• Home » Cyber Crime

Cyber Crime

Hyderabad: కేంద్ర ప్రభుత్వ పథకాల పేరిట సైబర్‌ నేరగాళ్ల మోసాలు

Hyderabad: కేంద్ర ప్రభుత్వ పథకాల పేరిట సైబర్‌ నేరగాళ్ల మోసాలు

కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్‌, ముద్ర లోన్స్‌, సూర్యఘర్‌ వంటి పథకాల పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ‘ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. మీకు రూ.50 వేల రాయితీ’ అంటూ ఆకర్షించి ఖాతాలను కొల్లగొడుతున్నారు.

పౌరుల భద్రతపై చేతులెత్తేసిన ఇరాన్‌

పౌరుల భద్రతపై చేతులెత్తేసిన ఇరాన్‌

ఈ ప్రశ్నలకు ఇస్లామిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ గ్రేటర్‌ టెహ్రాన్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ పర్వీజ్‌ సర్వారీ మంగళవారం చేసిన ఓ ప్రకటన అవుననే సమాధానం చెబుతోంది. ‘‘ఈ సంక్షోభ సమయంలో పౌరులు జాగ్రత్తలు తీసుకోవాలి.

 DGP Harish Kumar Gupta: సైబర్‌ నేరగాళ్లతో జాగ్రత్త

DGP Harish Kumar Gupta: సైబర్‌ నేరగాళ్లతో జాగ్రత్త

సైబర్‌ నేరగాళ్లు రైతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్‌ ద్వారా వచ్చే నకిలీ ఏపీకే ఫైళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవద్దు అని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా సూచించారు.

Hyderabad: సైబర్‌ నేరగాళ్ల నయా ప్లాన్... ఉద్యోగం ఇప్పిస్తానని..

Hyderabad: సైబర్‌ నేరగాళ్ల నయా ప్లాన్... ఉద్యోగం ఇప్పిస్తానని..

ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశపెట్టిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.1.11 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన యువకుడు (36) ఉద్యోగం మారే ప్రయత్నాల్లో తన బయోడేటాను పలువురు స్నేహితులకు పంపాడు.

Hyderabad: నాపేరు టోనీ విలియం.. లండన్‌ నుంచి మాట్లాడుతున్నా..

Hyderabad: నాపేరు టోనీ విలియం.. లండన్‌ నుంచి మాట్లాడుతున్నా..

మహిళా టీచర్‌తో సోషల్‌మీడియాలో స్నేహం నటించిన సైబర్‌ నేరగాడు వజ్రపు ఉంగరం బహుమతి పంపించానని నమ్మించి రూ.2.02 లక్షలు కొట్టేశాడు. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 41 ఏళ్ల మహిళా టీచర్‌కు గతేడాది డిసెంబర్‌లో ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ నుంచి కాల్‌ వచ్చింది.

Hyderabad: స్నేహితుడి గొంతుతో నేరగాళ్ల బురిడీ

Hyderabad: స్నేహితుడి గొంతుతో నేరగాళ్ల బురిడీ

యూకేలో ఉంటున్న స్నేహితుడిలా మాట్లాడిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.2.05 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి యూకేలో చదువుకుంటున్న స్నేహితుడున్నాడు.

Hyderabad: ఇదోరకం మోసం.. రూ.10వేలకు అరగంటలో 5వేలు లాభం

Hyderabad: ఇదోరకం మోసం.. రూ.10వేలకు అరగంటలో 5వేలు లాభం

రూ.10వేల పెట్టుబడికి అరగంటలో రూ.5వేలు లాభం ఇచ్చారు. ట్రేడింగ్‌పై నమ్మకం పెంచి నగరానికి చెందిన విద్యార్థినిని నుంచి రూ.1.27 లక్షలు కొట్టేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన 24 ఏళ్ల విద్యార్థినిని జీపీ డిస్కషన్‌ 063 గ్రూపులో యాడ్‌ చేశారు.

Hyderabad: రూ. 2.99 కోట్లు చూపించి.. రూ. 61.52 లక్షలు కొట్టేశారు.. ఏం జరిగిందంటే..

Hyderabad: రూ. 2.99 కోట్లు చూపించి.. రూ. 61.52 లక్షలు కొట్టేశారు.. ఏం జరిగిందంటే..

ట్రేడింగ్‌లో వర్చువల్‌గా రూ. కోట్లల్లో లాభాలు వచ్చినట్లు చూపించిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యాపారి నుంచి రూ.61.52 లక్షలు కొట్టేశారు. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ ధార కవిత తెలిసిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 40 ఏళ్ల వ్యాపారికి ఒక వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది.

Cyber Crime: జడ్జి పేరు చెప్పారు.. డబ్బులు లాగారు.. కేటుగాళ్ల నయా మోసం

Cyber Crime: జడ్జి పేరు చెప్పారు.. డబ్బులు లాగారు.. కేటుగాళ్ల నయా మోసం

Cyber Crime: వనస్థలిపురంలో మాజీ చీఫ్ ఇంజనీర్ నుంచి దాదాపు కోటిన్నర కాజేశారు కేటుగాళ్లు. సదరు వ్యక్తి నుంచి సొమ్మును ఎలా కొట్టేశారో తెలిస్తే మాత్రం అంతా షాకవ్వాల్సిందే. మాజీ చీఫ్ ఇంజనీర్‌కు ఒక రోజు ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

Hyderabad: అడ్రస్‌ అప్‌డేట్‌ చేయాలంటూ.. రూ3.92 లక్షలు స్వాహా

Hyderabad: అడ్రస్‌ అప్‌డేట్‌ చేయాలంటూ.. రూ3.92 లక్షలు స్వాహా

బ్యాంకు అధికారినంటూ ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాడు అడ్రస్‌ అప్‌డేట్‌ పేరుతో రూ.3.92 లక్షలు కాజేశాడు. ముషీరాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి(59)కి ఈనెల 4న 9123317117 నంబర్‌ నుంచి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాడు తాను ఎస్‌బ్యాంక్‌ రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి