• Home » CV Anand

CV Anand

CP Anand: గణేష్‌ నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్తు

CP Anand: గణేష్‌ నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్తు

Telangana: గణేష్‌ నిమజ్జనం ఏర్పాట్లపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ... గణేష్‌ నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్‌ నిమజ్జనం జరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

CV Anand: మీ వెంట నేనున్నా.. ధైర్యంగా పనిచేయండి

CV Anand: మీ వెంట నేనున్నా.. ధైర్యంగా పనిచేయండి

వినాయక నిమజ్జన ఊరేగింపు, మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపుల నేపథ్యంలో సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ పరిధిలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌(Police Commissioner CV Anand) తెలిపారు.

Hyderabad: బందోబస్తు వ్యూహాత్మకంగా ఉండాలి..

Hyderabad: బందోబస్తు వ్యూహాత్మకంగా ఉండాలి..

గణపతి నిమజ్జనం జరిగే ప్రాంతాలు, శోభాయాత్ర జరిగే మార్గంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) అధికారులను ఆదేశించారు. అదనపు, జోనల్‌ కమిషనర్లతో ఆమె బుధవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

CV Anand: గణేశ్‌ బందోబస్తు.. అసలైన ఫైనల్స్‌

CV Anand: గణేశ్‌ బందోబస్తు.. అసలైన ఫైనల్స్‌

హైదరాబాద్‌ సిటీ పరిధిలో పండుగలు, ఈవెంట్లలో నిర్వహించే బందోబస్తు క్వార్టర్‌, సెమీఫైనల్స్‌ లాంటివి అయితే.. గణేష్‌ బందోబస్తు ఫైనల్స్‌ వంటిదని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌కమిషనర్‌ సీవీ ఆనంద్‌(Hyderabad City Police Commissioner CV Anand) అన్నారు.

Telangana: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌

Telangana: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ (IPS Officers) అధికారుల బదిలీలు భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో బదిలీలు జరగ్గా తాజాగా మరోసారి బదిలీలు జరిగాయి. ఐదుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌ను రేవంత్ సర్కార్ నియమించింది...

CV Anand: కాళేశ్వరంపై త్వరగా నివేదిక ఇవ్వండి..

CV Anand: కాళేశ్వరంపై త్వరగా నివేదిక ఇవ్వండి..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను త్వరగా అందించాలని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని ఆదేశించారు.

CV Anand: అవినీతి కేసుల్లో కోర్టు విచారణకు ఏడేళ్ల సమయం

CV Anand: అవినీతి కేసుల్లో కోర్టు విచారణకు ఏడేళ్ల సమయం

అవినీతి కేసుల్లో కోర్టు విచారణ ప్రారంభం కావడానికి కనీసం 6-7 ఏళ్లు పడుతుందని ఏసీబీ చీఫ్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.

CV Anand: లంచావతారుల గుండెల్లో గుబులు!

CV Anand: లంచావతారుల గుండెల్లో గుబులు!

రాష్ట్రంలో కొద్దిరోజులుగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జరుపుతున్న దాడులతో లంచావతారుల్లో గుబులు మొదలైందంటున్నారు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ సీవీ ఆనంద్‌. గత 6 నెలలుగా ఏసీబీ చేస్తున్న దాడులు, నమోదు చేస్తున్న కేసులు..

Kolkata: దీదీపై పరువు నష్టం కేసు వేసిన గవర్నర్

Kolkata: దీదీపై పరువు నష్టం కేసు వేసిన గవర్నర్

పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee)కి ఆ రాష్ట్ర గవర్నర్‌కి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పుల మారింది. తన పరువుకు దీదీ భంగం కలిగించారని ఆరోపిస్తూ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్(CV Ananda Bose) ఆమెపై పరువు నష్టం దావా వేశారు.

West Bengal: పోలీసుల సమన్లను పట్టించుకోవద్దు.. రాజ్‌భవన్‌ సిబ్బందికి బెంగాల్‌ గవర్నర్‌ ఆదేశం

West Bengal: పోలీసుల సమన్లను పట్టించుకోవద్దు.. రాజ్‌భవన్‌ సిబ్బందికి బెంగాల్‌ గవర్నర్‌ ఆదేశం

లైంగిక వేధింపులకు సంబంధించి తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కోల్‌కతా పోలీసుల నుంచి వచ్చే సమన్లను పట్టించుకోవద్దని రాజ్‌భవన్‌ సిబ్బందిని పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ ఆదివారం ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి