Home » Cyber attack
సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బును పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, సౌకర్యం ఉన్నచోట విత్డ్రా చేసుకుంటున్నారు. లేదంటే ఆన్లైన్లో కూపన్ల కొనుగోలు, లేదా క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు పంపుతున్నారు.
లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనకంటే సైబర్ నేరగాళ్లు ఒకడుగు ముందే ఉంటున్నారు. కళ్లెదుట కనిపించకుండానే నిలువు దోపిడీ చేసేస్తున్నారు. అదే ఈ కోడ్ ఉంటే..మీ కుటుంబాన్ని సైబర్ నేరగాళ్లు ఏం చేయలేరు..
ఇన్నాళ్లూ వాట్సాప్ లింకులు, ఫ్రాడ్ కాల్స్, పార్ట్ టైం జాబ్స్, జాబ్స్ స్కామ్ పేరిట సైబర్ మోసాలు జరగడం చూసే ఉంటారు. ప్రజల్లో ఆయా నేరాలపై కాస్త అవగాహన కలిగిన వెంటనే.. కొత్త మార్గాల్లో జనాలను సొమ్ము దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ పేరిట కోట్లు నొక్కేసిన సైబర్ మాయగాళ్లు.. ఇప్పుడు మరో కొత్త అవతారమెత్తారు. పంజాబ్లో జరిగిన ఆ ఘటన..
డిసెంబర్ 31 నుంచి జనవరి మెుదటి వారం వరకూ గ్రీటింగ్ కార్డుల పేరుతో వాట్సాప్ మెసేజ్లు, మెయిల్స్ను సైబర్ కేటుగాళ్లు పంపే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులకు మీ పేరుతో న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు పంపాలనుకుంటే ఈ లింక్ను క్లిక్ చేయాలంటూ మెసేజ్లు పంపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల ద్వారా ప్రజల నుంచి డబ్బు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అలా ఈ మధ్య ఎక్కువ కాలంలో వినిపిస్తున్న పేరు డిజిటల్ అరెస్ట్. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? డిజిటల్ అరెస్ట్ ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందగలమా? అందుకోసం ఏం చేయాలి..
మీ డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారం ఆన్లైన్లో చోరీ అవుతుందా జాగ్రత్త. మీరు మీ కార్డ్ వివరాలను ఉపయోగించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉపయోగించాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
సరికొత్త సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. మానసికంగా వేధింపులకు గురిచేసి డబ్బు దోచుకునేందుకు సైబర్ నేరగాళ్ల(Cyber criminals) అత్యాధునిక సైబర్ మోసం డిజిటల్ అరె్స్టను తెరపైకి తెచ్చారు. డిజిటల్ అరెస్ట్ బెదిరింపులతో భయాందోళనకు గురైన వారు గుర్తుతెలియని మోసగాళ్ల ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేస్తున్నారు.
వాట్సాప్ లో డీపీ మార్చి, మెసేజ్పెట్టిన సైబర్ నేరగాడు(Cybercriminal) రూ. 1.79 లక్షలు కాజేశాడు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన వ్యాపారి(52)కి అతడి సోదరుడు(కజిన్) డీపీ వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది.
‘‘వివరాలు ఇవ్వండి.. లోన్ తీసుకోండి’’ అంటూ సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ. 1,12,535 కాజేశారు. ఎల్బీనగర్ ఎస్హెచ్వో వినోద్కుమార్(LB Nagar SHO Vinod Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తునికి చెందిన మువ్వల మల్లేశ్వరరావు ఎల్బీనగర్ ఎస్బీహెచ్ కాలనీ వెంచర్-2లో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
షేర్ మార్కెట్(Share market)లో పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. 8.41 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు(Cyber criminals). నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి(45)కి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.