• Home » Cyberabad Police

Cyberabad Police

Cyberabad: సైబరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్‌ల బదిలీలు..

Cyberabad: సైబరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్‌ల బదిలీలు..

సైబరాబాద్‌ కమిషనరేట్‌(Cyberabad Commissionerate) పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్‌లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్‌ మహంతి(CP Avinash Mahanty) ఆదేశాలు జారీ చేశారు.

Hyderabad: పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో 5.7 లక్షలు టోకరా..

Hyderabad: పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో 5.7 లక్షలు టోకరా..

మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తిని దారుణంగా మోసం చేశారు సైబర్ క్రైమ్ నిందితుడు. బాధితుడి వద్ద నుంచి ఏకంగా 5.7 లక్షలు కాజేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేయగా.. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Bengaluru : జొమాటోకు రూ.60 వేల జరిమానా

Bengaluru : జొమాటోకు రూ.60 వేల జరిమానా

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు కర్ణాటక వినియోగదారుల ఫోరం రూ.60వేల జరిమానా విధించింది. ధారవాడకు చెందిన షీతల్‌ అనే మహిళ 2023 ఆగస్టు 31న ఆన్‌లైన్‌లో మోమోస్ ను ఆర్డర్‌ చేశారు.

TG News: ఆ సంఘటనపై మేయర్ గద్వాల ఫిర్యాదు

TG News: ఆ సంఘటనపై మేయర్ గద్వాల ఫిర్యాదు

భాగ్యనగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో(Balkampeta Yellamma Kalyanam) ప్రోటోకాల్ రగడ నెలకొనడంతో నానా రచ్చ జరిగినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.

Hyderabad: తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులైన వారి పిల్లలే టార్గెట్‌.. అల్లాపూర్‌లో కిడ్నాపర్లు?

Hyderabad: తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులైన వారి పిల్లలే టార్గెట్‌.. అల్లాపూర్‌లో కిడ్నాపర్లు?

అల్లాపూర్‌ డివిజన్‌ గాయత్రీనగర్‌(Gayatrinagar)లో బాలిక కిడ్నాప్‌ యత్నం జరిగిందంటూ సోమవారం కలకలం రేగింది. 6వ తరగతి చదువుతున్న బాలిక స్కూల్‌ బస్సు దిగి ఇంటికి నడిచి వస్తుండగా ఒకడు వెంబడిస్తున్నట్టు గమనించింది.

Hyderabad: ఛీ.. ఛీ.. కాపాడాల్సిన పోలీసే..కామవాంచతో బాలికపై అత్యాచారం

Hyderabad: ఛీ.. ఛీ.. కాపాడాల్సిన పోలీసే..కామవాంచతో బాలికపై అత్యాచారం

హైదరాబాద్(hyderabad) పరిధిలో రోజు రోజుకు బాలికలపై(girls) జరిగే అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరం ఎంత అభివృద్ధి చెందినా కూడా పలువురి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా బాలికలను కాపాడాల్సిన ఓ పోలీసే అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Mahabubnagar : వన్‌కాయిన్‌ పేరుతో.. రూ.300 కోట్లకు టోకరా

Mahabubnagar : వన్‌కాయిన్‌ పేరుతో.. రూ.300 కోట్లకు టోకరా

‘వన్‌కాయిన్‌’ వర్చువల్‌ కరెన్సీ పేరుతో కేటుగాళ్లు పాలమూరు సహా.. సరిహద్దుల్లోని రెండు రాష్ట్రాల ప్రజలను రూ.300 కోట్ల మేర మోసగించిన ఉదంతమిది. వన్‌కాయిన్‌పై పెట్టుబడి పేరుతో 2014లో దుబాయ్‌, బల్గేరియా కేంద్రంగా చైనీయులు ప్రారంభించిన మోసాలు..

Hyderabad: సైబరాబాద్‌లో 27మంది ఎస్‌ఐల బదిలీ..

Hyderabad: సైబరాబాద్‌లో 27మంది ఎస్‌ఐల బదిలీ..

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 27 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్‌ మహంతి(CP Avinash Mahanty) ఆదేశాలు జారీ చేశారు.

Hyderabad: ‘రివార్డ్‌’లతో వల.. కూపన్లతో ఖాతాలు ఖల్లాస్‌

Hyderabad: ‘రివార్డ్‌’లతో వల.. కూపన్లతో ఖాతాలు ఖల్లాస్‌

ఎస్‌బీఐ రివార్డులు, మీషో కూపన్లతో సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) వల విసురుతున్నారు. వలలో పడ్డవారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌(OTP, OLX) మోసాలపై అవగాహన పెరడగంతో సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహాలో ముందుకు వెళ్తున్నారు.

Hyderabad: పోలీస్‌ శాఖకూ ‘సైబర్‌’ ముప్పు.. ‘హాక్‌ ఐ’ యాప్‌ హ్యాక్‌

Hyderabad: పోలీస్‌ శాఖకూ ‘సైబర్‌’ ముప్పు.. ‘హాక్‌ ఐ’ యాప్‌ హ్యాక్‌

సైబర్‌ సెక్యూరిటీలో లోపాలు.. పోలీస్‌ డిపార్టుమెంట్‌(Police Department)కు సవాల్‌గా మారాయి. దేశంలోనే మొదటిసారిగా, ఎవరూ అందుబాటులోకి తేని విధంగా సైబర్‌ సెక్యూరిటీబ్యూరోను అందుబాటులోకి తెచ్చినట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు గతేడాది గొప్పగా చెప్పారు. ఎలాంటి సైబర్‌ ముప్పునైనా ముందే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొనేంత అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి