• Home » CPM

CPM

Gujarat : మోదీ, షాల అడ్డాలో బీజేపీకి పోటీ ఎవరో తేలిపోయింది!

Gujarat : మోదీ, షాల అడ్డాలో బీజేపీకి పోటీ ఎవరో తేలిపోయింది!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ల స్వరాష్ట్రం గుజరాత్‌లో

Somireddy: జగన్‌కి జనాన్ని చూస్తే భయం

Somireddy: జగన్‌కి జనాన్ని చూస్తే భయం

జగన్‌కి(cm jagan) జనాన్ని చూస్తే భయం. అందుకే ఎక్కడికి వచ్చినా బారీకేడ్లు కడుతున్నారు. ఆడపిల్లలను చున్నీలు తీసి మీటింగ్‌కి రమ్మంటారా? అదే మీ ఇంటి ఆడపిల్లలు అయితే అలాగే చేస్తారా?

Kadapa: ఆల్‌పార్టీ నేతలకు-పోలీసుల మధ్య తోపులాట.. ఉద్రిక్తత

Kadapa: ఆల్‌పార్టీ నేతలకు-పోలీసుల మధ్య తోపులాట.. ఉద్రిక్తత

కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను వైసీపీ ఎమ్మెల్యే (ycp mla) ఆక్రమించారంటూ అఖిలపక్షం నేతలు

 AP News.. నకిలీ ఓట్లతో ఎన్నికలలో గెలవాలని వైసీపీ, బీజేపీ కుట్రలు: శ్రీనివాసరావు

AP News.. నకిలీ ఓట్లతో ఎన్నికలలో గెలవాలని వైసీపీ, బీజేపీ కుట్రలు: శ్రీనివాసరావు

తిరుపతి: శాసనమండలి ఎన్నికలలో ప్రజాస్వామ్యం గొంతు నులిపేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు.

CPI, CPM Protest: తిరుపతిలో సీపీఐ, సీపీఎం నిరసన

CPI, CPM Protest: తిరుపతిలో సీపీఐ, సీపీఎం నిరసన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలు తిరుపతిలో నిరసనకు దిగారు.

CPM Srinivasa Rao: విధ్వంసకర పాలకులకు జగన్ స్వాగతం పలకడమేంటి?

CPM Srinivasa Rao: విధ్వంసకర పాలకులకు జగన్ స్వాగతం పలకడమేంటి?

Nellore: దేశంలో విధ్వంసకర, మతోన్మాద పాలన సాగిస్తోన్న ప్రధాని మోదీ (Prime Minister Modi)కి సీఎం జగన్ (CM Jagan) స్వాగతం పలకడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (Srinivasa Rao).

Munugode Bypolls: మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయానికి సీపీఐ, సీపీఎం పార్టీల కృషి

Munugode Bypolls: మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయానికి సీపీఐ, సీపీఎం పార్టీల కృషి

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయానికి సీపీఐ (CPI) సీపీఎం (CPM) పార్టీలు కృషి చేశాయని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి (Telangana Minister Jagdish Reddy) అన్నారు.

Tammineni Veerabhadram: వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తాం

Tammineni Veerabhadram: వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తాం

Hanumakonda: వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌ పార్టీతో కలిసి పనిచేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టడమే తన ఐడీయాలజీ అని అన్నారు. బీజేపీ నేతలు స్వామీజీ పేరుతో ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించడం.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి