• Home » Cyber attack

Cyber attack

AP Police :  సైబర్‌ నేరాలకు చెక్‌..!

AP Police : సైబర్‌ నేరాలకు చెక్‌..!

ఈడీ అధికారి పేరు చెప్పి ఒకడు కొరియర్‌ ఫ్రాడ్‌ అంటూ ఫోన్‌ చేస్తాడు.. సీబీఐ లోగో వెనుక పెట్టుకుని మరొకడు డిజిటల్‌ అరెస్టు అంటూ వీడియో కాల్‌లో బెదిరిస్తాడు. మనీలాండరింగ్‌ కేసులు మొదలు డ్రగ్స్‌, అక్రమ ఆయుధాల కేసులంటూ భయపెట్టి నిలువునా దోచేస్తారు.

Hyderabad: గూగుల్‌లో వెతికి.. సైబర్‌ నేరగాళ్లకు చిక్కి..

Hyderabad: గూగుల్‌లో వెతికి.. సైబర్‌ నేరగాళ్లకు చిక్కి..

నగరానికి చెందిన 27 ఏళ్ల యువకుడు డేటా ఎనలిస్టుగా పనిచేస్తున్నాడు. బ్యాంకు నుంచి పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలనుకున్నాడు. ఏదైనా బ్యాంకు కాంటాక్టు నంబర్‌ దొరుకుందేమోనని గూగుల్‌(Google)లో వెతికాడు.

Cyber ​​criminals: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. పార్ట్‌టైం జాబ్‌ పేరుతో..

Cyber ​​criminals: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. పార్ట్‌టైం జాబ్‌ పేరుతో..

పార్ట్‌టైం జాబ్‌ అంటూ నగరవాసిని మభ్యపెట్టిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) పలు దఫాలుగా పెట్టుబడి పెట్టించి రూ.1.65 లక్షలు కాజేశారు. పార్ట్‌టైం ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో వెతికిన నగరానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి (44)ని సైబర్‌ నేరగాళ్లు సంప్రదించారు.

Viral News: ఫేక్ ట్రేడింగ్ యాప్‌తో రూ. 91 లక్షల నష్టం.. నితిన్ కామత్ అలర్ట్

Viral News: ఫేక్ ట్రేడింగ్ యాప్‌తో రూ. 91 లక్షల నష్టం.. నితిన్ కామత్ అలర్ట్

రోజురోజుకు సైబర్ మోసాలు క్రమంగా పంజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఫేక్ ట్రేడింగ్ యాప్ కారణంగా ఏకంగా రూ. 91 లక్షలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆన్‌లైన్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు, CEO నితిన్ కామత్ ప్రస్తావించి కీలక విషయాన్ని తెలిపాడు.

Cyber criminals: మనీ లాండరింగ్‌ కేసుల పేరుతో  రూ.2.95 లక్షలు కొట్టేశారుగా..

Cyber criminals: మనీ లాండరింగ్‌ కేసుల పేరుతో రూ.2.95 లక్షలు కొట్టేశారుగా..

మీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు డబ్బు తరలిందని, మీపై మనీ లాండరింగ్‌(Money laundering) కేసులు నమోదయ్యాయని బెదిరించిన సైబర్‌ నేగరాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.2.95 లక్షలు కాజేశారు.

Cyber ​​criminals:: సైబర్‌ బాధితులకు రిక‘వర్రీ’

Cyber ​​criminals:: సైబర్‌ బాధితులకు రిక‘వర్రీ’

ట్రేడింగ్‌లో పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని సైబర్‌ నేరగాళ్ల(Cyber ​​criminals) చేతిలో నగరానికి చెందిన ఓ బాధితుడు మోసపోయాడు. పెట్టుబడి పేరుతో పలు దఫాలుగా రూ.70 లక్షలు పోగొట్టుకున్నాడు.

Cyber Fraud: రూ. 30 లక్షల సైబర్ మోసాన్ని చాకచక్యంగా అడ్డుకున్న ఎస్బీఐ అధికారులు

Cyber Fraud: రూ. 30 లక్షల సైబర్ మోసాన్ని చాకచక్యంగా అడ్డుకున్న ఎస్బీఐ అధికారులు

సైబర్ నేరగాళ్ల బారి నుంచి ఓ వ్యక్తిని ఎస్బీఐ అధికారులు కాపాడారు. ఆ క్రమంలో రూ. 30 లక్షలు పోగొట్టుకోకుండా కట్టడి చేశారు. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Cyber ​​criminals: ఫ్రీ క్రెడిట్‌ కార్డు ఇస్తామంటూ దోపిడీ

Cyber ​​criminals: ఫ్రీ క్రెడిట్‌ కార్డు ఇస్తామంటూ దోపిడీ

లైఫ్‌ టైమ్‌ ఫ్రీ క్రెడిట్‌ కార్డు(Lifetime free credit card) ఇస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు ఓ ప్రైవేటు ఉద్యోగి ఖాతాలోని రూ.1,00,450 దోచుకున్న సంఘటన ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌ఓ వినోద్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మన్సూరాబాద్‌ శ్రీనివాసనగర్‌కాలనీలో ఉండే కోటే చంద్రకాంత్‌(34) ప్రైవేటు ఉద్యోగి.

Cyber ​​criminals: పార్ట్‌టైం జాబ్‌ పేరుతో రూ.2.48 లక్షలకు టోకరా..

Cyber ​​criminals: పార్ట్‌టైం జాబ్‌ పేరుతో రూ.2.48 లక్షలకు టోకరా..

పార్ట్‌టైం ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని భావించిన ప్రైవేటు ఉద్యోగికి పెట్టుబడి ఆశ చూపిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) రూ. 2.48 లక్షలు కొల్లగొట్టారు. నగరానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి పార్ట్‌టైం ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో వెతికాడు.

Cyber ​​criminals: కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ‘సైబర్‌’ వల.. రూ.1.32 లక్షలు గోవిందా..

Cyber ​​criminals: కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ‘సైబర్‌’ వల.. రూ.1.32 లక్షలు గోవిందా..

కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం ద్వారా నిధులు మంజూరయ్యాయని నమ్మబలికిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) నగరవాసి నుంచి రూ.1.32 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి(33)కి సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేసి తాము జనరల్‌ బ్యాంకు అధికారులమని పరిచయం చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి