ.కు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

Damodara: క్యాన్సర్‌పై అవగాహన కల్పిద్దాం.. ప్రాణ నష్టాన్ని నివారిద్దాం

Damodara: క్యాన్సర్‌పై అవగాహన కల్పిద్దాం.. ప్రాణ నష్టాన్ని నివారిద్దాం

Telangana: క్రమశిక్షణ లేని జీవన విధానం సహా అనేక కారణాలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నాయని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇండియాలో ఏటా 14 నుంచి 15 లక్షల కేసులు నమోదవుతుంటే, తెలంగాణలో 50 నుంచి 60 వేల కేసులు నమోదవుతున్నాయన్నారు. క్యాన్సర్ ‌గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.

MBBS: మెదక్ కొత్త మెడికల్  కాలేజీలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం

MBBS: మెదక్ కొత్త మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం

Telangana: మెడికల్ కళాశాలలో తరగతుల ప్రారంభోత్సవంలో పాల్గొనడటం సంతోషంగా ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎనిమిది మెడికల్ కళాశాలలు రావాలని ఎంతో శ్రమించామన్నారు.

వైద్య విధాన పరిషత్‌ బలోపేతానికి చర్యలు

వైద్య విధాన పరిషత్‌ బలోపేతానికి చర్యలు

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) ఆస్పత్రుల పనితీరు, టీవీవీపీనీ సెకండరీ హెల్త్‌కేర్‌ డైరెక్టరేట్‌గా బలోపేతం చేయడానికి రూపొందించిన ప్రతిపాదనలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష చేశారు.

Damodar: జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి

Damodar: జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి

రాష్ట్రంలో గత ఐదేళ్లుగా జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్‌ఎ్‌స) సక్రమంగా అమలుకాకపోవడంతో జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని,

తాజా వార్తలు

మరిన్ని చదవండి