• Home » Daggubati Purandeswari

Daggubati Purandeswari

AP BJP: ఏపీ బీజేపీ జిల్లాల అధ్యక్షుల జాబితా విడుదల

AP BJP: ఏపీ బీజేపీ జిల్లాల అధ్యక్షుల జాబితా విడుదల

AP BJP: బీజేపీ ఏపీ జిల్లాల అధ్యక్షులను పార్టీ హై కమాండ్ ప్రకటించింది. ఈ మేరకు ఈ జాబితాను మంగళవారం నాడు విడుదల చేశారు. ఈ మేరకు కొత్తగా ప్రకటించిన జిల్లా అధ్యక్షులకు రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అభినందనలు తెలిపారు. కార్యకర్తలను కలుపుకుని నేతలు ముందుకు వెళ్లాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు.

AmitShah: ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ.. ఏం చర్చించారంటే

AmitShah: ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ.. ఏం చర్చించారంటే

AmitShah: ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజులపాటు పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి శనివారం రాత్రి 08:30 గంటలకు అమిత్ షా చేరుకున్నారు. రెండు రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు. ఈ మేరకు అమిత్ షా షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది.

Vizag Steel Plant :  కూటమి ‘ఉక్కు’ పట్టు

Vizag Steel Plant : కూటమి ‘ఉక్కు’ పట్టు

స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరిస్తామని కేంద్రం నాలుగేళ్ల క్రితం ప్రకటించడంతో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైంది.

Purandeswari: కుటుంబంతో డాకు మహారాజు సినిమా చూసిన పురందేశ్వరి

Purandeswari: కుటుంబంతో డాకు మహారాజు సినిమా చూసిన పురందేశ్వరి

రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి చీరాలలో డాకు మహారాజ్ సినిమా వీక్షించారు. సినిమా అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్రంలో

Minister Nara Lokesh: భోగి పండుగ సరికొత్త కాంతులు తీసుకురావాలి

Minister Nara Lokesh: భోగి పండుగ సరికొత్త కాంతులు తీసుకురావాలి

Minister Nara Lokesh: తెలుగు ప్రజలందరికీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే వేడుక భోగి అన్నారు. ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని చెప్పారు.

Daggubati Purandeswari: విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలి

Daggubati Purandeswari: విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలి

Daggubati Purandeswari: విద్యార్థులకు సమగ్రమంతమైన, వికాసవంతమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. సమాజ పరిస్థితులను తెలుసుకునే విధంగా విద్యాబోధన ఉండాలని చెప్పారు. చదువు అంటే పాఠ్యపుస్తకాలు, తరగతి గదులు , ర్యాంక్స్ మెడల్స్‌కే పరిమితం కాకూడదని పురందరేశ్వరి తెలిపారు.

Daggubati Purandeswari: మోదీ పర్యటన.. ఎంపీ పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Daggubati Purandeswari: మోదీ పర్యటన.. ఎంపీ పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Daggubati Purandeswari: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

Purandeswari  : దేవాలయాలపై దాడులు పెరిగాయి

Purandeswari : దేవాలయాలపై దాడులు పెరిగాయి

Daggubati Purandeswari : దేవాలయాలపై దాడులు పెరిగాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పారు. ఆలయాల్లో అన్యమతస్తులు పెరిగారని పురందేశ్వరి ఆరోపించారు.

AP Politics: బడ్జెట్‌పై జగన్ షాకింగ్ కామెంట్స్

AP Politics: బడ్జెట్‌పై జగన్ షాకింగ్ కామెంట్స్

చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ.. తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.

Purandheswari: దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతాం.. పురంధేశ్వరి వార్నింగ్

Purandheswari: దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతాం.. పురంధేశ్వరి వార్నింగ్

సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్‌లపై మహిళా ప్రజాప్రతినిధులు మానసికంగా కుంగిపోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇలాంటి అంశాలపై వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా సెమినార్‌లు నిర్వహిస్తామని వివరించారు. ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారంపై సైబర్ క్రైం కింద కేసులు పెడతామని హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి