• Home » CWC

CWC

Hyderabad: కర్ణాటకకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..

Hyderabad: కర్ణాటకకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..

తెలంగాణ: కర్ణాటక రాష్ట్రం బెలగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ వెళ్లనున్నారు.

Karnataka: రేపు బెలగావికి సీఎం రేవంత్

Karnataka: రేపు బెలగావికి సీఎం రేవంత్

CWC Meeting: కర్ణాటకలోని బెలగావి వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాలు గురువారం మధ్యాహ్నాం ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

CWC: బెలగావి వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు

CWC: బెలగావి వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు

కర్ణాటకలోని బెలగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( సీడబ్ల్యూసీ) సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు.. డిసెంబర్ 26, 27 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

CWC Meeting: : ముగిసిన సీడబ్ల్యూసీ.. సమావేశంలో ఏం చర్చించారంటే..?

CWC Meeting: : ముగిసిన సీడబ్ల్యూసీ.. సమావేశంలో ఏం చర్చించారంటే..?

నుదీర్ఘంగా సీడబ్ల్యూసీ సమావేశం 5 గంటల పాటు జరిగిందని.. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించామని సీడబ్ల్యూసీ మెంబర్ పల్లంరాజు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతి, ఇతర అంశాలపై చర్చించామని తెలిపారు.

CWC Meet: ఎన్నికల ఫలితాలు ఓ సవాల్.. ఐక్యంగా పార్టీని బలోపేతం చేయాలి: ఖర్గే దిశానిర్దేశం

CWC Meet: ఎన్నికల ఫలితాలు ఓ సవాల్.. ఐక్యంగా పార్టీని బలోపేతం చేయాలి: ఖర్గే దిశానిర్దేశం

నాలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పార్టీకి ఒక సవాలని శుక్రవారంనాడిక్కడ జరిగిన సీడీబ్ల్యూసీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

Congress: కాంగ్రెస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా రాహుల్ గాంధీ.. ప్రకటించిన కేసీ వేణుగోపాల్..

Congress: కాంగ్రెస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా రాహుల్ గాంధీ.. ప్రకటించిన కేసీ వేణుగోపాల్..

Lok Sabha Congress Floor Leader: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని(Rahul Gandhi) ఆ పార్టీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా(Lok Sabha Floor Leader) బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సమావేశంలో(CWC Meeting) ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal) తెలిపారు.

CWC: కరవుతో అల్లాడుతున్న దక్షిణ భారతం.. సీడబ్ల్యూసీ నివేదికలో విస్తుపోయే విషయాలు

CWC: కరవుతో అల్లాడుతున్న దక్షిణ భారతం.. సీడబ్ల్యూసీ నివేదికలో విస్తుపోయే విషయాలు

దక్షిణ భారతదేశాన్ని కరవు పట్టి పీడిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు దక్షిణాది రాష్ట్రాల్లో తాండవిస్తున్నాయి. సీడబ్ల్యూసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చాలా రిజర్వాయర్లలో నీటిమట్టం అడుగంటిపోయింది.

Lok Sabha polls: మమత కోటలో 12 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన కాంగ్రెస్

Lok Sabha polls: మమత కోటలో 12 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన కాంగ్రెస్

పశ్చిమబెంగాల్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేసే 12 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

CWC Meeting:ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్ కీలక భేటీ.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..!

CWC Meeting:ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్ కీలక భేటీ.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..!

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో సమావేశమైంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికతో పాటు.. పార్టీ మేనిఫెస్టో(Manifesto)పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను అభినందిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేయనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది.

Congress: సీడబ్ల్యూసీ నేతల భేటీ రేపు.. తెలంగాణ ఎంపీ సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం

Congress: సీడబ్ల్యూసీ నేతల భేటీ రేపు.. తెలంగాణ ఎంపీ సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం

కాంగ్రెస్(Congress) వర్కింగ్ కమిటీ రేపు(మంగళవారం) సమావేశం కానున్నది. ఉదయం 10.00 గంటలకు సీడబ్ల్యూసీ నేతలు భేటీ కానున్నారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేయనున్నారు. ఐదు న్యాయాల పేరుతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి