• Home » Cyber Crime

Cyber Crime

Cyber Crimes: ఏడాదిలో రూ.22,842 కోట్లు దోచేశారు

Cyber Crimes: ఏడాదిలో రూ.22,842 కోట్లు దోచేశారు

ఒక్క ఏడాది.. ఏకంగా రూ.22,842 కోట్లు.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కి భారతీయులు పోగొట్టుకున్న

22845 Crore Cyber Fraud: మరీ ఇంత దారుణమా.. ఇండియన్స్ నుంచి 22 వేల కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు..

22845 Crore Cyber Fraud: మరీ ఇంత దారుణమా.. ఇండియన్స్ నుంచి 22 వేల కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు..

22845 Crore Cyber Fraud: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు మరింత తెలివి మీరి పోతున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా దేశంలో సైబర్ నేరాలు పెరగడానికి ఒకే ఒక్క కారణం.. జనం పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపటమే.

AP POLICE: ఏపీ పోలీసుల మెరుపు ఆపరేషన్.. అంతర్జాతీయ సైబర్ మాఫియా అరెస్ట్

AP POLICE: ఏపీ పోలీసుల మెరుపు ఆపరేషన్.. అంతర్జాతీయ సైబర్ మాఫియా అరెస్ట్

దేశ సరిహద్దులు దాటి సైబర్ నేరగాళ్లను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కాంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్‌ల‌ని ఆపరేట్ చేస్తున్న నేరగాళ్లను పోలీసులు గుర్తించారు. రాయదుర్గంకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అకౌంట్ నుంచి రూ.1.74కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారని ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టామని అనంతపురం ఎస్పీ జగదీష్ తెలిపారు.

Cyber Crime: 8 సెకన్లకో సైబర్‌ మోసం..

Cyber Crime: 8 సెకన్లకో సైబర్‌ మోసం..

దేశంలో ప్రతీ 8 సెకన్లకు ఒకరు సైబర్‌ మోసం బారిన పడుతున్నారని, 2023తో పోల్చితే 2024లో సైబర్‌ నేరాలు 209 శాతం పెరిగాయని ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్‌ నేరాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 2024లో సైబర్‌ నేరగాళ్లు 22,854 కోట్లు కొల్లగొట్టారు.

Cyber Fraud: సైబర్‌ ఆర్థిక మోసాల ముఠా గుట్టు రట్టు

Cyber Fraud: సైబర్‌ ఆర్థిక మోసాల ముఠా గుట్టు రట్టు

అమాయకులను మభ్యపెట్టి సైబర్‌ ఆర్థిక మోసాలకు పాల్పడిన ముఠా గుట్టు రట్టయింది. మంచిర్యాల జిల్లా జన్నారం

Credit Card Scam: 20 నిమిషాల్లో రూ.8.8 లక్షల దోపిడీ.. ఇలాంటి క్రెడిట్ కార్డు స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే..

Credit Card Scam: 20 నిమిషాల్లో రూ.8.8 లక్షల దోపిడీ.. ఇలాంటి క్రెడిట్ కార్డు స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే..

కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల సైబర్ నేరగాళ్ల బారిన పడి 20 నిమిషాల్లో రూ.8.8 లక్షలు పోగొట్టుకున్నాడు. అతడు సిమ్ స్వాప్ స్కామ్ బారిన పడి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. మరి ఇలాంటి మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

India Cybercrime: 378 కోట్ల సైబర్‌ దోపిడీ

India Cybercrime: 378 కోట్ల సైబర్‌ దోపిడీ

సైబర్‌ మోసాల్లో ఇది పరాకాష్ఠ!. ఇప్పటి వరకు వ్యక్తులను డిజిటల్‌ అరెస్టు చేయడం, బెదిరించి సొమ్ము బదిలీ చేసుకోవడం తెలిసిందే.

Hyderabad: ఆ వీడియోను చూసి రూ.19 లక్షలు పోగొట్టుకున్నాడు.. ఏం జరిగిందంటే..

Hyderabad: ఆ వీడియోను చూసి రూ.19 లక్షలు పోగొట్టుకున్నాడు.. ఏం జరిగిందంటే..

తక్కువ డబ్బును పెట్టుబడిగా పెట్టి అధిక మొత్తంలో సంపాదించడం ఎలా? అనే ఓ ఇంటర్య్వూను చూసిన వృద్ధుడు అందులో ఇచ్చిన లింకును ఓపెన్‌ చేసి సైబర్‌ క్రిమినల్స్‌ వలకు చిక్కాడు. రూ.19 లక్షలు సమర్పించుకున్నాడు.

Hyderabad: వ్యాపారాభివృద్ధికి లోన్‌ పేరుతో.. రూ.1.55 కోట్ల మోసం

Hyderabad: వ్యాపారాభివృద్ధికి లోన్‌ పేరుతో.. రూ.1.55 కోట్ల మోసం

వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన రుణం ఇప్పిస్తానని చెప్పి వ్యాపారి నుంచి రూ.1.55 కోట్లు కాజేసిన సైబర్‌ నేరగాడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం అధికారులు అరెస్ట్‌ చేశారు. డీసీపీ కవిత తెలిపిన వివరాల ప్రకారం శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి తెల్లాపూర్‌ రోడ్‌లోని హానర్‌ వివాన్టిస్‏లో నాగరాజు దేవు (44) నివాసముంటున్నాడు.

Cyber Fraud: కంపెనీ ఎండీ ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టి.. కార్యాలయం ఉద్యోగి నుంచి 1.94 కోట్లు స్వాహా

Cyber Fraud: కంపెనీ ఎండీ ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టి.. కార్యాలయం ఉద్యోగి నుంచి 1.94 కోట్లు స్వాహా

ఓ కంపెనీ ఎండీ ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టి.. ఉద్యోగులను బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు రూ. 1.94 కోట్లు కొల్లగొట్టారు. రంగంలోకి దిగిన నగరపోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి